Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రాబోయే నాలుగు రోజులు తెలంగాణలో వర్షాలు
  • ఏప్రిల్ 8న ఎంఎంటీఎస్‌ రెండో దశ కూత ప్రారంభం
  • నడుస్తున్న కారులో యువతిపై సామూహిక లైంగికదాడి
  • నేటి నుంచి అమల్లోకి టోల్ ఛార్జీల పెంపు
  • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన మహ్మద్‌ షమీ...
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్

Mar 19,2023 07:16PM

నవతెలంగాణ - న్యూఢిల్లీ
న్యూఢిల్లీ: ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ వినియోగదారులకు భారతీ ఎయిర్‌టెల్ గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి అపరిమిత 5జీ డేటాను ఆఫర్ చేస్తోంది. రూ. 239 ఆపైన యాక్టివ్ డేటా ప్లాన్ కలిగిన వారందరికీ ఇది వర్తిస్తుంది. ఈ అపరిమిత 5జీ డేటాను ప్రారంభ ఆఫర్‌గా అందిస్తోంది. ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న అన్ని ప్రాంతాల్లోని వినియోగదారులు ఈ ప్రయోజనం పొందొచ్చు. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. మార్చి 2024 నాటికి దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఎయిర్‌టెల్ పట్టుదలగా ఉంది. తర్వాతి తరం వైర్‌లెస్ బ్రాడ్‌బ్రాండ్ సేవల వైపు వినియోగదారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ అపరిమిత 5జీ డేటా ఆఫర్‌ను పరిచయం చేసింది. చందాదారులు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లోకి వెళ్లి ‘క్లెయిమ్ అన్‌లిమిడెట్ 5జీ డేటా’పై క్లిక్ చేయడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందొచ్చు. ఎయిర్‌టెల్ 5జీ సేవలు అందుబాటులో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఎయిర్‌టెల్ తెలిపింది. కనీసం రూ. 239 యాక్టివ్ అన్‌లిమిటెడ్ ప్లాన్ ఉన్న ప్రీపెయిడ్ వినియోగదారులు దీనికి అర్హులని పేర్కొంది. రీచార్జ్ తర్వాత ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. పోస్టుపెయిడ్ వినియోగదారులైతే ప్రతి నెల బిల్ జనరేట్ అయ్యే సమయంలో దీనిని క్లెయిమ్ చేసుకోవచ్చు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

07:30 AM

రాబోయే నాలుగు రోజులు తెలంగాణలో వర్షాలు

07:18 AM

ఏప్రిల్ 8న ఎంఎంటీఎస్‌ రెండో దశ కూత ప్రారంభం

07:01 AM

నడుస్తున్న కారులో యువతిపై సామూహిక లైంగికదాడి

06:51 AM

నేటి నుంచి అమల్లోకి టోల్ ఛార్జీల పెంపు

06:36 AM

ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన మహ్మద్‌ షమీ...

06:26 AM

గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి

06:09 AM

నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో కొత్త టోల్‌ఛార్జీలు

09:37 PM

IPL : గుజరాత్ విజయలక్ష్యం 179

09:29 PM

ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. 24 గంటల్లో మనిషి మరణం

09:22 PM

కాంటైనర్ లారీ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

08:58 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. ఛైర్మన్‌కు నోటీసులు..!

08:43 PM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

08:22 PM

IPL : మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై..

08:10 PM

తేనెటీగలు దాడిలో బావిలో దూకిన అన్నదమ్ములు..అన్న మృతి

07:38 PM

మోడికి వ్యతిరేకంగా పోస్టర్లు..8 మంది అరెస్ట్

07:30 PM

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ : మంత్రి కేటీఆర్‌

07:19 PM

IPL : టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా..దోని సేన బ్యాటింగ్

07:12 PM

ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..

07:09 PM

రేపు విడుదల కానున్న నవజోత్ సింగ్ సిధు..

06:53 PM

IPL : అట్టహాసంగా ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌..

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.