Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ముగిసిన ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

ముగిసిన ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌

Sun 29 Jan 19:40:09.512883 2023

హైదరాబాద్‌: మూడవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ (ఐడీసీఆర్‌) 2023 పవర్డ్‌ బై ఆల్ట్‌ లైఫ్‌ , (షాపర్స్‌స్టాప్‌  కు చెందిన బ్రాండ్‌)విజయవంతంగా ముగిసింది. ఈ సంవత్సరం ఆరు వేల మందికి పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. తద్వారా గత సంవత్సరంతో పోలిస్తే 100% వృద్ధి నమోదయింది. హాఫ్‌ మారథాన్‌ పోటీలో  జేమ్స్‌ కిప్లీటింగ్‌ కోరిర్‌, హెత్‌ రామ్‌, రమావత్‌ రమేష్‌ చంద్రలు మొదటి మూడు స్ధానాల్లో  నిలిచారు. 10కిలోమీటర్ల పరుగులో హుకమ్‌ హుకమ్‌, దీపక్‌ సుహాగ్‌, లక్ష్మీషా సీఎస్‌లు వేగవంతమైన రన్నర్లుగా నిలిచారు.
         ఈ రన్‌ ఇనార్బిట్‌ మాల్‌, హైదరాబాద్‌ వద్ద ఆదివారం ఉదయం ప్రారంభమైంది. 21 కిలోమీటర్లల రన్‌ను తెలంగాణా రాష్ట్ర ఆర్ధిక మరియు గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ సొసైటీస్‌ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌, ఐఏఎస్‌ ;  కె రహేజా కార్పోరేషన్‌ తెలంగాణా–ఏపీ  చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ శ్రావణ్‌ గోనె ప్రారంభించగా 10కె రన్‌ను తెలంగాణా ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ ;శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ శంకరయ్య , తెలంగాణా ఐటీ చీఫ్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ అమర్‌నాథ్‌ రెడ్డి ; టీఎస్‌ఐఐసీ జోనల్‌ మేనేజర్‌ శ్రావణ్‌కుమార్‌ ప్రారంభించారు. 5కె రన్‌లో దాదాపు 3వేల మంది  పాల్గొన్నారు. ఈ రన్‌ను  సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎం స్టీఫెన్‌ రవీంద్ర, ఐపీఎస్‌ ,  సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పొలీస్‌ జాయింట్‌ కమిషనర్‌ కె నారాయణ్‌ నాయక్‌,  ఐపీఎస్‌ ; సైబరాబాద్‌ లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ శ్రీమతి  శిల్పవల్లి , సైబరాబాద్‌ పోలీస్‌, ఎస్‌సీఎస్‌సీ సెక్రటరీ కృష్ణ యెదుల ప్రారంభించారు.
          ఓ మహోన్నత కారణం కోసం ఐడీసీఆర్‌ రన్‌ను  నిర్వహించారు. ఈ రన్‌ ద్వారా 54 లక్షల రూపాయలను సమీకరించారు.  ఈ నిధులను తమ ఎన్‌జీవో భాగస్వామి  నిర్మాణ్‌ ద్వారా  దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి అవకాశాల కోసం వినియోగించనున్నారు. ఈ సంవత్సరం 25 కార్పోరేట్‌ సంస్ధల ఉద్యోగులు సైతం రన్‌లో పాల్గొన్నారు.  ఐటీ పార్క్‌ మైండ్‌స్పేస్‌ నుంచే 850 రిజిస్ట్రేషన్‌లు ఈసారి జరిగాయి. హైదరాబాద్‌లో అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌  మారథాన్‌ అండ్‌ డిస్టెన్స్‌రేసెస్‌ (ఎయిమ్స్‌) ధృవీకరణ పొందిన రెండు రేస్‌లలో ఐడీసీఆర్‌ ఒకటి.  ఈ సంవత్సరం ఐడీసీఆర్‌కు ఆల్ట్‌ లైఫ్‌ బై షాపర్స్‌ స్టాప్‌ పవర్డ్‌ బై పార్టనర్‌గా,  కమల్‌ వాచ్‌ కో టైమింగ్‌ పార్టనర్‌గా, హైడ్రేషన్‌ పార్టనర్‌గా లిమ్కా స్పోర్ట్జ్‌, రన్నింగ్‌ పార్టనర్‌గా స్కెచర్స్‌, రేడియో పార్టనర్‌ ఫీవర్‌ ఎఫ్‌ఎం వ్యవహరించాయి.

 

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భారత ఐటీ పరిశ్రమపై విదేశీ బ్యాంక్‌ల ప్రభావం
మాంద్యంలోనూ ప్రీమియం ఫోన్లకు డిమాండ్‌
హర్ష మందర్‌ ఎన్‌జీఓపై సీబీఐ విచారణ
దుర్వాసనరహిత మార్టిన్‌ స్మార్ట్‌ ఆవిష్కరణ
కియా నుంచి కొత్తతరం వాహనాలు
అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ చాటేందుకు సహకరిస్తాం
పీఎల్ 2023 సీజన్‌కు రాజస్థాన్ రాయల్స్ టైటిల్ స్పాన్సర్‌గా లూమినస్ పవర్ టెక్నాలజీస్‌ను
తెలంగాణ చాక్లెట్ ఫ్లేవర్‌లో మిల్లెట్ హార్లిక్స్‌ను పరిచయం చేసిన హెచ్‌యుఎల్
బాదములు తినడం వల్ల బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు మెరుగుపడ్డాయి
పదవీ విరమణ తరువాత వినియోగదారులు ఆశావహ థృక్పదంతో ఉంటున్నారు
మాంద్యం ఉన్నా కూడా Galaxy S23 సిరీస్ వంటి ప్రీమియమ్ ఫోన్స్ డిమాండ్‌లోనే ఉంటాయి: టీఎం రోహ్
సెన్సెక్స్‌కు అమ్మకాల సెగ
రాణించిన ప్రభుత్వ బ్యాంక్‌లు
దేశంలో 7.7 కోట్ల మందికి మధుమేహం
ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ 610 శాఖలకు విస్తరణ
ఎయిర్‌టెల్‌ 5జీ ఆఫర్‌ విడుదల
ఢిల్లీ క్యాపిటల్స్‌తో యాత్ర భాగస్వామ్యం
నింగికి బంగారం ధర
విపణిలోకి టాటా హిటాచీ జెడ్ ఎక్స్ 670 హేచ్ మైనింగ్ ఎక్స్‌కవేటర్‌
‘పి&జి శిక్షా బెటియాన్ స్కాలర్‌షిప్’ ప్రదానం చేసిన పి&జి ఇండియా
గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ నిర్వహించిన పియాజియో ఇండియా
క్యాన్సిలేషన్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌తో కేర్‌ ఫ్రీ ట్రావెల్‌కు భరోసా
మధుమేహం ఉన్న వ్యక్తుల కోసం నూతన తరం, సాంస్కృతిక సంబంధిత ఆహార ప్రణాళిక
ఎయిర్‌టెల్ తన 5జి వినియోగదారుల కోసం ‘అపరిమిత డేటా’ ఆఫర్‌ను విడుదల
ఉక్కు మంత్రిత్వ శాఖతో ఎంపిఎల్‌ గ్రూప్‌ ఒప్పందం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా
భారత వృద్థి 6శాతం లోపే :ఓఈసీడీ అంచనా
ఓయోలో మరో 150 ప్రీమియం హోటళ్లు
బిఎండబ్ల్యు మోటారోడ్‌ శిక్షణ
రెడ్మీ 'స్టార్ట్‌ ఫైర్‌ టివి' ఆవిష్కరణ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.