Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
  • సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
  • హైదరాబాద్‌లో గోదాంలపై కీలక నిర్ణయం
  • పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌లు 2 గంట‌లకు వాయిదా
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
సస్టెయినబల్‌ పరిశ్రమను ప్రోత్సహకానికి ఇండో–కెనడియన్‌ సహకారం | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

సస్టెయినబల్‌ పరిశ్రమను ప్రోత్సహకానికి ఇండో–కెనడియన్‌ సహకారం

Thu 01 Dec 20:13:55.694019 2022

నవతెలంగాణ హైదరాబాద్: ఇటీవలనే జరిగిన ఇండో–కెనడియన్‌ బిజినెస్‌ చాంబర్‌ (ఐసీబీసీ) జాతీయ వార్షిక సదస్సులో  సస్టెయినబల్‌ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఇండియా,కెనడా నడుమ అతున్నత సహకారం కావాల్సిందిగా ఇరు దేశాల ప్రభుత్వ నాయకులు, పరిశ్రమ ముఖ్యులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఇంధన, నూతన, పునరుత్పాదక విద్యుత్‌ శాఖామాత్యులు ఆర్‌కె సింగ్‌ కీలకోపన్యాసం ఇచ్చారు. భారతదేశంలో కెనడా రాయబారి హిజ్‌ ఎక్స్‌లెన్సీ కామెరాన్‌ మాక్‌కే  ప్రారంభోపన్యాసం ఇవ్వగా,  కెనడాలోని ఒంటారియో ప్రభుత్వ ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన, వాణిజ్య శాఖామాత్యులు విక్టర్‌ఫిడెలీ, కెనడాలో భారత రాయబారి హిజ్‌ ఎక్స్‌లెన్సీ  సంజయ్‌ వర్మ  వర్ట్యువల్‌గా మాట్లాడారు. కెనడియన్‌ కంపెనీలు  భారతీయ పునరుత్పాదక శక్తి (ఆర్‌ఈ) రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను గురించి వెల్లడిస్తూ ఈ అండ్‌ వై గ్లోబల్‌ అధ్యయనం ప్రస్తావించారు. ఈ రంగంలో సాంకేతికత పరంగా ఇండియా అభివృద్ధి చెందిన రెండవ దేశమన్నారు. అంతేకాదు,  ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక  వ్యవస్ధలలో  క్లైమెట్‌ యాక్షన్‌ పరంగా ఇండియా ఉందన్నారు.
              తెలంగాణా రాష్ట్ర  ఐటీఈ అండ్‌ సీ , ఐ అండ్‌ సీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ ఒంటారియో ప్రభుత్వంతో పాటుగా తెలంగాణా ప్రభుత్వం నడుమ ఓ అవగాహన ఒప్పందం ఐసీబీసీ వార్షిక సదస్సులో జరిగిందన్నారు.  ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌, స్టార్టప్స్‌,ఎలక్ట్రిక్‌ మొబిలిటీ  రంగంలో రెండు దేశాల నడుమ మరింత సహకారం కోసం పిలుపునిచ్చామంటూ మినిస్టర్‌ ఫిడెలీ కూడా పాల్గొనగా ఫైర్‌ సైడ్‌ చాట్‌ నిర్వహించామన్నారు.అంతకుముందు గౌరవనీయ తెలంగాణా ఐటీ శాఖామాత్యులు  శ్రీ కె టీ రామారావు వర్ట్యువల్‌గా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
