Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • 5 డాలర్ల నోటుపై క్వీన్ ఎలిజబెత్ ఫొటో తొలగిస్తాం: ఆస్ట్రేలియా
  • డేటింగ్ యాప్స్‌లో కొలువుల కోత‌
  • అయోధ్యలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
విద్యా, ఉపాధ్యాయుల సమస్యలపై మహాసభలో చర్చిస్తాం | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి

విద్యా, ఉపాధ్యాయుల సమస్యలపై మహాసభలో చర్చిస్తాం

Sat 03 Dec 00:59:56.837473 2022

- 4న యూటీఎఫ్‌ జిల్లా మహాసభలు
- జిల్లా కార్యదర్శి బి.రాజు
నవతెలంగాణ-మణుగూరు
           యూటీఎఫ్‌ జిల్లా 4వ విద్యా వైజ్ఞానిక మహాసభలో విద్యా, ఉపాధ్యాయులు సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి బి.రాజు అన్నారు. శుక్రవారం స్థానిక కో ఎడ్యుకేషన్‌ పాఠశాలలో విలేకరులతో మాట్లాడుతూ డిసెంబర్‌ 4వ తేదీన అమరజీవి కామ్రేడ్‌ నాగటి నారయణ జిల్లా ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యా వైజ్ఞానిక మహాసభలు నిర్వహిస్తున్న మన్నారు. ఈ మహాసభలకు ముఖ్య అతిధులుగా ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చావా రవి, ఉపాధ్యాక్షు రాలు దుర్గా భవాని, డీఈఓ సోమశేఖరవర్మ హాజరు అవుతున్నారన్నారు. మహాసభకు ముందు విద్యా ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలపై సెమీనార్‌ జరుగు తుందన్నారు. అనంతరం మహాసభ నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 గంటలకు ఉపాధ్యాయ మహాప్రదర్శన సురక్షాబస్టాండ్‌ నుండి జడ్పిఎస్‌ఎస్‌ కో ఎడ్యుకేషన్‌ పాఠశాల వరకు ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు బి.కిశోర్‌సింగ్‌, జిల్లా కార్యదర్శులు రాము, బిక్కు, సీనీయర్‌ ఉపాధ్యాయులు ఇంద్రసేనారెడ్డి, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు మీరాహుస్సేన్‌, కారం సీతారామయ్య, విజరుభాస్కర్‌, రాజారావు, కిరణ్‌ శ్రీనీవాస్‌, భాస్కర్‌రావు, రాము, సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
పినపాక : 4న మణుగూరు పట్టణంలో అమరజీవి నాగటి నారాయణ ప్రాంగణంలో జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాల నందు జరుగనున్నట్టు యూటీఎఫ్‌ జిల్లా కోశాధికారి ఇంద్రసేనారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి భాస్కరరావు తెలియజేశారు.
శుక్రవారం పినపాక మండలం ఈ బయ్యారంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో మణుగూరు మండలం యుటిఎఫ్‌ అధ్యక్షులు షేక్‌ మీరా హుస్సేన్‌, విజయ భాస్కర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజా నాయకుడు రావెళ్ల సత్యం..
ప్రతికూల బడ్జెట్‌
వర్గ విభేదాలతో వైరా మునిసిపాలిటీకి నిధులు నిల్‌
బీఆర్‌ఎస్‌ వస్తే రైతు 'కేంద్రం'గా ప్రభుత్వం
సత్తుపల్లిలో కలెక్టర్‌ గౌతమ్‌ సుడిగాలి పర్యటన
ఉపాధికి ఉరేసిన కేంద్ర బడ్జెట్‌...!
భవన నిర్మాణ కార్మికులకు మోటార్‌ సైకిల్‌ పంపిణీ చేయాలి
12 రకాల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు
అమృతకాలం కాదు ఆకలి పేదరికం
నిరాశ మిగిల్చిన బడ్జెట్‌
కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలి
సమిష్టి కృషితో సంస్థ పురోభివృద్ధికి పాటుపడాలి
పోడు పట్టాలు జారీకి చర్యలు జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌
రేగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వాలీబాల్‌ కిట్లు పంపిణీ
క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుఢ్యానికి దోహదపడుతాయి
పేదలకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌
ఘనంగా ఎంపీపీ రఘు పుట్టినరోజు వేడుకలు
వ్యవసాయానికి పగటిపూట నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలి
ఆయిల్‌ ఫామ్‌ పంటలకు ఉజ్వల భవిష్యత్తు
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా...
అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
వేతనాల విడుదల కోసం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నిరాహార దీక్ష : సీఐటీయూ
మిషన్‌ భగీరథ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి
భద్రాచలం అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలి
ట్రేడ్‌ లైసెన్స్‌ పేరుతో దోపిడీ
జనవరి మాసంలో 101 శాతం బొగ్గు ఉత్పత్తి
సీసీ రోడ్లు పనులు ప్రారంభించిన సర్పంచ్‌
ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్న కంటి వెలుగు
డైరెక్ట్‌ పా చంద్రశేఖర్‌ రావుకు సన్మానం : సీఐటీయూ
భళా..గిరి బిడ్డలు...!
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.