Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
కాండ్లాలోని టునా టెక్రా వద్ద ఉన్న దీన్‌దయాళ్‌ పోర్ట్‌.. | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

కాండ్లాలోని టునా టెక్రా వద్ద ఉన్న దీన్‌దయాళ్‌ పోర్ట్‌..

Mon 30 Jan 20:06:30.357164 2023

నవతెలంగాణ : దేశంలో నెంబర్‌ 1 అగ్రగామి పోర్ట్‌ దీన్‌దయాళ్‌ పోర్ట్‌ అథారిటీ,  అంతర్జాతీయ బిడ్డింగ్‌ ప్రక్రియ ద్వారా 30 సంవత్సరాల రాయితీ కాలానికి అత్యాధునిక మెగా కంటెయినర్‌ టర్మినల్‌ను టునా టెక్రా, కాండ్లా వద్ద  పీపీపీ విధానంలో అభివృద్ధి చేయనుంది.  ఏకెబీటీపీఎల్‌ చేత ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రస్తుత డ్రై బల్క్‌ టర్మినల్‌ పక్కన తూర్పు వైపున ఈ అభివృద్ధి జరుగనుంది. హిందుస్తాన్‌ ఇన్‌ఫ్రాలాగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (డీపీ వరల్డ్‌) ప్రతి టీఈయుకి 6500 రూపాయల రాయల్టీ అందించడం ద్వారా పేర్కొనబడిన ప్రాజెక్ట్‌కు కన్సెషనీర్‌గా అవతరించింది. ఓ పీపీపీ ప్రాజెక్ట్‌లో ఇప్పటివరకూ లభించిన అత్యధిక బిడ్‌ ఇదే. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 4500 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నారు. భారతదేశంలో  ప్రధాన నౌకాశ్రయాలలో పీపీపీ ప్రాజెక్టులలో పెట్టిన అత్యధిక పెట్టుబడి ఇది. ఈ మెగా కంటెయినర్‌ టర్మినల్‌ ప్రాజెక్ట్‌ నిర్వహణ సామర్ధ్యం సంవత్సరానికి 2.19 మిలియన్‌ టీఈయు.  కన్సెషనీర్‌కు ప్రాజెక్టు వ్యయం 4243.64 కోట్ల రూపాయలు కాగా అథారిటీకి 296.20 కోట్ల రూపాయలుగా ఉండవచ్చు. ఈ ప్రాజెక్ట్‌ కార్యకలాపాలు 2026 సంవత్సరాంభంలో ప్రారంభమవుతాయని అంచనా. సాగర్‌ మాలా, పీఎం గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ లో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేయడంతో పాటుగా పీఎంఓ నేరుగా దీనిని పర్యవేక్షించనుంది. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలుపడంతో పాటుగా అవసరమైన పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. విజయవంతంగా ఈ ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తీసుకురావడం వల్ల కాండ్లాలోని దీన్‌దయాళ్‌ పోర్ట్‌ వద్ద మెగా కంటెయినర్‌ హ్యాండ్లింగ్‌లో  నూతన అధ్యాయం ప్రారంభం కావడంతో పాటుగా  గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో ఆర్ధిక, సామాజిక అభివృద్ధి పరంగా సానుకూల  ప్రభావం తీసుకురావడం సాధ్యమవుతుంది. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌ వ్యూహాత్మక ప్రాంతంలో ఉండటం వల్ల దేశంలో కంటెయినర్‌ లాజిస్టిక్స్‌ వ్యయాలు గణనీయంగా తగ్గుతాయి.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భారత ఐటీ పరిశ్రమపై విదేశీ బ్యాంక్‌ల ప్రభావం
మాంద్యంలోనూ ప్రీమియం ఫోన్లకు డిమాండ్‌
హర్ష మందర్‌ ఎన్‌జీఓపై సీబీఐ విచారణ
దుర్వాసనరహిత మార్టిన్‌ స్మార్ట్‌ ఆవిష్కరణ
కియా నుంచి కొత్తతరం వాహనాలు
అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ చాటేందుకు సహకరిస్తాం
పీఎల్ 2023 సీజన్‌కు రాజస్థాన్ రాయల్స్ టైటిల్ స్పాన్సర్‌గా లూమినస్ పవర్ టెక్నాలజీస్‌ను
తెలంగాణ చాక్లెట్ ఫ్లేవర్‌లో మిల్లెట్ హార్లిక్స్‌ను పరిచయం చేసిన హెచ్‌యుఎల్
బాదములు తినడం వల్ల బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు మెరుగుపడ్డాయి
పదవీ విరమణ తరువాత వినియోగదారులు ఆశావహ థృక్పదంతో ఉంటున్నారు
మాంద్యం ఉన్నా కూడా Galaxy S23 సిరీస్ వంటి ప్రీమియమ్ ఫోన్స్ డిమాండ్‌లోనే ఉంటాయి: టీఎం రోహ్
సెన్సెక్స్‌కు అమ్మకాల సెగ
రాణించిన ప్రభుత్వ బ్యాంక్‌లు
దేశంలో 7.7 కోట్ల మందికి మధుమేహం
ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ 610 శాఖలకు విస్తరణ
ఎయిర్‌టెల్‌ 5జీ ఆఫర్‌ విడుదల
ఢిల్లీ క్యాపిటల్స్‌తో యాత్ర భాగస్వామ్యం
నింగికి బంగారం ధర
విపణిలోకి టాటా హిటాచీ జెడ్ ఎక్స్ 670 హేచ్ మైనింగ్ ఎక్స్‌కవేటర్‌
‘పి&జి శిక్షా బెటియాన్ స్కాలర్‌షిప్’ ప్రదానం చేసిన పి&జి ఇండియా
గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ నిర్వహించిన పియాజియో ఇండియా
క్యాన్సిలేషన్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌తో కేర్‌ ఫ్రీ ట్రావెల్‌కు భరోసా
మధుమేహం ఉన్న వ్యక్తుల కోసం నూతన తరం, సాంస్కృతిక సంబంధిత ఆహార ప్రణాళిక
ఎయిర్‌టెల్ తన 5జి వినియోగదారుల కోసం ‘అపరిమిత డేటా’ ఆఫర్‌ను విడుదల
ఉక్కు మంత్రిత్వ శాఖతో ఎంపిఎల్‌ గ్రూప్‌ ఒప్పందం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా
భారత వృద్థి 6శాతం లోపే :ఓఈసీడీ అంచనా
ఓయోలో మరో 150 ప్రీమియం హోటళ్లు
బిఎండబ్ల్యు మోటారోడ్‌ శిక్షణ
రెడ్మీ 'స్టార్ట్‌ ఫైర్‌ టివి' ఆవిష్కరణ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.