Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఆర్వి విశ్వవిద్యాలయము మెరిట్ స్కాలర్షిప్స్ కొరకు రూ.10 కోట్లు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

ఆర్వి విశ్వవిద్యాలయము మెరిట్ స్కాలర్షిప్స్ కొరకు రూ.10 కోట్లు

Tue 24 Jan 19:18:53.126015 2023

నవతెలంగాణ : ఆర్వి విశ్వవిద్యాలయము (ఆర్వియు), లిబరల్ విద్యకు ఉద్దేశించబడిన భారతదేశపు కొత్త-యుగపు, టెక్-డ్రివెన్ ప్రపంచ వ్యాప్త విశ్వవిద్యాలయము, 2023 ఆగస్టులో మొదలయ్యే రాబోయే అకాడెమిక్ సంవత్సరముకి మెరిట్ స్కాలర్షిప్స్ కొరకు రూ|| 10 కోట్లు కేటాయించింది. ఇది 500+ అండర్ గ్రాడ్యువేట్  పోస్ట్ గ్రాడ్యువేట్ డిగ్రీ ప్రోగ్రాముల విద్యార్ధులకు లబ్ధిని చేకూరుస్తుంది. స్కూలు ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగులోని ఇంచుమించు 200 మంది బి.టెక్. విద్యార్ధులు మరియు 50 బి.ఎస్సి. విద్యార్ధులు ఈ స్కాలర్షిప్స్ నుంచి లాభము పొందుతారు, అలాగే స్కూలు ఆఫ్ లాలోని అయిదు-సంవత్సరాల బి.ఎ.ఎల్ఎల్బి. మరియు బి.బి.ఎ.ఎల్ఎల్బి. చదివే 75 విద్యార్ధులు మరియు ఎల్ఎల్.ఎం. ప్రోగ్రాములలోని వారు కూడా లబ్ధి పొందుతారు. స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ ఎండ్ సైన్స్ మరియు స్కూల్ ఆఫ్ డిజైన్ ఎండ్ ఇన్నోవేషన్ నుంచి – అంటే ప్రతి స్కూలు నుంచి 40 విద్యార్ధులను కవర్ చేస్తాయి ఈ స్కాలర్షిప్స్. స్కూల్ ఆఫ్ బిజినెస్ మరియు స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి  బి.బి.ఎ, బి.కాం. మరియు బి.ఎ. (ఎకనామిక్స్) ప్రోగ్రాముల విద్యార్ధులకు 80 మెరిట్ స్కాలర్షిప్స్ ప్రొపోజ్ చెయ్యబడ్డాయి.  బెంగుళూరు-ఆధారముగా వున్న ఆర్వియు ఈ స్కాలర్షిప్సుని విశిష్టమైన మెరిట్ కలిగిన విద్యార్ధులకు వారి విద్యా ఆశయాలు పొందేలా చెయ్యడానికి మరియు భవిష్యత్తు లీడర్ల టాలెంట్-పూలుని సృష్టించడము కొరకు అందిస్తోంది. వీటిలో మొదటి సంవత్సరము చదువుకి 100%, 50% మరియు 25% స్కాలర్షిప్స్ ఇవ్వబడ్డాయి. ఈ స్కాలర్షిప్స్ యొక్క రెన్యువల్ మెరిటుని మెయింటేన్ చేసుకునే దాని మీద ఆధారపడి వుంటుంది. 2023-2024 సంవత్సరముల అడ్మిషన్లు తెరిచి వున్నాయి కాబట్టి, ఈ సంవత్సరపు స్కాలర్షిప్స్ కొరకు విద్యార్ధులు అప్లై చేసుకోవచ్చు.    2021లో ప్రారంభమైన మొదటి సంవత్సరములో ఆర్వియు 100 స్కాలర్షిప్స్ అందించింది, ఇందులో కోవిడ్ సమయములో ఒకరిని లేక తల్లిదండ్రులు ఇద్దరినీ పోగొట్టుకున్న విద్యార్ధులకు ఇచ్చిన 100% స్కాలర్షిప్స్ కూడా వున్నాయి. 2022వ సంవత్సరములో, ఇంచుమించు 200 విద్యార్ధులకు రూ|| 3 కోట్లు విలువగల స్కాలర్షిప్స్ ఇచ్చారు.  విశ్వవిద్యాలయము క్రమము తప్పకుండా స్కాలర్షిప్ కార్పస్ ఫండుని పెంచుతోంది. ఈ ఫండ్ విశిష్టమైన మెరిట్ కలిగిన విద్యార్ధుల కొరకు మరియు సమాజములోని ఆర్ధికముగా బలహీనపు వర్గాలకు చెందిన విద్యార్ధుల కొరకు ఉద్దేశించబడింది. https://admissions.rvu.edu.in/  వద్ద విద్యార్ధులు రిజిస్టర్ చేసుకోవచ్చు, మరియు అడ్మిషన్స్ టీంని కాంటాక్ట్ చెయ్యటం ద్వారా ఈ ప్రక్రియ గురించి అధికముగా తెలుసుకోవచ్చు.          
