Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
పన్నెండవ తరగతి విద్యార్ధుల కోసం స్కాలర్‌షిప్‌ పరీక్ష | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

పన్నెండవ తరగతి విద్యార్ధుల కోసం స్కాలర్‌షిప్‌ పరీక్ష

Sun 29 Jan 19:47:38.58665 2023

హైదరాబాద్‌: భారతదేశంలో అగ్రగామి ఉన్నత విద్య స్టార్టప్‌లలో ఒకటి కావడంతో పాటుగా 35 కు పైగా నగరాలలో 50కు పైగా ఇనిస్టిట్యూషన్‌లు కలిగిన సన్‌స్టోన్‌ సంస్ధ పాఠశాల విద్యార్థుల కోసం నేషనల్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ను నిర్వహించింది. పన్నెండవ తరగతి విద్యార్ధులు  తమ అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సు ఎంచుకోవడంలో సహాయపడే రీతిలో  దేశవ్యాప్తంగా 2000 వేలకు పైగా పాఠశాల మద్దతుతో నిర్వహించిన ఈ స్కాలర్‌షిప్‌ పరీక్షలో 1.5 లక్షల మందికి పైగా విద్యార్ధులు పాల్గొన్నారు. దేశంలో  అతిపెద్ద స్కాలర్‌షిప్‌ పరీక్షగా నిర్వహించిన ఈ పరీక్ష ద్వారా 100కు పైగా కాలేజీలలో విద్యార్ధులు ప్రవేశాలను పొందేందుకు అవకాశం కలుగుతుంది.  అదనంగా, సన్‌స్టోర్‌ అడ్వాంటేజ్స్‌ ను అందించే కాలేజీలలో ఒక లక్ష రూపాయల వరకూ స్కాలర్‌షిప్‌ గెలిచేఅవకాశం ఉంది.
            సన్‌స్టోన్‌ కో–ఫౌండర్‌ మరియు సీబీఓ అంకుర్‌ జైన్‌ మాట్లాడుతూ ‘‘దేశంలో అతిపెద్ద  స్కాలర్‌షిప్‌ పరీక్షగా  2000కు పైగా పాఠశాలల సహకారంతో దీనిని నిర్వహించడం ద్వారా ప్రతిభావంతులైన విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లను అందించనున్నాము. ఆర్థిక అవరోధాలు విద్యార్థుల కెరీర్‌కు అవరోధం కాకూడదని సన్‌స్టోన్‌ వద్ద మేము భావిస్తుంటాము. ఈ కార్యక్రమం ద్వారా ఒక లక్ష రూపాయల వరకూ విలువైన స్కాలర్‌షిప్స్‌ను అందించనున్నాము’’ అని అన్నారు. ఈ పరీక్షను 16–20 జనవరి 2023 తేదీలలో నిర్వహించారు. ఫలితాలను 16 ఫిబ్రవరి 2023న విడుదల చేయనున్నారు. బీబీఏ, బీసీఏ, బీటెక్‌ ప్రోగ్రామ్‌లతో పాటుగా అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సులలో  చేరేందుకు విద్యార్ధులకు ఇది సహాయపడనుంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భారత ఐటీ పరిశ్రమపై విదేశీ బ్యాంక్‌ల ప్రభావం
మాంద్యంలోనూ ప్రీమియం ఫోన్లకు డిమాండ్‌
హర్ష మందర్‌ ఎన్‌జీఓపై సీబీఐ విచారణ
దుర్వాసనరహిత మార్టిన్‌ స్మార్ట్‌ ఆవిష్కరణ
కియా నుంచి కొత్తతరం వాహనాలు
అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ చాటేందుకు సహకరిస్తాం
పీఎల్ 2023 సీజన్‌కు రాజస్థాన్ రాయల్స్ టైటిల్ స్పాన్సర్‌గా లూమినస్ పవర్ టెక్నాలజీస్‌ను
తెలంగాణ చాక్లెట్ ఫ్లేవర్‌లో మిల్లెట్ హార్లిక్స్‌ను పరిచయం చేసిన హెచ్‌యుఎల్
బాదములు తినడం వల్ల బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు మెరుగుపడ్డాయి
పదవీ విరమణ తరువాత వినియోగదారులు ఆశావహ థృక్పదంతో ఉంటున్నారు
మాంద్యం ఉన్నా కూడా Galaxy S23 సిరీస్ వంటి ప్రీమియమ్ ఫోన్స్ డిమాండ్‌లోనే ఉంటాయి: టీఎం రోహ్
సెన్సెక్స్‌కు అమ్మకాల సెగ
రాణించిన ప్రభుత్వ బ్యాంక్‌లు
దేశంలో 7.7 కోట్ల మందికి మధుమేహం
ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ 610 శాఖలకు విస్తరణ
ఎయిర్‌టెల్‌ 5జీ ఆఫర్‌ విడుదల
ఢిల్లీ క్యాపిటల్స్‌తో యాత్ర భాగస్వామ్యం
నింగికి బంగారం ధర
విపణిలోకి టాటా హిటాచీ జెడ్ ఎక్స్ 670 హేచ్ మైనింగ్ ఎక్స్‌కవేటర్‌
‘పి&జి శిక్షా బెటియాన్ స్కాలర్‌షిప్’ ప్రదానం చేసిన పి&జి ఇండియా
గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ నిర్వహించిన పియాజియో ఇండియా
క్యాన్సిలేషన్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌తో కేర్‌ ఫ్రీ ట్రావెల్‌కు భరోసా
మధుమేహం ఉన్న వ్యక్తుల కోసం నూతన తరం, సాంస్కృతిక సంబంధిత ఆహార ప్రణాళిక
ఎయిర్‌టెల్ తన 5జి వినియోగదారుల కోసం ‘అపరిమిత డేటా’ ఆఫర్‌ను విడుదల
ఉక్కు మంత్రిత్వ శాఖతో ఎంపిఎల్‌ గ్రూప్‌ ఒప్పందం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా
భారత వృద్థి 6శాతం లోపే :ఓఈసీడీ అంచనా
ఓయోలో మరో 150 ప్రీమియం హోటళ్లు
బిఎండబ్ల్యు మోటారోడ్‌ శిక్షణ
రెడ్మీ 'స్టార్ట్‌ ఫైర్‌ టివి' ఆవిష్కరణ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.