Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌.. | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..

Jan 27,2023 09:55PM

నవతెలంగాణ-హైద‌రాబాద్ : స్నాచింగ్‌, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్‌ ఉల్లంఘనలు ఇలా అన్ని రకాల నేరాలను అరికట్టేందుకు రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నెంబర్‌ ప్లేట్‌ ట్యాంపరింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్‌ డీసీపీ డీ శ్రీనివాస్‌ తెలిపారు. నెంబర్‌ ప్లేట్‌ ట్యాంపరింగ్‌ చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఎల్బీనగర్‌లోని ట్రాఫిక్‌ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మల్కాజిగిరి, ఎల్బీనగర్‌, భువనగిరి ట్రాఫిక్‌ ఏసీపీలు శ్రీనివాసరావు, అంజయ్య, సైదులు నేతృత్వంలో ఆయా ట్రాఫిక్ పీఎస్‌ల‌ సిబ్బంది, శాంతి భద్రతల పోలీసుల సహకారంతో ఈ డ్రైవ్‌ను కొనసాగిస్తున్నట్లు వివరించారు. కమిషనరేట్‌ పరిధిలో 34 చోట్ల‌ ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహిస్తుండగా 233 సిబ్బంది ఈ డ్రైవ్‌లో పాల్గొంటున్నారని చెప్పారు. నెంబర్‌ ప్లేట్ సరిగా లేని వారు, ట్యాంపరింగ్‌ చేసిన వారిపై ఇప్పటి వరకు 149 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు కేసులు నమోదు చేశామని, 815 మందిపై మోటర్‌ వాహనాల చట్టం కింద జరిమానాలు విధించామన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

09:40 PM

క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...

09:19 PM

లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌

09:06 PM

ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌

08:45 PM

నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...

08:29 PM

పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని

08:17 PM

పలు యూట్యూబ్ చానళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి హేమ

08:10 PM

యో-యో టెస్ట్‌పై వీరేంద్ర సెహ్వాగ్‌ సంచలన వ్యాఖ్యలు

07:52 PM

అంబేద్క‌ర్ విగ్ర‌హ ప‌నులను ప‌రిశీలించిన మంత్రి వేముల‌...

07:34 PM

ఈడీ ఆఫీస్‌కు కవిత లీగల్‌ టీం

07:24 PM

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు..హైకోర్టు కీలక ఆదేశాలు

07:17 PM

ఆర్‌సీబీపై ముంబై ఇండియన్స్‌ ఘనవిజయం..

06:55 PM

పేపర్ లీకేజి వ్యవహారంలో బండి సంజయ్‌కి సిట్ నోటీసులు

06:39 PM

టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీక్ కేసు.. ఆ ఇద్ద‌రు ఉద్యోగుల‌పై వేటు

06:31 PM

అసత్య ప్రచారంపై సైబర్‌ క్రైమ్‌లో సినీనటి హేమ ఫిర్యాదు..

06:23 PM

రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో మరికొన్ని క్వశ్చన్ పేపర్లు

05:59 PM

మనీష్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

05:54 PM

అంతర్జాతీయ న్యాయస్థానానికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చిన రష్యా

05:44 PM

కారులో మంట‌లు..

05:40 PM

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 15 మందికి తీవ్ర గాయాలు

05:06 PM

16 మంది ప్రాణాల‌ను కాపాడిన బంజారాహిల్స్ ఎస్ఐ..

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.