Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఎంఇఐటివై భాగస్వామ్యం ద్వారా ‘ఒప్పో‘ గ్రామీణ మహిళలను ‘సైబర్ సాంగినీస్’ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

ఎంఇఐటివై భాగస్వామ్యం ద్వారా ‘ఒప్పో‘ గ్రామీణ మహిళలను ‘సైబర్ సాంగినీస్’

Tue 24 Jan 19:12:51.145791 2023

నవతెలంగాణ : గ్రామీణ, పట్టణ  ప్రాంతాలకు చెందిన మహిళలకు సాధికారత కల్పించేందుకు ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి మంత్రిత్వ శాఖ మద్దతుతో ఒప్పో ఇండియా మరియు సీఎస్‌సీ అకాడమీ సంయుక్తంగా సైబర్ సాంగిని ప్రోగ్రామ్‌ను ప్రారంభించాయి. సైబర్ సెక్యూరిటీ, సైబర్ వెల్‌నెస్‌లో 10,000 మంది మహిళలకు శిక్షణనిచ్చే ఈ కార్యక్రమం ద్వారా, వారు సర్టిఫైడ్ సైబర్ సెక్యూరిటీ అంబాసిడర్‌లుగా మారేందుకు కావలసిన నైపుణ్యాలు, పరిజ్ఞానాన్ని అందించాలని ఈ సంస్థలు లక్ష్యాన్ని పెట్టుకున్నాయి. ఈ 45-రోజుల కోర్సు పూర్తి చేసిన వారు ఎన్ఐఈఎల్ఐటి (NIELIT) నుంచి ఒక సర్టిఫికెట్‌ను అందుకుంటారు. అది వారి ప్రాంతాలలో ఉపాధి మరియు జీవనోపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది. సైబర్ దాడుల నుంచి ప్రజలను రక్షించేందుకు, ప్రతి పౌరునికి అందుబాటులో ఉన్న ప్రస్తుత చట్టాలు, నియమ నిబంధనల గురించి సైబర్ సంగినీలకు శిక్షణ ఇస్తారు. ‘‘టెక్నాలజీ ఫర్ మ్యాన్‌కైండ్ అండ్ కైండ్‌నెస్ ఫర్ వరల్డ్’’ అనే ఒప్పో దృష్టికోణానికి అనుగుణంగా, శిక్షణ పూర్తి చేసుకునే ఈ మహిళలు సైబర్‌ సెక్యూరిటీ, సైబర్ వెల్‌నెస్ సమస్యలను పరిష్కరించేందుకు పౌరుల నుంచి నామమాత్రపు రుసుమును వసూలు చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఎంఇఊటివై (MEITY) స్టే సేఫ్ ఆన్‌లైన్ విలువలను పంచుకోవడం, ఆన్‌లైన్ ప్రపంచంలో సురక్షితంగా ఉండడానికి పౌరులలో జాగృతి పెంచడాన్ని సైబర్ సాంగిని ప్రోగ్రామ్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేకించి సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించడం, డిజిటల్ చెల్లింపులను వేగంగా స్వీకరించడం. సైబర్‌టాక్, సైబర్ బెదిరింపు, డేటాను దొంగిలించడం మరియు వ్యాపారం/ప్రతిష్టను కోల్పోవడం వంటి ఏదైనా సంఘటనలను నియంత్రించేందుకు ప్రతి ఇంటర్నెట్ వినియోగదారుడు తీసుకోవలసిన జాగ్రత్తలను ఈ కోర్సు కవర్ చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో సీఎస్‌సీ ఎస్‌వీపీ, ఎండీ మరియు సీఈఓ సంజయ్ కుమార్ రాకేష్ మాట్లాడుతూ, ‘‘సైబర్ దాడుల ముప్పు, సైబర్ భద్రత గురించి అవగాహన లేకపోవడంతో, గ్రామాలలో వాటితో ముప్పు ఎదుర్కొంటున్న సాధారణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, వృద్ధులు మరియు చదువుకోని బలహీన వర్గాలు రక్షించేందుకు స్థానిక-స్థాయి సహాయక వ్యవస్థలను ఏర్పాటు చేయడం అత్యవసరం. ఇంటర్నెట్‌తో ఎదురయ్యే ప్రమాదాలు ఎప్పటికప్పుడు, విస్తృత స్థాయిలో కొత్తగా తెరపైకి వస్తున్నాయి.  ఒప్పోతో మా భాగస్వామ్యంతో సైబర్ సంగిని ప్రోగ్రామ్ ద్వారా ఈ సవాళ్లకు శక్తివంతమైన పరిష్కారాన్ని అందిస్తూ, నిరంతరం శిక్షణ పొందిన మరియు మద్దతిచ్చే సైబర్-సెక్యూరిటీ అంబాసిడర్‌లుగా మారుందకు వ్యక్తులను శక్తివంతం చేస్తుంది’’ అని వివరించారు. భాగస్వామ్యం గురించి ఒప్పో ఇండియా పబ్లిక్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ వశిష్ఠ మాట్లాడుతూ, ‘‘భారతదేశం తన ట్రిలియన్-డాలర్ల డిజిటల్ ఎకానమీ సామర్థ్యాన్ని చేరుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్ ప్రమాదాలు మరియు భద్రతా చర్యల గురించి అన్ని వయసుల వినియోగదారులకు అవగాహన కల్పించడమే కాకుండా సైబర్ పరిశుభ్రతను