ప్రొఫెసర్ వై.ఎస్.ఆర్. మూర్తి, వైస్-ఛాన్సలర్, ఆర్వి విశ్వవిద్యాలయము, బెంగళూరు ఇలా అన్నారు, “మేము అర్హత వున్న విద్యార్ధులకు ఈ మెరిట్ స్కాలర్షిప్స్ ప్రకటించడానికి అనందిస్తున్నాము. 2021 నుంచి మా మిషనులో మౌలిక భాగముగా అకాడెమిక్ శ్రేష్ఠత వుంది. గత సంవత్సరాలలో మేము క్రమము తప్పకుండా స్కాలర్షిప్ ఫండ్సుని పెంచుతున్నాము. సమాజములోని అన్ని స్థాయిల విద్యార్ధులకు విద్యా ఫలములను అందించినందుకు నేను రాష్ట్రీయ శిక్షణా సమితి ట్రస్టుకి మనఃపూర్వకముగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. తరవాతి తరము లీడర్లను తయారుచేయడానికి మరియు దేశ నిర్మాణము చెయ్యడానికి ఈ స్కాలర్షిప్స్  మాకు సహాయము చేస్తాయి.”
ప్రో ఛాన్సలర్, ఆర్వి విశ్వవిద్యాలయము మరియు ఆర్ఎస్ఎస్టి, డా. (హెచ్.సి.) ఎ.వి.వస్. మూర్తి ఇలా అన్నారు, “సమాజములోని ప్రతి స్థాయి విద్యార్ధులకు విద్యను అందుబాటులో వుంచాలన్నది మా ట్రస్ట్ యొక్క ఒప్పుకున్న లక్ష్యము. కేవలము మూడవ సంవత్సరములోనే ఆర్వియు కార్యకలాపాలలో, మేము స్కాలర్షిప్ ఫండ్సుని 20 సార్లు పెంచాము.  సాధ్యమైనంత ఎక్కువమంది విద్యార్ధులకు విద్యను అందించాలి అనే మా నిబద్ధతకి ఇది ఒక గొప్ప ప్రమాణం. అర్హత కలిగిన విద్యార్ధులు ఈ స్కాలర్షిప్సుని ఉపయోగించుకుంటారని మరియు వారి పూర్తి శక్తి సామర్ధ్యములను దేశము కొరకు వినియోగిస్తారని నేను ఆశిస్తున్నాను.”
ప్రెసిడెంట్, ఆర్ఎస్ఎస్టి, డా. ఎం.పి. శ్యామ్ ఇలా అన్నారు, “అవసరములో వున్న విద్యార్ధులకు ప్రపంచ-స్థాయి విద్యను అందుబాటులోకి తేవాలన్న మా ట్రస్ట్ మిషనుకి స్కాలర్షిప్స్ ఇవ్వడము అనే స్పూర్తి సరిపోతుంది. చదువు యొక్క వైబ్రెంట్ ఇంటర్ డిసిప్లినరీ ఇకోసిస్టముని అందిస్తాము అని అర్వియు వాగ్దానము చేస్తోంది.   స్కాలర్షిప్సుకి ఫండ్ అందించడానికి విశేషమైన కార్పసుని సృష్టించడానికి మేము నిబద్ధతతో వున్నాము. ఆర్వి విశ్వవిద్యాలయము యొక్క స్కాలర్షిప్ ఫండుకి సహాయము చెయ్యమని పరోపకారులను మరియు సమాజము పట్ల ప్రేమ కలిగిన వ్యక్తులను నేను ప్రార్ధిస్తున్నాను.”
