Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
పోడు పట్టాలు జారీకి చర్యలు జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి

పోడు పట్టాలు జారీకి చర్యలు జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌

Thu 02 Feb 00:42:45.289717 2023

నవతెలంగాణ-పాల్వంచ
పోడు సాగు చేస్తున్న గిరిజనులకు పోడు పట్టాలు జారీకి చర్యలు చేపట్టినట్లు కలెక్టర్‌ అనుదీప్‌ తెలిపారు బుధవారం జిల్లా కలెక్టరేట్‌ సముదాయంలో పోడు పట్టాల జారీ చేసేందుకు రెవెన్యూ అటవీ కమిటీ సభ్యులతో జిల్లా స్థాయి అటవీ హక్కుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో పోడు సాగుదారుల పట్టాలు మంజూరుకు 332 గ్రామ పంచాయతీల పరిధిలో 726 హ్యాబిటేషన్లు నుండి దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు. దరఖాస్తులు చేసిన వారిలో ఎస్టీలు 65616 మంది గిరిజనేతరులు 17725 మంది ఉన్నారని తెలిపారు. పోడు భూములకు పట్టాలు జారీ చేయాలన్న ప్రభుత్వ మార్గదర్శకాలు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్టం ప్రకారం ఇచ్చిన క్లెయిమ్స్‌ ఆధారంగా ప్రతి హ్యాబిటేషన్‌లో క్షేత్రస్థాయిలో కమిటీలు సర్వే విచారణ నిర్వహించినట్లు చెప్పారు. సర్వే విచారణ అనంతరం కమిటీలు గ్రామసభలు నిర్వహించి ప్రజల సమక్షంలో తీర్మానాలు చేసినట్లు చెప్పారు. గ్రామసభల్లో చేసిన తీర్మానాలను డివిజన్‌ స్థాయి కమిటీకి సిఫార్‌ చేసినట్లు చెప్పారు. డివిజన్‌ స్థాయి గ్రామసభల డివిజన్‌ స్థాయి కమిటీల పరిశీలించిన సిఫార్సుల మేరకు జిల్లాస్థాయి అటవీ హక్కుల కమిటీ సమావేశంలో చర్చించినట్లు అని చెప్పారు.
కమిటీ సమావేశంలో చర్చించిన విధంగా పరిధిలోని హ్యాబీటేషన్‌ నుండి 11532 క్లైమేంస్‌కు 30684.29 ఎకరాలకు పోడుపట్టాలు జారీ చేసేందుకు జిల్లా స్థాయి కమిటీల్లో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. తొలి విడత విచారణ పూర్తయిన క్లెయిమ్స్‌ ఆధారంగా అర్హుల ఎంపిక జరుగుతుందని తదుపరి కమిటీ సమావేశంలో వచ్చిన క్లెమ్స్‌ ఆధారంగా విచారణ నిర్వహించి పట్టాలు జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కమిటీ సమావేశంలో సభ్యులు చేసిన అభ్యంతరాలను నమోదు చేస్తామని తిరిగి విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మూడు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలు జారీ చేస్తామని చెప్పారు. ఇందులో ఎలాంటి అపోహలకు అనుమానాలకు తావు లేదని నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామని చెప్పారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాణ్యతలేని బంకర్ల నిర్మాణం
రైతుల అభివృద్ధికి సహకార సంఘం
అంతర్జాతీయ జీరో వ్యర్థ దినోత్సవం ర్యాలీకి ఇల్లందు, పీర్జాదిగూడ ఎంపిక
పోలీస్‌ అభ్యర్థులకు మెటీరియల్‌ అందజేత
కోనోకార్పస్‌ మొక్కలు తొలగించాలి
రాహుల్‌ గాంధీకి న్యాయం జరిగేంత వరకు పోరాటం
హమాలీల సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తాం
రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం
పిల్లల ఎదుగుదలకు చిరుధాన్యాలు
ఫోర్జరీ సంతకాలతో ఇంటి పర్మిషన్లు
అర్హులైన వారికి డబుల్‌ ఇండ్లు ఇవ్వాలి
కల్యాణ మహౌత్సవం...అంగరంగ వైభవంగా తెప్పోత్సవం
ఉమ్మనేని సేవా ఫౌండేషన్‌,సీపీఐ(ఎం) గ్రామ శాఖ సహకారం
మిషన్‌ భగీ'వ్యథ'లపై ఆగ్రహం
ఎన్నికల సామగ్రి జాగ్రత్త : కలెక్టర్‌
దళిత బంధు సద్వినియోగం చేసుకునేలా పర్యవేక్షణ
పేదల సమస్యలపై సూరమ్మ నిరంతరం పోరాటం
పత్తి వ్యాపారుల జీఎస్టీ సమస్య పరిష్కారం
హమాలీ సమస్యల పరిష్కారమయ్యే వరకు పోరాడుదాం
డబుల్‌ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో వచ్చిన అభ్యంతరాలపై విచారణ జరపాలి
భక్తులు పాటించాల్సిన జాగ్రత్తలపై ఆడియో ఆవిష్కరణ
పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
కార్యకర్తలకు అండగా సీపీఐ(ఎం)
ఎస్సీ ఉద్యోగుల సంక్షేమంలో సింగరేణి సంస్థ అందరికీ ఆదర్శప్రాయం
జెడ్పీ అభివృద్ధి నిధులు ప్రణాళిబద్దంగా వినియోగించాలి
పోషకాహారంతోనే తల్లీబిడ్డలు ఆరోగ్యం
29న జన చైతన్య యాత్ర ముగింపు సభ
భద్రాచలానికి వీఐపీల తాకిడి
పర్ణశాల వాహన పార్కింగ్‌ వేలం పాట రూ.26.60 లక్షలు
భూములు కోల్పోయిన రైతులకు పరిహారమివ్వాలి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.