Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • 5 డాలర్ల నోటుపై క్వీన్ ఎలిజబెత్ ఫొటో తొలగిస్తాం: ఆస్ట్రేలియా
  • డేటింగ్ యాప్స్‌లో కొలువుల కోత‌
  • అయోధ్యలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
డాక్టర్‌ మెడికల్‌ అకాడమీ 74 ఎంబీబీఎస్‌ సీట్లు కైవసం | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి

డాక్టర్‌ మెడికల్‌ అకాడమీ 74 ఎంబీబీఎస్‌ సీట్లు కైవసం

Thu 01 Dec 01:11:12.412651 2022

- విలేకరుల సమావేశంలో అకాడమీ డైరెక్టర్లు సతీష్‌ బాబు, భరణి కుమార్‌
నవతెలంగాణ- ఖమ్మం
            నీట్‌ 2022 ద్వారా పూర్తి చేసే మెడికల్‌ సీట్ల 2వ దశ ప్రక్రియ మంగళవారం ముగిసిందని, ఈ ఫలితాలలో గవర్నమెంట్‌ కోటాలో ఒకే సంస్థ, ఒకే సంవత్సరంలో 74 మందికి మెడికల్‌ సీట్లు సాధింపచేసి, ఖమ్మం పేరును రెండు తెలుగు రాష్ట్రాలలో ఇనుమడింపచేసిన ఘనత ఖమ్మం డాక్టర్స్‌ మెడికల్‌ అకాడమీ సాధించిందని అకాడమీ డైరెక్టర్లు రాయల సతీష్‌ బాబు, ఈగా భరణి కుమార్‌ హర్షాన్ని వ్యక్తం చేశారు. బుధవారం ఖమ్మంలోని ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత సంవత్సరం '49' మందికి గవర్నమెంటు కోటాలో ఎంబీబీఎస్‌ సాధింపజేసి చరిత్ర లిఖించారు. మళ్ళీ అదే సంస్థ 74 మందికి గవర్నమెంటు ఎంబీబీఎస్‌ సీట్లను తేవడం ద్వారా చరిత్రను తిరగరాశారని తెలిపారు. మెడికల్‌ సీట్లు తేవడం కాకుండా ఏఐఐఎంఎస్‌, అండ్‌ జేఐపిఎంఈఆర్‌ సంస్థలలో కూడా డాక్టర్‌ కోర్సు ప్రవేశాలకు అవకాశం కల్పిస్తుండటం చాలా ప్రశంశనీయమని, వ్యయ ప్రయాసలకు ఓర్చి ఇతర ప్రాంతాలకు వెళ్తూ అధిక సంఖ్య ఉన్న కార్పోరేట్‌ సంస్థలలో చేరి ఫలితాలు రాకా ఇబ్బంది పడ్తున్న ఖమ్మం ప్రాంత, పరిసర ప్రాంత విద్యార్థులకు ఈ సంస్థ ఒక వరమని, సాధారణ విద్యార్థులకు కూడా మెడికల్‌ సీటు తెప్పించగల దమ్మున్న సంస్థ డాక్టర్స్‌ మెడికల్‌ అకాడమీ అన్నారు. ఈ సంస్థ ద్వారా 720 మార్కులకు 670 మార్కులు ఒక విద్యార్థి తెచ్చుకున్నాడంటేనే అర్థం అవుతుందని ఈ సంస్థ సామర్థ్యం అన్నారు. ఎన్ని కఠిన సమస్యలు ఉన్నా అకాడమీ నిర్విరామంగా, నిరాటంకంగా నడపగల యాజమాన్యం విద్యార్థులు కఠినంగా భావించే ఫిజిక్స్‌, కెమిస్ట్ర సబ్జెక్టులు చెప్పే అధ్యాపకులే యాజమాన్యం కావడం అకాడమీకి చాలా కలిసోచ్చే అంశమన్నారు. వేరే జిల్లాలనుండే కాకుండా వేరే రాష్ట్రాలనుండి కూడా నీట్‌ కోచింగ్‌ కోసం మన ఖమ్మంలోని ఈ అకాడమీకి తరలివస్తున్నారంటే, ఈ అకాడమీ మన ఖమ్మంలో ఉండటం మన అదృష్టం కాదంటారా అని అన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజా నాయకుడు రావెళ్ల సత్యం..
ప్రతికూల బడ్జెట్‌
వర్గ విభేదాలతో వైరా మునిసిపాలిటీకి నిధులు నిల్‌
బీఆర్‌ఎస్‌ వస్తే రైతు 'కేంద్రం'గా ప్రభుత్వం
సత్తుపల్లిలో కలెక్టర్‌ గౌతమ్‌ సుడిగాలి పర్యటన
ఉపాధికి ఉరేసిన కేంద్ర బడ్జెట్‌...!
భవన నిర్మాణ కార్మికులకు మోటార్‌ సైకిల్‌ పంపిణీ చేయాలి
12 రకాల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు
అమృతకాలం కాదు ఆకలి పేదరికం
నిరాశ మిగిల్చిన బడ్జెట్‌
కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలి
సమిష్టి కృషితో సంస్థ పురోభివృద్ధికి పాటుపడాలి
పోడు పట్టాలు జారీకి చర్యలు జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌
రేగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వాలీబాల్‌ కిట్లు పంపిణీ
క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుఢ్యానికి దోహదపడుతాయి
పేదలకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌
ఘనంగా ఎంపీపీ రఘు పుట్టినరోజు వేడుకలు
వ్యవసాయానికి పగటిపూట నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలి
ఆయిల్‌ ఫామ్‌ పంటలకు ఉజ్వల భవిష్యత్తు
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా...
అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
వేతనాల విడుదల కోసం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నిరాహార దీక్ష : సీఐటీయూ
మిషన్‌ భగీరథ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి
భద్రాచలం అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలి
ట్రేడ్‌ లైసెన్స్‌ పేరుతో దోపిడీ
జనవరి మాసంలో 101 శాతం బొగ్గు ఉత్పత్తి
సీసీ రోడ్లు పనులు ప్రారంభించిన సర్పంచ్‌
ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్న కంటి వెలుగు
డైరెక్ట్‌ పా చంద్రశేఖర్‌ రావుకు సన్మానం : సీఐటీయూ
భళా..గిరి బిడ్డలు...!
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.