Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య
  • ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ
  • అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ
  • జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..
  • తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
జంప్‌.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

జంప్‌..

Wed 30 Nov 02:54:50.88443 2022

- భారత్‌ వదలిన 8వేల మంది కోటీశ్వర్లు
- సంపన్నుల సేవలో మోడీ సర్కార్‌ తరిస్తున్నా..విదేశాలకు వలస
- దేశ ఆర్థిక వ్యవస్థపై నమ్మకం సడలి.. : తాజా నివేదిక వెల్లడి
            జనం సొమ్ము లూటి చేసి విదేశాలకు చెక్కేస్తున్న ఘనుల సంఖ్య పెరుగుతోంది. మోడీ ప్రభుత్వహయాంలో అది కూడా ఒక్క ఏడాదిలో...ఎనిమిది వేల మంది సంపన్నులు విదేశాలకు జంపయ్యారు. వ్యాపారాల నిర్వహణకోసం రుణాలు..ఇచ్చిన అప్పులు బ్యాంకులకు చెల్లించకపోయినా వాటిని రద్దు చేయటానికి బీజేపీ ప్రభుత్వం వెనకాడటంలేదు. మరోవైపు పెద్దలపై పన్నుశాతం పెంచాలని డిమాండ్‌ చేస్తున్నా..వారిని వదిలేసి సామాన్య,మధ్యతరగతిపై మోడీ ప్రభుత్వం పన్నుల భారాలు మోపుతోంది. ఇంత చేసినా.. కోటీశ్వరులు విదేశాలకు వలసపోవటానికే ఆసక్తి చూపుతున్నారని తాజా నివేదికలో వెల్లడైంది.
న్యూఢిల్లీ : ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఏ దిశగా వెళ్తోంది? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అన్నదానికి 'సంపన్నులు, అత్యంత ధనికుల వలస'లు ఒక సూచికగా నిలబడతాయి. ఈ ఏడాది భారత్‌ నుంచి 8వేల మంది కోటీశ్వర్లు (మిలియనీర్లు) విదేశాలకు తరలిపోయారని ప్రముఖ గ్లోబల్‌ కన్సల్టెంట్‌ 'హెన్లే అండ్‌ పార్ట్‌నర్స్‌' నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో మిలియనీర్ల వలసలపై ఈ సంస్థ తాజాగా నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2022లో అత్యధికంగా రష్యా నుంచి 15వేల మంది, చైనా నుంచి 10వేల మంది, భారత్‌ నుంచి 10వేల మంది మిలియనీర్లు విదేశాలకు వలస వెళ్లారు. ఒక మిలియన్‌ డాలర్లు (రూ.8.16 కోట్లు) అంత కన్నా ఎక్కువ సంపద కలిగిన వారిని పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను రూపొందించారు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరుకు 'సంపన్నుల వలస'ను ఒక సూచికగా పరిగణలోకి తీసుకుంటారు. అంతేకాదు ఒక దేశం నుండి మిలియనీర్ల వలసలు అత్యధికంగా ఉండటం..ఆ దేశ ఆర్థిక ప్రతిష్టను దెబ్బతీస్తుంది. వ్యాపార, వర్తక ప్రయోజనాలకు అనుకూలం కాదనే సంకేతాలు వెలువడతాయి. వర్తక, వ్యాపారంలో వివిధ వర్గాలకు ఇచ్చిన హామీల్లో భారత ప్రభుత్వం విఫలమైందని, అందువల్లే పెద్ద సంఖ్యలో మిలియనీర్ల వలసలు చోటుచేసుకున్నాయని నివేదికలో ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
అనుకూలంగా లేదనే
           ప్రతి ఏటా భారత్‌ సహా అనేక దేశాల్లో కొత్తగా మిలియనీర్లు పుట్టుకొస్తున్నారు. వారి సంఖ్యతో పోల్చితే విదేశాలకు వలసపోయే వారి సంఖ్య పెద్దగా ఏమీ లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో సంపన్నులకు, అత్యంత ధనికులకు అనుకూలమైన వాతావరణం ఉందని, తమ వ్యాపార ప్రయోజనాలకు మేలు జరుగుతుందని అనేక మంది ప్రతి ఏటా భారత్‌కు వచ్చేవారూ ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది హాంకాంగ్‌, ఉక్రెయిన్‌, బ్రెజిల్‌, మెక్సికో, బ్రిటన్‌, సౌదీ అరేబియా, ఇండోనేషియా, మరికొన్ని దేశాల నుంచి సంపన్నులు, అత్యంత ధనవంతులు ఇతర దేశాలకు వలసవెళ్లారని హెన్లే అండ్‌ పార్ట్‌నర్స్‌ నివేదిక గణాంకాలు విడుదల చేసింది. ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా ఆ దేశంలోని మిలియనీర్లలో 42శాతం మంది ఇతర దేశాలకు తరలిపోయారు. గత రెండు దశాబ్దాల్లో 80వేల మంది మిలియనీర్లు ఆస్ట్రేలియాకు తరలిపోయారు. ఈ ఏడాది ఆ దేశానికి 3500 మంది చేరుకున్నారని నివేదిక వెల్లడించింది. మాల్టా, మారిషస్‌, మొనాకో దేశాలకు వలస వెళ్లడానికి ప్రపంచవ్యాప్తగా మిలియనీర్లు ఆసక్తి చూపుతున్నారు.
ఏ ఏ దేశాలకు వెళ్లారు?
           ఈ ఏడాది యుఏఈ, ఇజ్రాయెల్‌, అమెరికా, పోర్చుగల్‌, కెనడా, సింగపూర్‌, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌, గ్రీస్‌, స్విట్జర్లాండ్‌ దేశాలకు మిలియనీర్ల ప్రవాహం అత్యధికంగా నమోదైంది. ఈ ఏడాది అత్యధికశాతం మంది గమ్యం యుఏఈ అవుతుందని పలు నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది దాదాపు 4వేల మంది విదేశీ మిలియనీర్లు యుఏఈకి చేరుకుంటారని తెలిపింది. ఇలా వెళ్లినవారిలో అత్యధికంగా భారత్‌, రష్యా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యానికి చెందినవారున్నారని సమాచారం. ప్రతిఏటా దాదాపు వెయ్యిమంది మిలియనీర్లను యుఏఈ ఆకర్షిస్తోందని నివేదిక తెలిపింది. ఈ ఏడాది సింగపూర్‌కు 2800 మిలియనీర్లు తరలివెళ్లొచ్చని నివేదిక అంచనా వేసింది.

