Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అమెరికాలో మళ్లీ కాల్పులు..ముగ్గురిని చంపి ఆత్మహత్య | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

అమెరికాలో మళ్లీ కాల్పులు..ముగ్గురిని చంపి ఆత్మహత్య

Wed 25 Jan 09:34:49.61938 2023

నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో తుపాకుల మోత ఇంకా కొనసాగుతోంది. దుండగుల దుశ్చర్యకు ప్రతి రోజూ ఏదో ఒక చోట అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కాలిఫోర్నియాలోని ాహాఫ్ మూన్ బే్ణ పట్టణంలో రెండు రోజుల క్రితం ఓ వ్యవసాయ కార్మికుడు సహచరులపై జరిపిన కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరందరూ చైనాకు చెందిన వారే. అంతకుముందు మోంటెరీ పార్క్ నగరంలో చైనా న్యూ ఇయర్ వేడుకల్లో జరిగిన కాల్పుల్లో 10 మంది మృతి చెందారు.  ఈ రెండు ఘటనలను మర్చిపోకముందే వాషింగ్టన్‌లోని యకీమాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఓ కన్వీనియెన్స్ స్టోర్‌లో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు ముగ్గురిని కాల్పి చంపిన కొన్ని గంటల తర్వాత పోలీసులు చుట్టుముట్టడంతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సర్కిల్ కె మార్కెట్‌లో తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని యకీమా కౌంటీకి చెందిన 21 ఏళ్ల జారిడ్ హడాక్‌గా గుర్తించారు.  కాల్పులు యాదృచ్ఛికంగా జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడికి, బాధితులకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని పోలీసులు తెలిపారు. స్టోర్ లోపలికి నడుచుకుంటూ వెళ్లిన 21 ఏళ్ల నిందితుడు ఒక్కసారిగా కాల్పులు జరిపినట్టు చెప్పారు. స్టోర్ లోపల ఇద్దరిని కాల్చి చంపిన నిందితుడు బయటకొచ్చాక మరొకరిని కాల్చి చంపాడు.
ఈ ఘటన జరిగిన దాదాపు 10 గంటల తర్వాత లూసియానా నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో 12 మంది గాయపడ్డారు. ఈ ఏడాది ఇప్పటి వరకు అమెరికాలో 39 కాల్పుల ఘటనలు జరిగినట్టు పోలీసులు తెలిపారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..
ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య
కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు
అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..
తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..
రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..
తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..
కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు
సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా
వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..
మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..
రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..
సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..
బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా
నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..
ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా
పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు
వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌
పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా
విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌
తెలంగాణ బడ్జెట్..ఏ శాఖకు ఎంతంటే..
తెలంగాణ బడ్జెట్..రైతులకు శుభవార్త
రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌..
మరికొద్దిసేపట్లో తెలంగాణ బడ్జెట్..
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.