Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
సాంసంగ్ 5Gలో ఆసక్తికరమైన అమ్మకాలు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

సాంసంగ్ 5Gలో ఆసక్తికరమైన అమ్మకాలు

Sun 29 Jan 19:52:06.652533 2023

గుర్గావ్: సాంసంగ్ యొక్క తాజా 5G స్మార్ట్‌ఫోన్స్ - Galaxy A14 5G మరియు Galaxy A23 5G - సాంసంగ్ ప్రత్యేక మరియు భాగస్వామ్య దుకాణాలు, Samsung.com మరియు ఇతర ఆన్‌లైన్ ప్లేయర్స్ అంతటా ఆసక్తికరమైన ధరల వద్ద విక్రయించబడ్డాయి. పెట్టుకోగల ధర వద్ద, ప్రతిఒక్కరికి ప్రాప్యత ఉండే అద్భుతమైన సాంకేతికతను తయారు చేస్తూ, ఇటీవలి గ్యాలాక్సి ఇన్నోవేషన్స్ మరియు 5G కనెక్టివిటీ పూర్తి ప్యాకేజీని Galaxy A14 5G మరియు A23 5G అందిస్తున్నాయి.
           “సాంసంగ్ యొక్క 5G-మొదటి వ్యూహంలో భాగంగా, Galaxy A14 5G మరియు A23 5G దేశంలోనే ఎక్కువగా పంపిణీ చేయబడే 5G స్మార్ట్‌ఫోన్స్ అవుతాయి. భారతదేశాంలో 5G సాంకేతికతను అందిపుచ్చుకునే డ్రైవ్‌లో మా 4G మరియు 5G స్మార్ట్‌ఫోన్స్ కొరకు కూడా అదే EMIలను మేము నిర్థారించుకుంటున్నాము," అన్నారు, రాజు పుల్లన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మొబైల్ బిజినెస్, సాంసంగ్ ఇండియా. Galaxy A14 5G ప్రీమియమ్ డిజైన్‌లో వస్తుంది మరియు వాస్తవ స్మూత్ స్క్రోలింగ్ కొరకు 90Hz రిఫ్రేష్ రేట్‌తో పెద్ద 6.6” HD+ డిస్‌ప్లేని స్పోర్ట్ చేస్తుంది. 6.6” FHD+ తెరతో, సెగిమెంట్‌లోనే ఉత్తమమైనదిగా స్మూత్ స్క్రోలింగ్ మరియు ఫ్లూయిడ్ తెర బదిలీల కొరకు 120Hz రిఫ్రేష్ రేత్‌తో Galaxy A23 5G వస్తోంది.
           Galaxy A14 5G 50MP త్రిపుల్-లెన్స్ కెమెరా అధిక-నాణ్యమైన షాట్స్ కోసం డెప్త్ మరియు మాక్రో లెన్స్‌తో సెట్-అప్ చేయబడిన మరియు 13MP సెల్ఫీ కెమెరాని ఫీచర్ చేస్తొంది. Galaxy A23 5G 'నో షేక్ క్యామ', 50MP క్వాడ్ వెనుక కెమెరా చిత్రాలను మరియు వీడియోలను ఏ బుదరాలేకుండా తీసే OISని స్పోర్ట్ చేస్తోంది. అల్ట్రా-వైడ్, డెప్త్ మరియు మాక్రో లెన్స్ వాడకందారులని స్పష్టమైన మరియు క్రిస్ప్ ఫోటోలు మరియు వీడియోలు తీయడానికి అనుమతిస్తుంది. రెండూ స్మార్ట్‌ఫోన్స్ దీర్ఘ-కాలం నిలిచే 5000mAh బ్యాటరీతో వస్తాయి.
