Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢాకా: ఓ అపార్టమెంట్లో సమీ పంలో గ్యాస్ పైప్లైన్ లీకై పేలుడు సంభవించిన ఘటనలో ఏడుగురు మరణించారు. మరో ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు. బంగ్లా దేశ్లో ని చిట్టాగాంగ్ లో ఆదివారం సాయం త్రం ఈ ఘటన చోటుచేసు కుంది. ఐదంతస్తు ల భవనంలో సమీపంలో గ్యాస్పైల్ లీక్ అయి భారీ పేలుడు సంభవించడం తో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘట నాస్థలా నికి చేరుకొని సహాయ చర్యలను చేపట్టారు. గాయపడ్డ వారిని సమీపం లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిసు న్నారు. కాగా గత నెల జరిగిన ఓ గ్యాస్ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే.