Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
  • బిటెక్ విద్యార్థిని అదృశ్యం..
  • హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..
  • కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ప్రయివేటీకరణతో ఉపాధికి గండి | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

ప్రయివేటీకరణతో ఉపాధికి గండి

Sat 26 Nov 05:06:46.414477 2022

- కేంద్రంలో విద్యార్థి, యువజన వ్యతిరేక సర్కార్‌
- ఎఐవైఎఫ్‌, ఎఐఎస్‌ఎఫ్‌ పార్లమెంట్‌ మార్చ్‌లో డి.రాజా
- అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి.. ఖాళీలను భర్తీ చేయాలి
- భగత్‌సింగ్‌ పేరుతో ఉపాధి హామీ చట్టం
- నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి
న్యూఢిల్లీ :కేంద్రంలోని మోడీ సర్కార్‌ విద్యార్థి, యువజన వ్యతిరేక విధానాలను అమలంభిస్తోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. దేశంలోని యువతకు ఉపాధిని కల్పించడంలో, విద్యార్థులకు నాణ్యమైన, ఉచిత విద్య విధానం అమలు చేయడంలో మోడీ సర్కార్‌ విఫలం అయిందని దుయ్యబట్టారు. శుక్రవారం నాడిక్కడ జంతర్‌ మంతర్‌లో ఎఐవైఎఫ్‌, ఎఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో పార్లమెంట్‌ మార్చ్‌ జరిగింది. ఈ సందర్భంగా డి.రాజా మాట్లాడుతూ దేశంలో ప్రధాని మోడీ గద్దెనెక్కినప్పటి నుంచి విద్యార్థి, యువజన ప్రయోజనాలను గాలికొదిలి, దేశ భవిష్యత్తును మంటగలుపుతోందని ధ్వజమెత్తారు. అన్ని రంగాల ను ప్రయివేటీకరణ చేసేందుకు పూనుకుందని, దీనివల్ల గౌరవప్రదమైన ఉపాధికి గండి పడుతోందని పేర్కొన్నారు. ప్రయివేట్‌ రంగంలో అనేక పరిశ్రమలు సంక్షోభంతో మూసివేతకు గురయ్యాయని, అయితే మోడీ సర్కార్‌ మరోపక్క ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించేందుకు విధానాలు వేగవంతం చేస్తోందని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి విద్యార్థి, యువజనలపై ఒక స్పష్టమైన విధానం లేదని దుయ్యబట్టారు. సీపీఐ రాజ్యసభ ఎంపి బినరు విశ్వం మాట్లాడుతూ పార్లమెంట్‌లో విద్యార్థి, యువజన సమస్యలపై లేవనెత్తుతామని అన్నారు. జాతీయ మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌ పేరుతో నింగి నుంచి నేల వరకు అన్నింటిని ప్రయివేట్‌పరం చేస్తున్నారని విమర్శించారు. ఎఐవైఎఫ్‌ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుకేంద్రీ మహేశ్వరీ, తిరుమలయి మాట్లాడుతూ దేశంలోని అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు భగత్‌ సింగ్‌ జాతీయ ఉపాధి హామీ చట్టం (బీఎన్‌ఈజీఏ) తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎఐఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు శుభం బెనర్జీ, విక్కీ మహేశ్వరి మాట్లాడుతూ నూతన విద్యా విధానాన్ని ఆపాలని డిమాండ్‌ చేశారు. దేశంలో శాస్త్రీయ విద్యా విధానాన్ని తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉల్లవలీ ఖాద్రీ, ధర్మేంద్ర, ఎఐఎస్‌ఎఫ్‌ తెలంగాణ అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్‌ ,ఎఐవైఎఫ్‌ ఏపీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజేంద్ర, ఎన్‌.లెనిన్‌ బాబు, ఎఐఎస్‌ఎఫ్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎం. సుబ్బారావు, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్సన్‌ బాబు, శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒవెరా గ్రూప్‌ యజమానిపై చార్జిషీట్‌
బీహార్‌లో 'ఆపరేషన్‌ కమలం'..
విద్యార్థులు తమ సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలి
త్రిపుర ఎన్నికలు
'యువగళం'.. మన'గళం'..!
భద్రతా వైఫల్యంతో నిలిచిన జోడోయాత్ర
హిండెన్‌బర్గ్‌ దెబ్బకు షేర్ల విలవిల
విద్యార్థుల నిర్బంధం
రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తికి ప్రతీక
మార్చిలో పార్లమెంట్‌ మార్చ్‌
టీచర్లుగా వర్గీకరించండి
బడ్జెట్‌ హల్వా
ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌ విడుదల
హెచ్‌సియులో ఉద్రిక్తత
ఇడి అధికారాలు పరిమితమే
ఐడిఎఫ్‌సి ఎఎంసి హెడ్‌ ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీ
ఛత్తీస్‌గడ్‌ యువతకు నిరుద్యోగ భృతి
కేరళలో బిసిసి డ్యాకుమెంటరీ ప్రదర్శించిన కాంగ్రెస్‌
అదానీపై ఆరోపణలు వాస్తవమే
ఘణతంత్రం
జేఎన్‌యూలో రణరంగం
నేడు కిసాన్‌ ట్రాక్టర్స్‌ మార్చ్‌
తెలంగాణకు 13 పోలీసు పతకాలు
పద్మ పురస్కారాల ప్రకటన
పీఎంపై బీబీసీ డాక్యుమెంటరీని దాయడానికే ఎమర్జెన్సీ అధికారాలు
గుజరాత్‌ 2002 మత ఘర్షణలు 14 మంది నిందితులు విడుదల!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల ఆస్తులు ఈడీ ఎటాచ్‌
నమామి గంగే పతంజలికి రూ.4కోట్ల ప్రాజెక్ట్‌
జర్నలిస్టు రాణా అయూబ్‌పై కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేయండి
స్థానిక భాషల్లో వెయ్యికి పైగా తీర్పులు : సీజేఐ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.