Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
జ్యువెలరీ ప్రేమికులు కోసం తమ ద్వారాలు తెరిచిన జోయాలుక్కాస్ సిద్ధిపేట | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

జ్యువెలరీ ప్రేమికులు కోసం తమ ద్వారాలు తెరిచిన జోయాలుక్కాస్ సిద్ధిపేట

Sat 18 Mar 20:48:08.297819 2023

నవతెలంగాణ-హైదరాబాద్ : వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలరీ బ్రాండ్, జోయాలుక్కాస్ తమ పోషకులు కోసం సిద్ధిపేటలో సరికొత్త షోరూంను ఆరంభించడానికి సిద్ధంగా ఉంది. గొప్ప ఆరంభాన్ని సంబరం చేయడానికి, జ్యువెలరీ ప్రేమికులు కోసం ఉత్తేజభరితమైన ప్రారంభోత్సవపు ఆఫర్ అందిస్తున్నారు. ఈ ఆధునిక షోరూం సిగ్నేచర్ జోయాలుక్కాస్ ప్రపంచ స్థాయికి చెందిన డిజైన్ లో రూపొందించబడింది. ప్రీమియం సదుపాయాలు, సౌకర్యాలతో కూడిన ఈ షోరూం జ్యువెలరీ ప్రేమికులకు ఆనందకరమైన మరియు గొప్ప షాపింగ్ అనుభవాన్ని ఇవ్వనుంది. మార్చి 18న సాయంత్రం 5:00 గంటలకు ఆరంభోత్సవపు కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కొత్త షోరూంలో ఆధునిక అలంకరణతో పాటు సిద్ధిపేట ప్రజలను దృష్టిలో పెట్టుకుని కావలసినంత షాపింగ్ మరియు పార్కింగ్ సదుపాయం కూడా గలదు. ఆరంభోత్సవపు సంబరానికి గుర్తుగా కస్టమర్స్ మార్చి 18 నుండి 26 మార్చి వరకు అన్ని రకాల జ్యువెలరీ మజూరీ ఛార్జీలు పై ఫ్లాట్ 50% తగ్గింపు పొందవచ్చు. ప్రపంచం నలుమూలలు నుండి సేకరించబడిన విలక్షణమైన మరియు కొత్త కలక్షన్స్ ను అన్వేషించడానికి కస్టమర్స్ షోరూంను సందర్శించవచ్చు మరియు సాటిలేని జ్యువెలరీ షాపింగ్ అనుభవాన్ని ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఆనందించవచ్చు. అభివృద్ధి చెందనున్న ఈ షోరూం ఆరంభోత్సవం గురించి మాట్లాడుతూ, జాయ్ అలూక్కాస్, జోయాలుక్కాస్ గ్రూప్ మేనేజింగ్ డైరక్టర్ ఇలా అన్నారు, ఁసాటిలేని జ్యువెలరీ షాపింగ్ అనుభవాన్ని కేటాయించడానికి మేము కట్టుబడ్డాము మరియు సిద్ధిపేట ప్రజలకు జోయాలుక్కాస్ లో ఈ భరోసా లభిస్తుంది. వారి ప్రతి అవసరాన్ని తీర్చడానికి మేము అత్యంత ఉత్తమమైన మరియు విస్త్రత శ్రేణి జ్యువెలరీ తీసుకువచ్చే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము. జ్యువెలరీ ప్రేమికులు కోసం అందమైన పరిసరాలు, విస్త్రత శ్రేణి కలక్షన్స్ మరియు గొప్ప కస్టమర్ సేవలను జోడించి ఇక్కడ ప్రీమియం మరియు నిరంతరమైన అనుభవాన్ని ఇవ్వడానికి మా బృందం ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా, వారి ఆనందాన్ని రెట్టింపు చేయడానికి మా వద్ద ఉత్తేజభరితమైన ప్రత్యేకమైన ఆఫర్ గలదు. 18 మార్చిన జోయాలుక్కాస్ సిద్ధిపేట షోరూం ఆరంభోత్సవపు సంబరాలలో చేరి ఆనందకరమైన జ్యువెలరీ షాపింగ్ అనుభవాన్ని ఆనందించవలసిందిగా నేను జ్యువెలరీ ప్రేమికులు అందర్నీ ఆహ్వానిస్తున్నాను.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సెన్సెక్స్‌కు అమ్మకాల సెగ
రాణించిన ప్రభుత్వ బ్యాంక్‌లు
దేశంలో 7.7 కోట్ల మందికి మధుమేహం
ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ 610 శాఖలకు విస్తరణ
ఎయిర్‌టెల్‌ 5జీ ఆఫర్‌ విడుదల
ఢిల్లీ క్యాపిటల్స్‌తో యాత్ర భాగస్వామ్యం
నింగికి బంగారం ధర
విపణిలోకి టాటా హిటాచీ జెడ్ ఎక్స్ 670 హేచ్ మైనింగ్ ఎక్స్‌కవేటర్‌
‘పి&జి శిక్షా బెటియాన్ స్కాలర్‌షిప్’ ప్రదానం చేసిన పి&జి ఇండియా
గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ నిర్వహించిన పియాజియో ఇండియా
క్యాన్సిలేషన్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌తో కేర్‌ ఫ్రీ ట్రావెల్‌కు భరోసా
మధుమేహం ఉన్న వ్యక్తుల కోసం నూతన తరం, సాంస్కృతిక సంబంధిత ఆహార ప్రణాళిక
ఎయిర్‌టెల్ తన 5జి వినియోగదారుల కోసం ‘అపరిమిత డేటా’ ఆఫర్‌ను విడుదల
ఉక్కు మంత్రిత్వ శాఖతో ఎంపిఎల్‌ గ్రూప్‌ ఒప్పందం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా
భారత వృద్థి 6శాతం లోపే :ఓఈసీడీ అంచనా
ఓయోలో మరో 150 ప్రీమియం హోటళ్లు
బిఎండబ్ల్యు మోటారోడ్‌ శిక్షణ
రెడ్మీ 'స్టార్ట్‌ ఫైర్‌ టివి' ఆవిష్కరణ
హైదరాబాద్‌లో 150కు పైగా ప్రీమియం హోటల్స్‌ను 2023లో జోడించనున్న ఓయో
హైదరాబాద్‌లో BMW మోటారాడ్ GS ఎక్స్‌పీరియన్స్ 2023
బ్లూ స్టార్‌ నుంచి నూతన శ్రేణీ డీప్‌ ఫ్రీజర్లు
బిగ్‌సీ ఉగాది ఆఫర్లు
సీఐఐ సదరన్‌ ఛైర్‌పర్సన్‌గా కమల్‌ బలి
ఆవిష్కరణల సంస్కృతిని నిర్మించే అత్యుత్తమ కార్యక్షేత్రాలలో ఒకటిగా సింక్రోనీని గుర్తించిన గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌ ఇండియా
మహిళల కోసం ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను వాట్సప్ అందిస్తోంది
నీట్ పీజీ పరీక్ష 2023లో టాప్ 5 ర్యాంకులు సాధించిన ప్రెప్ ల్యాడర్ విద్యార్థులు
సైన్సు, సొసైటీ, సుస్థిరతల వేడుకగా డా. అంజి రెడ్డి మొదటి స్మారక ఉపన్యాసం
స్టాక్‌ మార్కెట్లపై 65 శాతం ఇన్వెస్టర్లకు అవగాహన లేదు
52 వారాల కనిష్టానికి రిలయన్స్‌ షేర్‌
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.