Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • 5 డాలర్ల నోటుపై క్వీన్ ఎలిజబెత్ ఫొటో తొలగిస్తాం: ఆస్ట్రేలియా
  • డేటింగ్ యాప్స్‌లో కొలువుల కోత‌
  • అయోధ్యలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఇనుపకడ్డీ గుచ్చుకుని దుర్మరణం పాలైన ప్రయాణికుడు | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

ఇనుపకడ్డీ గుచ్చుకుని దుర్మరణం పాలైన ప్రయాణికుడు

Sat 03 Dec 16:46:43.615263 2022

హైదరాబాద్: రైల్లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి కిటికీ అద్దాల నుంచి లోపలకు చొచ్చుకొచ్చిన ఓ ఇనుప కడ్డీ మెడలో గుచ్చుకుని అతడి ప్రాణం పోయిన ఘటన దిల్లీ సమీపంలో చోటు చేసుకుంది. దిల్లీలోని సుల్తాన్‌పుర్‌కు చెందిన హరికేశ్‌ దుబే (34) శుక్రవారం ఉదయం దిల్లీ నుంచి కాన్పూర్‌ వెళ్లే నీలాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కాడు. ప్రయాగ్‌రాజ్‌ డివిజన్‌ పరిధిలోని దన్వర్‌-సోమ్నా స్టేషన్ల మధ్యలో 8.45 నిమిషాలకు ఒక ఇనుప కడ్డీ హఠాత్తుగా బోగీలోకి దూసుకొచ్చి హరికేశ్‌ మెడలోకి చొచ్చుకుపోయింది. దీంతో క్షణాల్లోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అలీగఢ్‌ జంక్షన్‌లో రైలును ఆపి మృతదేహాన్ని రైల్వే పోలీసులకు అప్పగించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. లఖ్‌నవూలో ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని దుబే బంధువు తెలిపారు. 

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

5 డాలర్ల నోటుపై క్వీన్ ఎలిజబెత్ ఫొటో తొలగిస్తాం: ఆస్ట్రేలియా
డేటింగ్ యాప్స్‌లో కొలువుల కోత‌
అయోధ్యలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
హైదరాబాద్‌లో గోదాంలపై కీలక నిర్ణయం
పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌లు 2 గంట‌లకు వాయిదా
కిరండోల్‌-విశాఖ మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు
టీ20ల్లో తన రికార్డును బ్రేక్ చేసిన గిల్ పై కోహ్లీ కీలక వ్యాఖ్య
హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు
రెండేళ్ల త‌ర్వాత జ‌ర్న‌లిస్టు సిద్ధిక్ క‌ప్ప‌న్ రిలీజ్
రేపటి నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు...
ఊగిసలాటలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
హిండెన్‌బ‌ర్గ్ నివేదిక‌పై రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ‌లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
తమిళనాడులో అకాల వర్షాలు..స్కూళ్లు బంద్‌
కెప్టెన్ అంటే ఇలా ఉండాలి..చేయి మణికట్టుకు ఫ్రాక్చర్ అయిన..!
హెలి​కాప్టర్‌లో షూటింగ్‌కి వెళుతున్న స్టార్‌ హీరో
ప్రముఖ దర్శకుడు సాగర్ కన్నుమూత
జమ్ములో భారీగా హిమపాతం..నాలుగు జిల్లాలకు ప్రమాద హెచ్చరిక
నేడు వైఎస్‌ షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం
మోర్బీ బ్రిడ్జి ఘటనలో ఒరెవా గ్రూప్‌ ఎండీకి పోలీసుల కస్టడీ
పరీక్షా హాలులో స్పృహ తప్పిపడిపోయిన ఇంటర్‌ విద్యార్థి
అమెరికాలో మంచు వడగండ్ల వాన
జమ్మూకశ్మీరులో భారీ హిమపాతం...ఇద్దరి మృతి
బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం...
నేటి నుంచి సమతా కుంభ్‌ బ్రహ్మోత్సవాలు
లే ఆఫ్‌లకు బదులుగా ఉద్యోగుల వేతనాల్లో కోతకు సిద్ధమైన ‘ఇంటెల్’
పల్నాడులో టీడీపీ నేతపై కాల్పులు...
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.