      ఈ సదస్సులో పాల్గొన్న ఇతర ముఖ్యులలో  కెనడాలో పూర్వ భారత రాయబారి అజయ్‌ బిసారియా ; ఇండియా లో కెనడా హై కమిషనర్‌,  మంత్రి (కమర్షియల్‌ ఎఫైర్స్‌) జెన్నిఫర్‌  డౌబెని,  భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి శాఖ జాయింట్‌ సెక్రటరీ  నందిత గుప్తా ;  భారతప్రభుత్వ  ఆర్థిక మంత్రిత్వ శాఖలో, డీఈఏ (ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌ అండ్‌ డీఐ) డైరెక్టర్‌ పవన్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న ఇతర ముఖ్యులలో  జూబ్లియంట్‌ భారతీయ గ్రూప్‌ కో–ఛైర్మన్‌, ఫౌండర్‌ హరి భారతీయ, టాటా కన్సల్టెన్సీ  సర్వీసెస్‌ గ్లోబల్‌ హెడ్‌ , రంజిత్‌ గోస్వామి  తదితరులు పాల్గొన్నారు. ఐసీబీసీ సీఈఓ  నదీరా  హమీద్‌ అతిథులను స్వాగతించగా, ఐసీబీసీ అధ్యక్షుడు రాకేష్‌ ఏరేత్‌  ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేశారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అదానీ గ్రూపునకు రుణాలు రద్దు
వెస్ట్‌లైఫ్‌ ఫుడ్‌ అమ్మకాల్లో 28% వృద్థి
సూపర్‌స్టార్‌ నాగార్జునతో ‘ఆమ్‌ వాలీ దిల్‌దారీ’ ప్రచారం ప్రారంభించిన మజా
ఐసీఓటీవై 2023లో కియాకు గొప్ప ప్రశంశలు
భారతదేశంలో 250 జాతీయ అప్రెంటిస్‌షిప్‌ అవగాహన వర్క్‌షాప్‌లను నిర్వహించనున్న ఎంఎస్‌డీఈ
టాప్‌-10 కుబేరుల నుంచి అదానీ ఔట్‌
ఒఎల్‌ఎక్స్‌లో 1500 మందిపై వేటు
బజాజ్‌ అలయన్జ్‌ 'మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌'
నూతన ఇన్నోవా క్రిస్టా బుకింగ్స్‌ ప్రారంభం
వీఐ నుంచి రూ.99 ప్యాక్‌
అమేజాన్‌ ఫ్రెష్‌పై ఆఫర్స్‌
కోల్‌ ఇండియా లాభాల్లో 70% వృద్థి
అమెజాన్ వెబ్ సర్వీసెస్..సైన్యం నుండి అనువాద పాఠాలు
‘మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌ ’విడుదల చేసిన బజాజ్‌ అలయన్జ్‌
కాండ్లాలోని టునా టెక్రా వద్ద ఉన్న దీన్‌దయాళ్‌ పోర్ట్‌..
సాంసంగ్ కొత్త S సిరీస్‌..గొప్ప ఆఫర్స్ కోసం ఇప్పుడే ప్రీ-రిసర్వ్ చేసుకోండి
విస్తరణ పథంలో జీస్క్వేర్‌ హౌసింగ్‌ , త్వరలో ఉత్తరభారతంలోనూ ప్లాట్‌ ప్రాజెక్టులు !
మెదక్‌లో ఐటీసి ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఫెసిలిటీ
నూతన ఇన్నోవా క్రిస్టా కోసం బుకింగ్స్‌ ప్రారంభించిన టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌
సాంసంగ్ 5Gలో ఆసక్తికరమైన అమ్మకాలు
పన్నెండవ తరగతి విద్యార్ధుల కోసం స్కాలర్‌షిప్‌ పరీక్ష
యువతలో నైపుణ్యాలను పెంచాలి
ముగిసిన ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌
బీఎండబ్ల్యూ ఎక్స్‌1 విడుదల
కొత్త వ్యాపారాల్లోకి పీజీఐఎం
ఏజీఐ గ్రీన్‌ప్యాక్‌కు రూ.53 కోట్ల లాభాలు
డ్రీమ్ టీమ్ నెక్ట్స్ ఎడిషన్‌ను ప్రకటించిన ప్రిప్‌ల్యాడర్
అదానీపై ఆరోపణలు వాస్తవమే
గ్యారెంటీడ్‌ రిటర్న్‌ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అత్యధికంగా 7.5% రాబడులు
కీరన్ పోలార్డ్‌కు బౌలింగ్ చేసేందుకు వేచి చూస్తున్నా
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.