 

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒవెరా గ్రూప్‌ యజమానిపై చార్జిషీట్‌
బీహార్‌లో 'ఆపరేషన్‌ కమలం'..
విద్యార్థులు తమ సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలి
త్రిపుర ఎన్నికలు
'యువగళం'.. మన'గళం'..!
భద్రతా వైఫల్యంతో నిలిచిన జోడోయాత్ర
హిండెన్‌బర్గ్‌ దెబ్బకు షేర్ల విలవిల
విద్యార్థుల నిర్బంధం
రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తికి ప్రతీక
మార్చిలో పార్లమెంట్‌ మార్చ్‌
టీచర్లుగా వర్గీకరించండి
బడ్జెట్‌ హల్వా
ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌ విడుదల
హెచ్‌సియులో ఉద్రిక్తత
ఇడి అధికారాలు పరిమితమే
ఐడిఎఫ్‌సి ఎఎంసి హెడ్‌ ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీ
ఛత్తీస్‌గడ్‌ యువతకు నిరుద్యోగ భృతి
కేరళలో బిసిసి డ్యాకుమెంటరీ ప్రదర్శించిన కాంగ్రెస్‌
అదానీపై ఆరోపణలు వాస్తవమే
ఘణతంత్రం
జేఎన్‌యూలో రణరంగం
నేడు కిసాన్‌ ట్రాక్టర్స్‌ మార్చ్‌
తెలంగాణకు 13 పోలీసు పతకాలు
పద్మ పురస్కారాల ప్రకటన
పీఎంపై బీబీసీ డాక్యుమెంటరీని దాయడానికే ఎమర్జెన్సీ అధికారాలు
గుజరాత్‌ 2002 మత ఘర్షణలు 14 మంది నిందితులు విడుదల!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల ఆస్తులు ఈడీ ఎటాచ్‌
నమామి గంగే పతంజలికి రూ.4కోట్ల ప్రాజెక్ట్‌
జర్నలిస్టు రాణా అయూబ్‌పై కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేయండి
స్థానిక భాషల్లో వెయ్యికి పైగా తీర్పులు : సీజేఐ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.