Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • అయోధ్యలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
  • సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఎ4గా అభిషేక్‌ బోయినపల్లి | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

ఎ4గా అభిషేక్‌ బోయినపల్లి

Sat 26 Nov 04:30:07.673108 2022

- చార్జిషీట్‌లో ఏడుగురి పేర్లు.... 10 వేల పేజీల చార్జ్జిషీట్‌
- ఢిల్లీ మద్యం కుంభంకోణంలో సీబీఐ తొలి చార్జ్జిషీట్‌
- ఢిల్లీ డిప్యూటి సీఎం సిసోడియా పేరు మినహాయింపు
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ తొలి చార్జిషీట్‌ దాఖలు చేసింది. శుక్రవారం రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో 10 వేల పేజీలతో కూడిన ఈ-డాక్యుమెంటు, సీడీల రూపంలో చార్జిషీట్‌ను సీబీఐ దాఖలు చేసింది. ఈ కేసులో నిందితులైన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్‌ బోయినపల్లి, విజరు నాయర్‌లతో ఏడుగురిపై చార్జిషీట్‌ వేశారు. విచారణ ప్రారంభం అయిన నాటి నుంచి 60 రోజుల్లోపు చార్జిషీట్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ గడువు నేటి (శుక్రవారం)తో ముగియనుండటంతో ట్రయల్‌ కోర్టు ముందు సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. చార్జిషీట్‌ లో ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఉండగా, ఐదుగురు ప్రయివేట్‌ వ్యక్తులు ఉన్నారు. ఢిల్లీ ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ కుల్‌దీప్‌ సింగ్‌, ఎక్సైజ్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ నరేంద్ర సింగ్‌ పేర్లను కూడా చార్జిషీట్‌ లో పేర్కొంది. చార్జిషీట్‌ లో ఎ1గా ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ కుల్‌దీప్‌ సింగ్‌, ఎ2గా ఎక్సైజ్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ నరేంద్ర సింగ్‌, ఎ3గా విజరునాయర్‌ (ఆమ్‌ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్‌ ఇన్‌ఛార్జి), ఎ4గా అభిషేక్‌ బోయినపల్లి (హైదరాబాద్‌ వ్యాపారి), ఎ5గా ముత్తా గౌతమ్‌ (ఇండియా ఎహెడ్‌ అధినేత), ఎ6గా అరుణ్‌ రామచంద్ర పిళ్లై (రామిన్‌ డిస్టిలరీస్‌ ఎల్‌ఎల్‌పి), ఎ7గా సమీర్‌ మహేంద్రు (ఇండో స్పిరిట్‌ యజమాని) పై అభియోగాలు మోపింది. 2022 ఆగస్టు17న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని ఈ పేర్లను మాత్రమే తొలి చార్జిషీట్‌ లో నమోదు చేసినట్లు న్యాయమూర్తికి తెలిపింది.
చార్జిషీట్‌ లో కీలక అంశాలు
           ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ లో పలు అంశాలు పేర్కొంది. మద్యం పాలసీ రూపొందించడంలో, అమలు చేయడంలో అవినీతిపై కేంద్ర హౌంశాఖ సూచనపై పది మంది మద్యం లైసెన్సుదారులు, వారి సహచరులు, ఇతరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు తెలిపింది. ఎక్సైజ్‌ పాలసీలో సవరణలు, లైసెన్సులకు అనుచిత ప్రయోజనాలు కల్పించడం, లైసెన్సు ఫీజులో మినహాయింపు/తగ్గింపు, ఆమోదం లేకుండానే ఎల్‌-1 లైసెన్సు పొడిగింపు తదితర విషయాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లు సీబీఐ తెలిపింది. ఖాతా పుస్తకాల్లో తప్పుడు లెక్కలతో సంపాదించిన దాంట్లో కొంత మొత్తం ప్రభుత్వ అధికారులకు ప్రయివేటు వ్యక్తుల ఖాతాల నుంచి మళ్లించారని పేర్కొంది. నిందితుల ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించి విలువైన రికార్డులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఇతరుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బడ్జెట్‌ రాజకీయ జుమ్లా
సమస్యలను పరిష్కరించడంలో బడ్జెట్‌ విఫలం
ఉపాధి హామీకి తూట్లు
త్రిపురలో సీపీఐ(ఎం) భారీ ర్యాలీలు
సాగుకు వెతలు
వికలాంగుల హక్కుల చట్టం అమలు
దేశ నిర్మాణానికి బలమైన పునాది
భవిష్యత్తు నిర్మాణానికి రోడ్‌ మ్యాప్‌ లేదు
ఇది ప్రజా వ్యతిరేక, కోతల బడ్జెట్‌ !
అన్నీ కోతలే..
తడబాటా..లేక !
కేంద్రబడ్జెట్‌ లో ప్రజలకు అన్యాయమే
తెలంగాణ పై కేంద్రం వివక్ష
ఎన్నికల వేళ కర్నాటకకు ప్రాధాన్యం
ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ పథకాల కేటాయింపుల్లోనూ తగ్గింపు
ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాల్సిందే
అవినీతే అతి పెద్ద శత్రువు : ద్రౌపది ముర్ము
ప్రజా సమస్యల ప్రస్తావన లేదు
నేడు కేంద్ర బడ్జెట్‌
అప్పుల భారతం
కొలువు సవాల్‌
ప్రగతి లేని పద్దులు
కార్మిక వ్యతిరేక విధానాలపై ఉధృత పోరు
నా యాత్ర ప్రజల కోసమే
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై పిటిషన్లు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
అదానీ జాతీయవాద దోపిడి
నేటి నుంచి సెంట్రల్‌ బడ్జెట్‌
ప్రజల జీవనోపాధులపై దాడులను నిరసిస్తూ ఫిబ్రవరిలో నిరసన కార్యాచరణ
ఒడిషా మంత్రి దారుణ హత్య
బీబీసీ డాక్యుమెంటరీ చూశారని...
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.