           Galaxy A14 5G ముదురు ఎరుపు, లేత ఆకుపచ్చ, మరియు నలుపు రంగుల్లో వస్తోంది మరియు Galaxy A23 5G వెండి మరియు లేత నీలం రంగుల్లో వస్తోంది. Galaxy A23 5G మరియు A14 5G రెండూ డేటా భద్రతను నిర్థారించుకోడానికి ఎన్నో గోప్యతా ఫీచర్స్‌తో వస్తున్నాయి. Galaxy A23 5G క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్ ద్వారా పవర్ చేయబడింది, మరియు స్మూత్ పనితీరు మరియు పెంచబడ్డ మల్టీటాస్కింగ్ కోసం Exynos 1330, 5nm, అక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా Galaxy A14 5G పవర్ చేయబడింది. రెండూ స్మార్ట్‌ఫోన్స్ RAM ప్లస్ ఫీచర్‌తో ఉన్న 8GB RAM వరకు ఉండేట్టుగా వస్తున్నాయి. Galaxy A14 5G రూ. 1382 EMI వద్ద మొదలైయే నెలవారి వద్ద, మరియు Galaxy A23 5G రూ. 1576 EMI వద్ద మొదలైయే నెలవారి వద్ద అందుబాటులో ఉన్నాయి.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భారత ఐటీ పరిశ్రమపై విదేశీ బ్యాంక్‌ల ప్రభావం
మాంద్యంలోనూ ప్రీమియం ఫోన్లకు డిమాండ్‌
హర్ష మందర్‌ ఎన్‌జీఓపై సీబీఐ విచారణ
దుర్వాసనరహిత మార్టిన్‌ స్మార్ట్‌ ఆవిష్కరణ
కియా నుంచి కొత్తతరం వాహనాలు
అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ చాటేందుకు సహకరిస్తాం
పీఎల్ 2023 సీజన్‌కు రాజస్థాన్ రాయల్స్ టైటిల్ స్పాన్సర్‌గా లూమినస్ పవర్ టెక్నాలజీస్‌ను
తెలంగాణ చాక్లెట్ ఫ్లేవర్‌లో మిల్లెట్ హార్లిక్స్‌ను పరిచయం చేసిన హెచ్‌యుఎల్
బాదములు తినడం వల్ల బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు మెరుగుపడ్డాయి
పదవీ విరమణ తరువాత వినియోగదారులు ఆశావహ థృక్పదంతో ఉంటున్నారు
మాంద్యం ఉన్నా కూడా Galaxy S23 సిరీస్ వంటి ప్రీమియమ్ ఫోన్స్ డిమాండ్‌లోనే ఉంటాయి: టీఎం రోహ్
సెన్సెక్స్‌కు అమ్మకాల సెగ
రాణించిన ప్రభుత్వ బ్యాంక్‌లు
దేశంలో 7.7 కోట్ల మందికి మధుమేహం
ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ 610 శాఖలకు విస్తరణ
ఎయిర్‌టెల్‌ 5జీ ఆఫర్‌ విడుదల
ఢిల్లీ క్యాపిటల్స్‌తో యాత్ర భాగస్వామ్యం
నింగికి బంగారం ధర
విపణిలోకి టాటా హిటాచీ జెడ్ ఎక్స్ 670 హేచ్ మైనింగ్ ఎక్స్‌కవేటర్‌
‘పి&జి శిక్షా బెటియాన్ స్కాలర్‌షిప్’ ప్రదానం చేసిన పి&జి ఇండియా
గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ నిర్వహించిన పియాజియో ఇండియా
క్యాన్సిలేషన్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌తో కేర్‌ ఫ్రీ ట్రావెల్‌కు భరోసా
మధుమేహం ఉన్న వ్యక్తుల కోసం నూతన తరం, సాంస్కృతిక సంబంధిత ఆహార ప్రణాళిక
ఎయిర్‌టెల్ తన 5జి వినియోగదారుల కోసం ‘అపరిమిత డేటా’ ఆఫర్‌ను విడుదల
ఉక్కు మంత్రిత్వ శాఖతో ఎంపిఎల్‌ గ్రూప్‌ ఒప్పందం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా
భారత వృద్థి 6శాతం లోపే :ఓఈసీడీ అంచనా
ఓయోలో మరో 150 ప్రీమియం హోటళ్లు
బిఎండబ్ల్యు మోటారోడ్‌ శిక్షణ
రెడ్మీ 'స్టార్ట్‌ ఫైర్‌ టివి' ఆవిష్కరణ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.