Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
  • సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
  • హైదరాబాద్‌లో గోదాంలపై కీలక నిర్ణయం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
చర్మంపై దృష్టి పెడుతున్నారా..? | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి

చర్మంపై దృష్టి పెడుతున్నారా..?

Mon 05 Dec 03:56:36.779802 2022

          ముప్పై ఏండ్లు వచ్చేసరికే ముఖంపై ముడతలు, వృద్ధాప్య ఛాయలు. అందుకే ముందు నుంచీ చర్మంపై దృష్టిపెడుతున్న వారెందరో. మరి ఫలితం దక్కుతోందా? ఈ ప్రశ్నకే సరైన సమాధానం దొరకదు. అందుకే.. రోజూ క్రీములను రాస్తూ పోవడం కాదు... స్కిన్‌ సైక్లింగ్‌ను అనుసరించాలి అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏమిటిది?
చర్మతీరుకు తగిన క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత నచ్చిన స్క్రబ్‌ను ఎంచుకొని అయిదు నిమిషాలపాటు ముఖాన్ని రుద్దాలి. ముఖాన్ని నీటితో శుభ్రం చేసి, తడి పూర్తిగా ఆరిపోయాక మాయిశ్చరైజర్‌ రాస్తే సరి. చర్మంలోని మృతకణాలే కాదు.. పేరుకున్న అవశేషాలూ తొలగిపోతాయి.
రెండో రోజు ముఖాన్ని క్లెన్సర్‌తో శుభ్రం చేసుకొని తడిపూర్తిగా పోయేదాకా ఆగాలి. ఆపై విటమిన్‌ ఎ పుష్కలంగా ఉండే రెటినాయిడ్‌ సీరమ్‌ లేదా క్రీమ్‌ రాయాలి. మొదటిసారి రాసేవారికి చర్మం ఎర్రబడటం, సన్నటి మొటిమలూ రావొచ్చు. అలాంటప్పుడు కాస్త మాయిశ్చరైజర్‌ రాస్తే సరిపోతుంది. ఇది మొటిమల తాలూకు మచ్చలు, ముడతలు, గీతలు వంటివాటినన్నింటినీ తొలగిస్తుంది.
మూడు, నాలుగు రోజులను రికవరీ అని పిలుస్తాం. ఈ రెండు రోజులూ ముఖాన్ని శుభ్రం చేశాక కేవలం మాయిశ్చరైజర్‌నే రాస్తాం. ఇది చర్మానికి తేమతోపాటు పోషణనీ ఇస్తుంది. తర్వాత ఈ సైకిల్‌ను తిరిగి కొనసాగిస్తే సరి. ఎంత మన్నికైన ఉత్పత్తులైనా రోజూ రాసుకుంటూ వెళితే చర్మరంధ్రాల్లో పేరుకునే అవకాశాలెక్కువ. ఫలితమే దుష్ప్రభావాలు. అలా మితి మీరొద్దనే ఈ పద్ధతి.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మీల్‌ మేకర్‌తో వంటలు
నిద్ర కరువైందా..?
గోరువెచ్చటి నీటితో...
ఆనందం కోసం...
అత్యంత చిన్నవయసులోనే...
బాధ్యత కలిగిన వ్యక్తులుగా...
బరువు తగ్గాలంటే ఏం తినాలి..?
సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు
సానుకూలంగా వ్యవహరించండి
ఇట్ల చేద్దాం
బంగారు తంజావూరు చిత్రకళ
ఇట్ల చేద్దాం
వారిని అర్థం చేసుకోవాలంటే..?
జీర్ణశక్తికి ఇవి తింటే మంచిది
ప్రేమతో ఏదైనా జయించవచ్చు
మీ ఎదుగుదలకు అడ్డం కావొద్దు
ఆవిరి పట్టండి
చితికిపోతున్న బాల్యం
కొన్ని పొదుపు సూత్రాలు పాటిస్తే...
బయటి వాటితో పనేముంది
ఇట్ల చేద్దాం
బరువు పెరుగుతున్నారా..?
మనకంటూ ఓ ఫ్రెండ్స్‌ సర్కిల్‌
తులసితో ఆకులతో ప్రయోజనాలు...
రాజ్యాంగ రూపకల్పనలో మహిళలు
శ్రామిక మహిళల భవిత ఏమిటి?
పిల్లల్లో నైపుణ్యం పెంచడానికి..?
ఇట్ల చేద్దాం
అవాంతరాలు దాటుకుని...
పాటల పూదోటలో విరబూసిన 'పద్మ'జ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.