Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • అయోధ్యలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
  • సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
రాజ్యాంగ నిర్మాత కొందరివాడు కాదు అందరివాడు | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

రాజ్యాంగ నిర్మాత కొందరివాడు కాదు అందరివాడు

Dec 05,2022 06:05PM

- బస్వాపూర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో మంత్రి హరీష్ రావు
నవతెలంగాణ-కోహెడ
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడని వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సోమవారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో అన్ని కులాలు, మతాలు కలిసి ఉండడానికి భారత రాజ్యాంగమే కారణమన్నారు. ఆయన ప్రధానంగా అన్ని వర్గాలు బాగుపడాలని ముందు చూపుతో రాసిన రాజ్యాంగమేనన్నారు. సమాజసేవ, సమాజ హితం కోసం ఆరాటపడే వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారని అందులో ముఖ్యుడు అంబేద్కర్ అన్నారు. 2014-15 సంవత్సరంలో 298 మాత్రమే గురుకులాలు ఉండేవని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకమైన దృష్టి సారించి 1021 గా పెంచారన్నారు. ప్రస్తుతం గురుకులాల్లో చదువుకునే వారి సంఖ్య 5,40,366 కి పెరిగిందన్నారు.
               విద్య పై ప్రభుత్వం చేసే ఖర్చు రేపటి సమాజానికి, రాష్ట్రానికి సంపదగా మారి నేటి విద్యార్థులు రేపటి పౌరులుగా జాతి సంపదగా ఉపయోగపడతారని సీఎం కేసీఆర్ విద్య పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. రాష్ట్రంలో మహిళల కోసం 50 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. అలాగే ఆడపిల్లల పెళ్లి కోసం కల్యాణ లక్ష్మి అందిస్తుందన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో ప్రతి పాఠశాలను బాగు చేసుకోవడం నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా డిజిటల్ క్లాస్ రూమ్, ఇంటర్నెట్ సదుపాయాలను అందిస్తున్నామన్నారు.
              హుస్నాబాద్ నియోజక అభివృద్ధికి ఎల్లవేళలా శాయశక్తులా సహకరిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ స్థానిక ఎమ్మెల్యే వొడితేల సతీష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్, జెడ్పిటిసి నాగరాజు శ్యామల మధుసూదన్ రావు, టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, అన్ని గ్రామాల అంబేద్కర్ సంఘం నాయకులు, గ్రామస్తులు, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

01:24 PM

అయోధ్యలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు

12:55 PM

కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య

12:25 PM

శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం

12:19 PM

ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని

12:08 PM

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ

12:02 PM

హైదరాబాద్‌లో గోదాంలపై కీలక నిర్ణయం

11:43 AM

పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌లు 2 గంట‌లకు వాయిదా

11:39 AM

కిరండోల్‌-విశాఖ మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

10:59 AM

టీ20ల్లో తన రికార్డును బ్రేక్ చేసిన గిల్ పై కోహ్లీ కీలక వ్యాఖ్య

10:47 AM

హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

10:36 AM

రెండేళ్ల త‌ర్వాత జ‌ర్న‌లిస్టు సిద్ధిక్ క‌ప్ప‌న్ రిలీజ్

10:29 AM

రేపటి నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు...

10:18 AM

ఊగిసలాటలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

10:01 AM

హిండెన్‌బ‌ర్గ్ నివేదిక‌పై రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ‌లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

09:57 AM

తమిళనాడులో అకాల వర్షాలు..స్కూళ్లు బంద్‌

09:49 AM

కెప్టెన్ అంటే ఇలా ఉండాలి..చేయి మణికట్టుకు ఫ్రాక్చర్ అయిన..!

09:43 AM

హెలి​కాప్టర్‌లో షూటింగ్‌కి వెళుతున్న స్టార్‌ హీరో

08:59 AM

ప్రముఖ దర్శకుడు సాగర్ కన్నుమూత

08:49 AM

జమ్ములో భారీగా హిమపాతం..నాలుగు జిల్లాలకు ప్రమాద హెచ్చరిక

08:35 AM

నేడు వైఎస్‌ షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.