Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • అయోధ్యలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
  • సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
రైతు సమస్యలపై పోరుబాట... | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి

రైతు సమస్యలపై పోరుబాట...

Thu 01 Dec 01:11:12.412651 2022

నవతెలంగాణ-మణుగూరు
రైతుల సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్‌ శ్రేణులు కదం తొక్కాయి. బుధవారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ పిలుపులో భాగంగా పినపాక నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన మణుగూరులో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మణుగూరు తహసీిల్దార్‌ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో కేసిఆర్‌ పోడు భూముల సమస్యలపై పరిష్కరించకుండా కొట్లాట పెట్టి రాక్షసనందం పొందుతున్నాడని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్‌ పినపాక సభ్యులు రేగా కాంతారావు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఫారెస్ట్‌ వివాదం సృష్టించాడన్నారు. ఈ కార్యక్రమంలో ఏడు మండలాల అధ్యక్షులు పిరినాకి నవీన్‌, డి.కృష్ణారెడ్డి, ఓరుగంటి బిక్షమయ్య, గొడిశాల రామనాథం, ఇక్బాల్‌ హుస్సేన్‌, ముత్యమాచారి, చందా సంతోష్‌కుమార్‌, గంగిరెడ్డి వెంకటరెడ్డి, బీరం సుధాకర్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు కాటిబోయిన నాగేశ్వరరావు, గాదె కేశవరెడ్డి, బట్ట విజయ గాంధీ, పోలేబోయిన శ్రీవాణి, గురజాల గోపి పాల్గొన్నారు.
కదం తొక్కిన కాంగ్రెస్‌ శ్రేణులు
పినపాక : టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, రైతు, భూమి, వ్యవసాయ సమస్యలపై పినపాక నియోజకవర్గ కేంద్రంలోని మణుగూరు మండల తహసిల్దార్‌ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చందా సంతోష్‌ కుమార్‌, పోలేబొయిన శ్రీవాణి, గంగిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకురాలు శ్రీవాణి మాట్లాడుతూ పోడు భూముల బాధితులు, ధరణి పోర్టల్‌ బాధితులు, రుణమాఫీ జరగని రైతులు, రైతు బీమా, రైతుబంధు బాధితులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. తహసిల్దార్‌ కార్యాలయం లో వినతి పత్రం అందజేశారు.
కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా...:
హాజరైన మాజీ ఎమ్మెల్యే తాటి...
అశ్వారావుపేట : ధరణి రద్దు, పోడు భూములకు పట్టాలు కోరుతూ టీపీసీసీీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం చేపట్టిన తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. అశ్వారావుపేట - సత్తుపల్లి రోడ్‌ లో పార్టీ కార్యాలయం నుండి తహశీల్ధార్‌ కార్యాలయం వరకు ముందుగా ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో పొట్టి శ్రీరాములు,అంబేద్కర్‌,మహాత్మా జ్యోతీ రావు ఫూలే విగ్రహాలు కు పూల మాలలు నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం తహశీల్దార్‌ ప్రసాద్‌ కు వినతి పత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యురాలు సున్నం నాగమణి, మొగుళ్ళపు చెన్నకేశవరావు, సుంకవల్లి వీరభద్రరావు, మాజీ జెడ్పీటీసీ అంకత మల్లికార్జున్‌ రావు, ఎంపీటీసీ వేముల భారతి, ధన్జూ నాయక్‌ పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజా నాయకుడు రావెళ్ల సత్యం..
ప్రతికూల బడ్జెట్‌
వర్గ విభేదాలతో వైరా మునిసిపాలిటీకి నిధులు నిల్‌
బీఆర్‌ఎస్‌ వస్తే రైతు 'కేంద్రం'గా ప్రభుత్వం
సత్తుపల్లిలో కలెక్టర్‌ గౌతమ్‌ సుడిగాలి పర్యటన
ఉపాధికి ఉరేసిన కేంద్ర బడ్జెట్‌...!
భవన నిర్మాణ కార్మికులకు మోటార్‌ సైకిల్‌ పంపిణీ చేయాలి
12 రకాల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు
అమృతకాలం కాదు ఆకలి పేదరికం
నిరాశ మిగిల్చిన బడ్జెట్‌
కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలి
సమిష్టి కృషితో సంస్థ పురోభివృద్ధికి పాటుపడాలి
పోడు పట్టాలు జారీకి చర్యలు జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌
రేగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వాలీబాల్‌ కిట్లు పంపిణీ
క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుఢ్యానికి దోహదపడుతాయి
పేదలకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌
ఘనంగా ఎంపీపీ రఘు పుట్టినరోజు వేడుకలు
వ్యవసాయానికి పగటిపూట నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలి
ఆయిల్‌ ఫామ్‌ పంటలకు ఉజ్వల భవిష్యత్తు
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా...
అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
వేతనాల విడుదల కోసం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నిరాహార దీక్ష : సీఐటీయూ
మిషన్‌ భగీరథ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి
భద్రాచలం అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలి
ట్రేడ్‌ లైసెన్స్‌ పేరుతో దోపిడీ
జనవరి మాసంలో 101 శాతం బొగ్గు ఉత్పత్తి
సీసీ రోడ్లు పనులు ప్రారంభించిన సర్పంచ్‌
ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్న కంటి వెలుగు
డైరెక్ట్‌ పా చంద్రశేఖర్‌ రావుకు సన్మానం : సీఐటీయూ
భళా..గిరి బిడ్డలు...!
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.