Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జాతీయ స్కూల్స్‌ చెస్‌..తెలంగాణకు పతకాల పంట
  • డ్రగ్స్ కోసం తండ్రిని చంపిన కొడుకు..
  • జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • 5 డాలర్ల నోటుపై క్వీన్ ఎలిజబెత్ ఫొటో తొలగిస్తాం: ఆస్ట్రేలియా
  • డేటింగ్ యాప్స్‌లో కొలువుల కోత‌
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
కార్మికుల హక్కులకు వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి

కార్మికుల హక్కులకు వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు

Sat 03 Dec 00:59:56.837473 2022

- మోడీ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ- ఖమ్మం
          కార్మికుల హక్కులకు వ్యతిరేకంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టియుసి, ఐయఫ్‌టియు ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి బడ్జెట్‌ సమావేశాలకు ముందు కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి ఆ చర్చలకు అనుగుణంగా బడ్జెట్‌ని తయారు చేసే సంస్కృతి భారతదేశంలో అనాదిగా వస్తుందన్నారు. కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక సంఘ నాయకులతో చర్చలు జరపకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని కార్మికుల హక్కులను హరించి కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా బడ్జెట్‌ తయారు చేసే పరిస్థితి నెలకొందని వాపోయారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు, 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను సమూలంగా మార్చి నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చినందుకు గాను నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మోడీ నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా ఈనెల 2న దేశంలోని అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర సంఘాలు పిలుపు నిచ్చాయన్నారు. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి కార్మిక సం ఘాలతో భౌతికంగా సమావేశం నిర్వహించకుండా ఆన్లైన్లో సమావేశాన్ని నిర్వహించడం, కార్మిక సమస్యలను వినడానికి కూడా ఆర్థిక శాఖామంత్రి సిద్ధంగా లేకపోవడం, గత దేశవ్యాప్త సమ్మెల్లో కార్మిక సంఘాలు పెట్టిన ఏ ఒక్క డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకపోవడం లాంటి అంశాలను నిరసిస్తూ డిసెంబర్‌ 2వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇప్పటికైనా మోడీ స్పందించి కార్మికుల సమస్యలపై చర్చించి బడ్జెట్‌ రూపకల్పన చేయాలని లేని వెడల రైతులను ఆదర్శంగా తీసుకొని దేశ యువత పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణువర్ధన్‌, ఎం.గోపాల్‌, డి.పూలయ్య, జిల్లా ఉపేందర్‌, ఏఐటియుసి కార్యదర్శి సింగు నరసింహారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బిజీ క్లెమెంట్‌, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గాదె లక్ష్మీనారాయణ, తోట రామాంజనేయులు, ఉపాధ్యక్షులు పెరబోయిన మోహన్‌రావు, జిల్లా నాయకులు షేక్‌ చాంద్‌ పాషా, రావుల శ్రీనివాస్‌, మేళ్లచెరువు గురవయ్య, ఐఎన్‌టియూసీ నగర అధ్యక్షుడు నరాల నరేష్‌ మోహన్‌ నాయుడు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజా నాయకుడు రావెళ్ల సత్యం..
ప్రతికూల బడ్జెట్‌
వర్గ విభేదాలతో వైరా మునిసిపాలిటీకి నిధులు నిల్‌
బీఆర్‌ఎస్‌ వస్తే రైతు 'కేంద్రం'గా ప్రభుత్వం
సత్తుపల్లిలో కలెక్టర్‌ గౌతమ్‌ సుడిగాలి పర్యటన
ఉపాధికి ఉరేసిన కేంద్ర బడ్జెట్‌...!
భవన నిర్మాణ కార్మికులకు మోటార్‌ సైకిల్‌ పంపిణీ చేయాలి
12 రకాల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు
అమృతకాలం కాదు ఆకలి పేదరికం
నిరాశ మిగిల్చిన బడ్జెట్‌
కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలి
సమిష్టి కృషితో సంస్థ పురోభివృద్ధికి పాటుపడాలి
పోడు పట్టాలు జారీకి చర్యలు జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌
రేగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వాలీబాల్‌ కిట్లు పంపిణీ
క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుఢ్యానికి దోహదపడుతాయి
పేదలకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌
ఘనంగా ఎంపీపీ రఘు పుట్టినరోజు వేడుకలు
వ్యవసాయానికి పగటిపూట నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలి
ఆయిల్‌ ఫామ్‌ పంటలకు ఉజ్వల భవిష్యత్తు
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా...
అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
వేతనాల విడుదల కోసం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నిరాహార దీక్ష : సీఐటీయూ
మిషన్‌ భగీరథ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి
భద్రాచలం అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలి
ట్రేడ్‌ లైసెన్స్‌ పేరుతో దోపిడీ
జనవరి మాసంలో 101 శాతం బొగ్గు ఉత్పత్తి
సీసీ రోడ్లు పనులు ప్రారంభించిన సర్పంచ్‌
ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్న కంటి వెలుగు
డైరెక్ట్‌ పా చంద్రశేఖర్‌ రావుకు సన్మానం : సీఐటీయూ
భళా..గిరి బిడ్డలు...!
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.