చురుకుగా ప్రోత్సహించే ప్రచారాన్ని ప్రారంభించడం కోసం సీఎస్‌సీ అకాడమీతో భాగస్వామ్యాన్ని కలిగి ఉండటానకి ఒప్పో గర్విస్తోంది. ఈ ప్రయత్నం ద్వారా ప్రజలకు సైబర్ భద్రతను బలోపేతం చేసేందుకు డిజిటల్ ఎకానమీలో మెరుగైన ప్రజల భాగస్వామ్యాన్ని ఎనేబుల్ చేయడం కీలకమైన దశ. డిజిటల్ పరివర్తన ద్వారా సమ్మిళిత సామాజిక మరియు ఆర్థిక వృద్ధికి సంబంధించిన గౌరవప్రదమైన ప్రధానమంత్రి దృష్టిని సాకారం చేసే దిశగా కూడా ఇది ఒక అడుగు’’ అని వివరించారు. ఉజ్వలమైన రేపటి కోసం వివిధ కార్యక్రమాల ద్వారా భారతదేశ సామాజిక, డిజిటల్ మరియు ఆర్థిక వృద్ధికి దోహదపడే వారసత్వాన్ని ఒప్పో ఇండియా కలిగి ఉంది. యువతలో ఆవిష్కరణలను మరింత ప్రోత్సహించేందుకు, ఒప్పో ఇండియా ఎలివేట్ మరియు జీనియస్+ వంటి నైపుణ్య-అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అలాగే, ఒప్పో పర్యావరణ ప్రాజెక్టులను ప్రారంభించడానికి యుఎన్‌డీపీతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ప్రజా శ్రేయస్సు కోసం ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, శ్వాస యంత్రాలు మరియు ఒప్పో బ్యాండ్‌లను విరాళంగా ఇవ్వడం ద్వారా కొవిడ్-19 మహమ్మారి సమయంలో దేశానికి మద్దతుగా నిలిచిం. ఇటీవల, ఒప్పో ఇండియా నిరుపేద పిల్లలకు పాఠశాల విద్య మరియు డిజిటల్ లెర్నింగ్ పరికరాలను అందించేందుకు కేసరి దేవి ఛారిటబుల్ ట్రస్ట్ మరియు మెన్సా ఇండియాతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సెన్సెక్స్‌కు అమ్మకాల సెగ
రాణించిన ప్రభుత్వ బ్యాంక్‌లు
దేశంలో 7.7 కోట్ల మందికి మధుమేహం
ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ 610 శాఖలకు విస్తరణ
ఎయిర్‌టెల్‌ 5జీ ఆఫర్‌ విడుదల
ఢిల్లీ క్యాపిటల్స్‌తో యాత్ర భాగస్వామ్యం
నింగికి బంగారం ధర
విపణిలోకి టాటా హిటాచీ జెడ్ ఎక్స్ 670 హేచ్ మైనింగ్ ఎక్స్‌కవేటర్‌
‘పి&జి శిక్షా బెటియాన్ స్కాలర్‌షిప్’ ప్రదానం చేసిన పి&జి ఇండియా
గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ నిర్వహించిన పియాజియో ఇండియా
క్యాన్సిలేషన్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌తో కేర్‌ ఫ్రీ ట్రావెల్‌కు భరోసా
మధుమేహం ఉన్న వ్యక్తుల కోసం నూతన తరం, సాంస్కృతిక సంబంధిత ఆహార ప్రణాళిక
ఎయిర్‌టెల్ తన 5జి వినియోగదారుల కోసం ‘అపరిమిత డేటా’ ఆఫర్‌ను విడుదల
ఉక్కు మంత్రిత్వ శాఖతో ఎంపిఎల్‌ గ్రూప్‌ ఒప్పందం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా
భారత వృద్థి 6శాతం లోపే :ఓఈసీడీ అంచనా
ఓయోలో మరో 150 ప్రీమియం హోటళ్లు
బిఎండబ్ల్యు మోటారోడ్‌ శిక్షణ
రెడ్మీ 'స్టార్ట్‌ ఫైర్‌ టివి' ఆవిష్కరణ
జ్యువెలరీ ప్రేమికులు కోసం తమ ద్వారాలు తెరిచిన జోయాలుక్కాస్ సిద్ధిపేట
హైదరాబాద్‌లో 150కు పైగా ప్రీమియం హోటల్స్‌ను 2023లో జోడించనున్న ఓయో
హైదరాబాద్‌లో BMW మోటారాడ్ GS ఎక్స్‌పీరియన్స్ 2023
బ్లూ స్టార్‌ నుంచి నూతన శ్రేణీ డీప్‌ ఫ్రీజర్లు
బిగ్‌సీ ఉగాది ఆఫర్లు
సీఐఐ సదరన్‌ ఛైర్‌పర్సన్‌గా కమల్‌ బలి
ఆవిష్కరణల సంస్కృతిని నిర్మించే అత్యుత్తమ కార్యక్షేత్రాలలో ఒకటిగా సింక్రోనీని గుర్తించిన గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌ ఇండియా
మహిళల కోసం ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను వాట్సప్ అందిస్తోంది
నీట్ పీజీ పరీక్ష 2023లో టాప్ 5 ర్యాంకులు సాధించిన ప్రెప్ ల్యాడర్ విద్యార్థులు
సైన్సు, సొసైటీ, సుస్థిరతల వేడుకగా డా. అంజి రెడ్డి మొదటి స్మారక ఉపన్యాసం
స్టాక్‌ మార్కెట్లపై 65 శాతం ఇన్వెస్టర్లకు అవగాహన లేదు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.