Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
  • బిటెక్ విద్యార్థిని అదృశ్యం..
  • హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..
  • కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
మహిళలపై ఆంక్షల సునామీ! | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

మహిళలపై ఆంక్షల సునామీ!

Sat 26 Nov 04:27:32.658719 2022

- కరోనా, ద్రవ్యోల్బణం ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యయ నియంత్రణలు
- దాంతో ప్రభుత్వ సేవలకు దూరమవుతున్న మహిళలు, బాలికలు : ఆక్స్‌ఫామ్‌ నివేదిక
- లింగ వివక్షతో ఉపాధి లేమి, పనిభారం, మరణాలు, పేదరికం
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా మహిళలు తీవ్రమైన వివక్షకు గురవుతున్నారని, పలు చోట్ల ఆంక్షల రూపంలో అది అమలవుతోందని 'ఆక్స్‌ఫామ్‌' ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు మహిళల జీవితాల్ని, భద్రతను ఫణంగా పెట్టి..కరోనా సంక్షోభం నుంచి బయటపడే మార్గాన్ని ఎంచుకున్నాయని ఆక్స్‌ఫామ్‌ హెడ్‌ (మహిళల హక్కులు, న్యాయం) అమీనా హెర్సీ అన్నారు. కరోనా సంక్షోభం నుంచి బయటపడటానికి, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనడానికి ప్రపంచ దేశాలు తీసుకుంటున్న చర్యలు మహిళలు, బాలికలను ప్రభుత్వ సేవలకు దూరం చేస్తున్నాయని నివేదిక వివరించింది. దీంతో మహిళల్లో పేదరికం, పనిభారం, మరణాలు, ప్రమాదాలు ఎక్కువయ్యాయని తెలిపింది. 2020తో పోల్చుకుంటే 2021లో మహిళల్లో ఉద్యోగిత స్వల్పంగా పెరిగిందని, ద్రవ్యోల్బణం, కరోనా సంక్షోభ సవాళ్లను ఎదుర్కొనేందుకు మహిళలు ఎన్నో కష్టనష్టాలకు గురవుతున్నారని పేర్కొన్నది. దీనికి కారణం ప్రభుత్వ సేవలు లేకపోవటమేనని విశ్లేషించింది. ఈ నివేదికలోని మరికొన్ని విషయాలు ఈ విధంగా ఉన్నాయి. కరోనా మహమ్మారి నుండి ఆర్థిక వ్యవస్థలను గాడిలో పెట్టడానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు మహిళలకు కొత్త ప్రమాదాలు తెచ్చిపెట్టాయి. లింగ వివక్ష ఆంక్షల రూపంలో అమలవుతోంది. ఉదాహరణకు ప్రభుత్వ వ్యయంలో కోతలు ఏర్పడటంతో తాగునీరు కొరతను మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు అదనంగా 20కోట్ల గంటలు పనిచేయాల్సి వస్తోంది. వ్యయ నియంత్రణ కారణంగా, పేదరికం, మరణాలు సరికొత్త స్థాయిలకు చేరుకున్నాయి. కీలకమైన ప్రభుత్వ సేవలు దెబ్బతినటం వల్ల, మహిళలపై శారీరక, మానసిక భారం పెరిగింది.
ఉపాధి అవకాశాల్లో 21శాతం
లాక్‌డౌన్‌ సమయంలో హింసకు గురైన మహిళా బాధితుల కోసం ఏర్పాటుచేసిన ప్రభుత్వ సేవలపై 85శాతం దేశాల్లో బడ్జెట్‌ కోతలు విధించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు 2023లోనూ వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టబోతున్నాయి. ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒవెరా గ్రూప్‌ యజమానిపై చార్జిషీట్‌
బీహార్‌లో 'ఆపరేషన్‌ కమలం'..
విద్యార్థులు తమ సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలి
త్రిపుర ఎన్నికలు
'యువగళం'.. మన'గళం'..!
భద్రతా వైఫల్యంతో నిలిచిన జోడోయాత్ర
హిండెన్‌బర్గ్‌ దెబ్బకు షేర్ల విలవిల
విద్యార్థుల నిర్బంధం
రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తికి ప్రతీక
మార్చిలో పార్లమెంట్‌ మార్చ్‌
టీచర్లుగా వర్గీకరించండి
బడ్జెట్‌ హల్వా
ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌ విడుదల
హెచ్‌సియులో ఉద్రిక్తత
ఇడి అధికారాలు పరిమితమే
ఐడిఎఫ్‌సి ఎఎంసి హెడ్‌ ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీ
ఛత్తీస్‌గడ్‌ యువతకు నిరుద్యోగ భృతి
కేరళలో బిసిసి డ్యాకుమెంటరీ ప్రదర్శించిన కాంగ్రెస్‌
అదానీపై ఆరోపణలు వాస్తవమే
ఘణతంత్రం
జేఎన్‌యూలో రణరంగం
నేడు కిసాన్‌ ట్రాక్టర్స్‌ మార్చ్‌
తెలంగాణకు 13 పోలీసు పతకాలు
పద్మ పురస్కారాల ప్రకటన
పీఎంపై బీబీసీ డాక్యుమెంటరీని దాయడానికే ఎమర్జెన్సీ అధికారాలు
గుజరాత్‌ 2002 మత ఘర్షణలు 14 మంది నిందితులు విడుదల!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల ఆస్తులు ఈడీ ఎటాచ్‌
నమామి గంగే పతంజలికి రూ.4కోట్ల ప్రాజెక్ట్‌
జర్నలిస్టు రాణా అయూబ్‌పై కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేయండి
స్థానిక భాషల్లో వెయ్యికి పైగా తీర్పులు : సీజేఐ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.