Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
  • సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
  • హైదరాబాద్‌లో గోదాంలపై కీలక నిర్ణయం
  • పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌లు 2 గంట‌లకు వాయిదా
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అధికారులు లేని సమావేశం దండగ | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి

అధికారులు లేని సమావేశం దండగ

Thu 01 Dec 01:11:12.412651 2022

- సర్వసభ్య సమావేశంలో గలమెత్తిన ప్రజాప్రతినిధులు
- ఫవర్‌ పై ఫైర్‌ అయిన జండ్రల్‌ బాడీ
- తాగునీటి సమస్య లేకుండా చూడాలి
నవతెలంగాణ-చర్ల
              మూడు మాసాలకు ఓకసారి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులు మండల స్థాయి అధికారుల సర్వసభ్య సమావేశం బుధవారం వాడి వేడిగా సాగింది. మండల వ్యాప్తంగా ఉన్న 26 పంచాయతీల అందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పిటిసి కలసి ప్రభుత్వ అధికారుల దృష్టికి ప్రజల సమస్యలు తీసుకువెళ్లడానికి స్థానిక మండల ప్రజా పరిషత్‌ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తే సంబంధిత 30% ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాకపో వడంతో ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులే క్రమశిక్షణ రహితంగా వ్యవహరించడం ప్రజల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని వారు విరుచుకు పడ్డారు. వచ్చే సర్వసభ్య సమావేశానికి ప్రభుత్వ అధికారులు అందరూ రాకపోతే ప్రజాప్రతినిధులం సర్వసభ్య సమావేశాన్ని వాక్‌ అవుట్‌ చేస్తామని జెడ్పిటిసి ఇర్పా శాంత మండి పడ్డారు. మహిళా ప్రజాప్రతినిధులు సమస్యలను తీర్చని అధికారులతో నానా అవస్తలకు గురువాల్సి వస్తుందని ముక్తకంఠంతో విమర్శించారు.
-ఫవర్‌ పై ఫైర్‌ అయిన జండ్రల్‌ బాడీ : విద్యుత్‌ సమస్య జటిలంగా ఉందని ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ఉన్నతాధికారులతో స్థానిక అధికారి సమన్వయం చేసుకోకపోవడం వలన ఎక్కడ సమస్యలు అక్కడ పేరుకొని పోయి విద్యుత్‌ సరఫరా సమస్య, ట్రాన్స్ఫార్మర్‌ సమస్యతో పాటు పలు సమస్యలు ప్రజాప్రతినిధులు ప్రశ్నించగా ఆ సమస్యలు నా పరిధిలో లేవని చెప్పడం ఉన్నత అధికారులతో సమన్వయ లోపం తెలియకనే తెలుస్తుందని జెడ్పిటిసి అన్నారు. విద్యుత్‌ సరఫరా సమస్య ఎక్కువగా ఉందని ఎంపీటీసీలు, సర్పంచులు సైతం ముక్తకంఠంతో అన్నారు.
- వచ్చే వేసవిలో త్రాగునీటి సమస్య ఉండవద్దు : రాబోయే వేసవిలో తాగునీటి సమస్య లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఎంపీపీ గీద కోదండరామయ్య అన్నారు. మండల వ్యాప్తంగా మిషన్‌ భగీరథ తాగునీటి సమస్య జటిలంగా ఉందని వచ్చే వేసవిలో ఎక్కడ తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులకు సూచించారు. గుత్తి కోయ విద్యార్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని సర్వసభ్య సమావేశం తీర్మానం చేసింది అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన లంబాడీలకు రుద్రువీకరణ పత్రాలు నిలుపుదల చేయాలని తాసిల్దార్‌ బి. భరణి బాబును ప్రజాప్రతినిధులు కోరారు. చాలా సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజా నాయకుడు రావెళ్ల సత్యం..
ప్రతికూల బడ్జెట్‌
వర్గ విభేదాలతో వైరా మునిసిపాలిటీకి నిధులు నిల్‌
బీఆర్‌ఎస్‌ వస్తే రైతు 'కేంద్రం'గా ప్రభుత్వం
సత్తుపల్లిలో కలెక్టర్‌ గౌతమ్‌ సుడిగాలి పర్యటన
ఉపాధికి ఉరేసిన కేంద్ర బడ్జెట్‌...!
భవన నిర్మాణ కార్మికులకు మోటార్‌ సైకిల్‌ పంపిణీ చేయాలి
12 రకాల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు
అమృతకాలం కాదు ఆకలి పేదరికం
నిరాశ మిగిల్చిన బడ్జెట్‌
కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలి
సమిష్టి కృషితో సంస్థ పురోభివృద్ధికి పాటుపడాలి
పోడు పట్టాలు జారీకి చర్యలు జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌
రేగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వాలీబాల్‌ కిట్లు పంపిణీ
క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుఢ్యానికి దోహదపడుతాయి
పేదలకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌
ఘనంగా ఎంపీపీ రఘు పుట్టినరోజు వేడుకలు
వ్యవసాయానికి పగటిపూట నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలి
ఆయిల్‌ ఫామ్‌ పంటలకు ఉజ్వల భవిష్యత్తు
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా...
అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
వేతనాల విడుదల కోసం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నిరాహార దీక్ష : సీఐటీయూ
మిషన్‌ భగీరథ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి
భద్రాచలం అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలి
ట్రేడ్‌ లైసెన్స్‌ పేరుతో దోపిడీ
జనవరి మాసంలో 101 శాతం బొగ్గు ఉత్పత్తి
సీసీ రోడ్లు పనులు ప్రారంభించిన సర్పంచ్‌
ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్న కంటి వెలుగు
డైరెక్ట్‌ పా చంద్రశేఖర్‌ రావుకు సన్మానం : సీఐటీయూ
భళా..గిరి బిడ్డలు...!
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.