Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
జనవరి మాసంలో 101 శాతం బొగ్గు ఉత్పత్తి | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి

జనవరి మాసంలో 101 శాతం బొగ్గు ఉత్పత్తి

Wed 01 Feb 03:03:26.056371 2023

- ఓసి ప్రాజెక్టుల ద్వారా నిర్ధేశించిన లక్ష్యం
- మే చివరి నాటికి వికే ఓసీ పనులు ప్రారంభం
నవతెలంగాణ-కొత్తగూడెం
            కొత్తగూడెం రుద్రంపూర్‌ ఏరియా జనవరి మాసంలో నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి సాధించి 101 శాతం నమోదు చేసిందని, ఓపెన్‌ ప్రాజెక్టుల ద్వారా నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధ్యం అవుతుందని, 2023 మే చివరి నాటికి కొత్తగూడెం ఏరియాలో వికే ఓసీ పనులు ప్రారంభం చేయనున్నట్లు కొత్తగూడెం ఏరియా జిఎం జక్కం రమేష్‌ తెలిపారు. మంగళవారం ఏరియా జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరం జనవరి నెల కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించబడినది 13.71 లక్షల టన్నుల ఉత్పత్తి లక్షానికి గాను 13.78 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 101 శాతం ఉత్పత్తి సాధించడం జరిగిందని చెప్పారు. సత్తుపల్లి జేవిఆర్‌ఓసిపికి నిర్ధారించిన జనవరి లక్ష్యాన్ని అధిగమించి 127శాతంతో 11.91 లక్షల టన్నులు ఉత్పత్తి చేయడం అభినందనీయమన్నారు. కొత్తగూడెం ఏరియా 2022-23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుండి జనవరి వరకు 113.13 లక్షల టన్నులకు గాను 101.51 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 90శాతం ఉత్పత్తి సాదించామన్నారు. ఉత్పత్తిచేసిన బొగ్గును సమయానికి వినియోగ దారులకు చేర్చడంలో ఏరియా నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని చెప్పారు. రోడ్డు, రైల్‌ ద్వారా జనవరి నెల కొత్తగూడెం ఏరియా కు నిర్దేశించబడినది 13.71 లక్షల టన్నుల ఉత్పత్తి లక్షానికి గాను 14.78 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 108 శాతం రవాణ చేసినట్లు తెలిపారు. కొత్తగూడెం ఏరియా 2022-23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుండి జనవరి వరకు 113.13 లక్షల టన్నులకు గాను 107.34 లక్షల టన్నులు బొగ్గు రవాణా జరిగిందని చెప్పారు. జనవరి20న అత్యధికంగా 13 రైలు రేకులు రవాణా చేయడం జరిగిందన్నారు. కొత్తగూడెం చరిత్రలోనే జనవరి నెలలో 322 రేకులు రవాణా చేసి అంతకు ముందు నెలకొల్పిన 300 రేకులు (డిసెంబర్‌ -2022) రికార్డును బ్రద్దలు చేయడం జరిగిందన్నారు. కార్మికు సంక్షేమం కోసం ఏరియాలో నూతన గృహాన నిర్మాణం చేపట్టి నట్లు తెలిపారు. జయశంకర్‌ మైదానం సమీపంలో కార్మికులకు నూతన గృహ సముదాయాన్ని ఏర్పాటు చేస్తునామని చెప్పారు. ఈ నెల 15న కొత్తగూడెం ఏరియా నూతన జిఎం కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన విషయాన్ని తెలిపారు. సత్తుపల్లి ఏరియాలో నూతన జిఎం నూతన కార్యాలయం నిర్మిస్తున్నామని చెప్పారు. సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్స్‌ ఏర్పాటుతో సింగరేణికి అధిక మేలు జరుగుతుందని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఏరియా ఎస్‌ఓటు జిఎం ఆర్‌.నారాయణ రావు, ఏజెంట్‌ బూర రవీందర్‌, ఏజిఎం (సివిల్‌) సూర్యనారాయణ, డి.జి.ఎం.(పర్సనల్‌) సామూయెల్‌ సుధాకర్‌, డిజిఎం.(ఎఫ్‌ అండ్‌ ఏ) రాజశేఖర్‌, డిజిఎం (ఐఈ) యోహాన్‌, సీనియర్‌ సెక్యూరిటి ఆఫీసర్‌ రమణా రెడ్డి, సీనియర్‌ పిఓ.లు మజ్జి మురళి,జి. సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాణ్యతలేని బంకర్ల నిర్మాణం
రైతుల అభివృద్ధికి సహకార సంఘం
అంతర్జాతీయ జీరో వ్యర్థ దినోత్సవం ర్యాలీకి ఇల్లందు, పీర్జాదిగూడ ఎంపిక
పోలీస్‌ అభ్యర్థులకు మెటీరియల్‌ అందజేత
కోనోకార్పస్‌ మొక్కలు తొలగించాలి
రాహుల్‌ గాంధీకి న్యాయం జరిగేంత వరకు పోరాటం
హమాలీల సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తాం
రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం
పిల్లల ఎదుగుదలకు చిరుధాన్యాలు
ఫోర్జరీ సంతకాలతో ఇంటి పర్మిషన్లు
అర్హులైన వారికి డబుల్‌ ఇండ్లు ఇవ్వాలి
కల్యాణ మహౌత్సవం...అంగరంగ వైభవంగా తెప్పోత్సవం
ఉమ్మనేని సేవా ఫౌండేషన్‌,సీపీఐ(ఎం) గ్రామ శాఖ సహకారం
మిషన్‌ భగీ'వ్యథ'లపై ఆగ్రహం
ఎన్నికల సామగ్రి జాగ్రత్త : కలెక్టర్‌
దళిత బంధు సద్వినియోగం చేసుకునేలా పర్యవేక్షణ
పేదల సమస్యలపై సూరమ్మ నిరంతరం పోరాటం
పత్తి వ్యాపారుల జీఎస్టీ సమస్య పరిష్కారం
హమాలీ సమస్యల పరిష్కారమయ్యే వరకు పోరాడుదాం
డబుల్‌ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో వచ్చిన అభ్యంతరాలపై విచారణ జరపాలి
భక్తులు పాటించాల్సిన జాగ్రత్తలపై ఆడియో ఆవిష్కరణ
పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
కార్యకర్తలకు అండగా సీపీఐ(ఎం)
ఎస్సీ ఉద్యోగుల సంక్షేమంలో సింగరేణి సంస్థ అందరికీ ఆదర్శప్రాయం
జెడ్పీ అభివృద్ధి నిధులు ప్రణాళిబద్దంగా వినియోగించాలి
పోషకాహారంతోనే తల్లీబిడ్డలు ఆరోగ్యం
29న జన చైతన్య యాత్ర ముగింపు సభ
భద్రాచలానికి వీఐపీల తాకిడి
పర్ణశాల వాహన పార్కింగ్‌ వేలం పాట రూ.26.60 లక్షలు
భూములు కోల్పోయిన రైతులకు పరిహారమివ్వాలి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.