ఎవరు ముందు వస్తే-వారికి స్కాలర్షిప్స్ ఇవ్వబడతాయి (ఫస్ట్ కమ్-ఫస్ట్ సర్వ్డ్ బేసిస్). మొదటి సంవత్సరములో చూపిన విశిష్టమైన ప్రదర్శన ఆధారముగా స్కాలర్షిప్స్ రెన్యువల్ చెయ్యబడతాయి. అన్ని రాష్ట్రములు, సెంట్రల్ బోర్డు, మంచి అకాడెమిక్ ప్రదర్శన కలిగి గుర్తింపు పొందిన ఇతర భారతదేశపు ఇన్స్టిట్యూట్లకు ఈ స్కాలర్షిప్స్ ఒపెనుగా వుంటాయి. ట్యూషన్ ఫీజు ఖర్చుని పూర్తిగా కాని లేదా పాక్షికముగా కాని ఈ అమౌంట్ కవర్ చేస్తుంది. విద్యార్ధులు https://admissions.rvu.edu.in/  వద్ద రిజిస్టర్ చేసుకుని, అడ్మిషన్స్ టీంని కాంటాక్ట్ చెయ్యడము ద్వారా ఈ ప్రక్రియ యొక్క అధిక వివరాలు తెలుసుకోవచ్చు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సెన్సెక్స్‌కు అమ్మకాల సెగ
రాణించిన ప్రభుత్వ బ్యాంక్‌లు
దేశంలో 7.7 కోట్ల మందికి మధుమేహం
ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ 610 శాఖలకు విస్తరణ
ఎయిర్‌టెల్‌ 5జీ ఆఫర్‌ విడుదల
ఢిల్లీ క్యాపిటల్స్‌తో యాత్ర భాగస్వామ్యం
నింగికి బంగారం ధర
విపణిలోకి టాటా హిటాచీ జెడ్ ఎక్స్ 670 హేచ్ మైనింగ్ ఎక్స్‌కవేటర్‌
‘పి&జి శిక్షా బెటియాన్ స్కాలర్‌షిప్’ ప్రదానం చేసిన పి&జి ఇండియా
గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ నిర్వహించిన పియాజియో ఇండియా
క్యాన్సిలేషన్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌తో కేర్‌ ఫ్రీ ట్రావెల్‌కు భరోసా
మధుమేహం ఉన్న వ్యక్తుల కోసం నూతన తరం, సాంస్కృతిక సంబంధిత ఆహార ప్రణాళిక
ఎయిర్‌టెల్ తన 5జి వినియోగదారుల కోసం ‘అపరిమిత డేటా’ ఆఫర్‌ను విడుదల
ఉక్కు మంత్రిత్వ శాఖతో ఎంపిఎల్‌ గ్రూప్‌ ఒప్పందం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా
భారత వృద్థి 6శాతం లోపే :ఓఈసీడీ అంచనా
ఓయోలో మరో 150 ప్రీమియం హోటళ్లు
బిఎండబ్ల్యు మోటారోడ్‌ శిక్షణ
రెడ్మీ 'స్టార్ట్‌ ఫైర్‌ టివి' ఆవిష్కరణ
జ్యువెలరీ ప్రేమికులు కోసం తమ ద్వారాలు తెరిచిన జోయాలుక్కాస్ సిద్ధిపేట
హైదరాబాద్‌లో 150కు పైగా ప్రీమియం హోటల్స్‌ను 2023లో జోడించనున్న ఓయో
హైదరాబాద్‌లో BMW మోటారాడ్ GS ఎక్స్‌పీరియన్స్ 2023
బ్లూ స్టార్‌ నుంచి నూతన శ్రేణీ డీప్‌ ఫ్రీజర్లు
బిగ్‌సీ ఉగాది ఆఫర్లు
సీఐఐ సదరన్‌ ఛైర్‌పర్సన్‌గా కమల్‌ బలి
ఆవిష్కరణల సంస్కృతిని నిర్మించే అత్యుత్తమ కార్యక్షేత్రాలలో ఒకటిగా సింక్రోనీని గుర్తించిన గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌ ఇండియా
మహిళల కోసం ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను వాట్సప్ అందిస్తోంది
నీట్ పీజీ పరీక్ష 2023లో టాప్ 5 ర్యాంకులు సాధించిన ప్రెప్ ల్యాడర్ విద్యార్థులు
సైన్సు, సొసైటీ, సుస్థిరతల వేడుకగా డా. అంజి రెడ్డి మొదటి స్మారక ఉపన్యాసం
స్టాక్‌ మార్కెట్లపై 65 శాతం ఇన్వెస్టర్లకు అవగాహన లేదు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.