Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • 5 డాలర్ల నోటుపై క్వీన్ ఎలిజబెత్ ఫొటో తొలగిస్తాం: ఆస్ట్రేలియా
  • డేటింగ్ యాప్స్‌లో కొలువుల కోత‌
  • అయోధ్యలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించండి | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి

కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించండి

Sat 03 Dec 00:59:56.837473 2022

- కార్మిక సంఘాల సమాఖ్య నేతలు
- జిల్లా కేంద్రంలో ప్రదర్శన-కలెక్టరేట్‌ ఎదుట ధర్నా
నవతెలంగాన-కొత్తగూడెం
           కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను ప్రతిఘటించాలని జాతీయ, ప్రాంతీయ కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా నేతలు కార్మిక వర్గానికి పిలుపు నిచ్చారు. దేశవ్యాపిత నిరసన దినాన్ని పురస్కరించుకొని శుక్రవారం జేఏసి ఆధ్వర్యంలో బస్టాండ్‌ సెంటర్‌ అమరవీరుల స్థూపం నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్‌ ముందు ధర్నా చేశారు. అనంతరం డిమాండ్ల వినతిపత్రాన్ని అధికారికి అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆదాని, అంబానీ లాంటి కార్పోరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తోందని, ప్రభుత్వరంగంలో నడవాల్సిన సంస్థలను కారుచౌకగా అమ్మకం చేస్తూ దేశ సంపదను దోపిచెడుతున్నారని విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని, ఈ చట్టాలను నాలుగు కోడ్లుగా యాజమాన్యాలకు అనుకూలంగా మార్చే చర్యలకు పాల్పడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా నాయకులు గుత్తుల సత్యనారాయణ, కంచర్ల జమలయ్య, బండి నాగేశ్వరరావు, గెద్దాడ నగేష్‌, మాతంగి లింగయ్య, ఏ.లక్ష్మి నారాయణ, రమణయ్య, సిఐటియు జిల్లా నాయకులు కె.బ్రహ్మాచారి, డి.వీరన్న, గాజుల రాజారావు, ఐఎన్‌టియూసీ జిల్లా నాయకులు జలీల్‌పాష, త్యాగరాజు, కాలం నాగభూషణం, అడ్వర్డ్‌, హెచ్‌ఎంఎస్‌ జిల్లా నాయకులూ ఆంజనేయులు, ఇఫ్టూ సంఘాల జిల్లా నాయకులు ఎల్‌.విశ్వనాధం, కందగట్ల సురేందర్‌, మధుసూధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గరాశి వెంకటేశ్వర్లు, జిల్లా సమితి సభ్యులు వాసిరెడ్డి మురళి తదితరులు కార్మిక సంఘాల సమాఖ్య నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపి కార్యక్రమంలో పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజా నాయకుడు రావెళ్ల సత్యం..
ప్రతికూల బడ్జెట్‌
వర్గ విభేదాలతో వైరా మునిసిపాలిటీకి నిధులు నిల్‌
బీఆర్‌ఎస్‌ వస్తే రైతు 'కేంద్రం'గా ప్రభుత్వం
సత్తుపల్లిలో కలెక్టర్‌ గౌతమ్‌ సుడిగాలి పర్యటన
ఉపాధికి ఉరేసిన కేంద్ర బడ్జెట్‌...!
భవన నిర్మాణ కార్మికులకు మోటార్‌ సైకిల్‌ పంపిణీ చేయాలి
12 రకాల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు
అమృతకాలం కాదు ఆకలి పేదరికం
నిరాశ మిగిల్చిన బడ్జెట్‌
కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలి
సమిష్టి కృషితో సంస్థ పురోభివృద్ధికి పాటుపడాలి
పోడు పట్టాలు జారీకి చర్యలు జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌
రేగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వాలీబాల్‌ కిట్లు పంపిణీ
క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుఢ్యానికి దోహదపడుతాయి
పేదలకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌
ఘనంగా ఎంపీపీ రఘు పుట్టినరోజు వేడుకలు
వ్యవసాయానికి పగటిపూట నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలి
ఆయిల్‌ ఫామ్‌ పంటలకు ఉజ్వల భవిష్యత్తు
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా...
అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
వేతనాల విడుదల కోసం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నిరాహార దీక్ష : సీఐటీయూ
మిషన్‌ భగీరథ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి
భద్రాచలం అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలి
ట్రేడ్‌ లైసెన్స్‌ పేరుతో దోపిడీ
జనవరి మాసంలో 101 శాతం బొగ్గు ఉత్పత్తి
సీసీ రోడ్లు పనులు ప్రారంభించిన సర్పంచ్‌
ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్న కంటి వెలుగు
డైరెక్ట్‌ పా చంద్రశేఖర్‌ రావుకు సన్మానం : సీఐటీయూ
భళా..గిరి బిడ్డలు...!
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.