Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య
  • ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ
  • అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ
  • జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..
  • తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
చేతులు కలిపిన ఐఎంసీ, త్రీ పర్సెంట్‌ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

చేతులు కలిపిన ఐఎంసీ, త్రీ పర్సెంట్‌

Wed 30 Nov 03:15:10.710815 2022

- అడ్వర్టియిజింగ్‌ రంగంలో పేరొందిన ప్రఖ్యాత సంస్థల మధ్య ఒప్పందం
న్యూఢిల్లీ : కేరళకు చెందిన ప్రఖ్యాత అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీ ౖ'ఐఎంఎసీ అడ్వర్టయిజింగ్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌', బెంగుళూరుకు చెందిన డిజిటల్‌ మార్కెటింగ్‌ ఏజెన్సీ 'త్రీ పర్సెంట్‌ కలెక్టీవ్‌ ప్రై లిమిటెడ్‌' కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యాయి. రెండు కంపెనీల మధ్య ఈ ఒప్పందం యాడ్‌ రంగంలో గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని ఐఎంసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సీటీపీ ఉమ్మెర్‌కుట్టీ అన్నారు. మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించడానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని త్రీ పర్సెంట్‌ సీఈఓ ప్రవీణ్‌రావు అన్నారు. దేశవ్యాప్తంగా అడ్వర్టయిజ్‌మెంట్‌ రంగంలో విస్తరించిన వ్యాపార అవకాశాల్ని అందుకోవటమే లక్ష్యంగా ఐఎంసీ, త్రీ పర్సెంట్‌ మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందుకోసం తమ వ్యాపార నిర్వహణను దేశమంతా విస్తరించాలని నిర్ణయించుకున్నాయి. ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతా నగరాల్లో తమ శాఖలను ప్రారంభించబోతు న్నాయి. ఐఎంసీ ఏజెన్సీ..ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ యాడ్‌ రంగంలో ప్రఖ్యాత సంస్థగా కొనసాగుతోంది. ఇకముందు డిజిటల్‌ రంగంలోనూ విస్తరించాలన్న లక్ష్యంలో భాగంగా త్రీ పర్సెంట్‌తో చేతులు కలిపింది. ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులు, ఫ్యాషన్‌, ఎడ్‌టెక్‌, అగ్రిటెక్‌, హెల్త్‌కేర్‌ బ్రాండ్లకు ప్రాచుర్యం కల్పించటంలో త్రీ పర్సెంట్‌ దూసుకెళ్తోంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒవెరా గ్రూప్‌ యజమానిపై చార్జిషీట్‌
బీహార్‌లో 'ఆపరేషన్‌ కమలం'..
విద్యార్థులు తమ సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలి
త్రిపుర ఎన్నికలు
'యువగళం'.. మన'గళం'..!
భద్రతా వైఫల్యంతో నిలిచిన జోడోయాత్ర
హిండెన్‌బర్గ్‌ దెబ్బకు షేర్ల విలవిల
విద్యార్థుల నిర్బంధం
రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తికి ప్రతీక
మార్చిలో పార్లమెంట్‌ మార్చ్‌
టీచర్లుగా వర్గీకరించండి
బడ్జెట్‌ హల్వా
ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌ విడుదల
హెచ్‌సియులో ఉద్రిక్తత
ఇడి అధికారాలు పరిమితమే
ఐడిఎఫ్‌సి ఎఎంసి హెడ్‌ ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీ
ఛత్తీస్‌గడ్‌ యువతకు నిరుద్యోగ భృతి
కేరళలో బిసిసి డ్యాకుమెంటరీ ప్రదర్శించిన కాంగ్రెస్‌
అదానీపై ఆరోపణలు వాస్తవమే
ఘణతంత్రం
జేఎన్‌యూలో రణరంగం
నేడు కిసాన్‌ ట్రాక్టర్స్‌ మార్చ్‌
తెలంగాణకు 13 పోలీసు పతకాలు
పద్మ పురస్కారాల ప్రకటన
పీఎంపై బీబీసీ డాక్యుమెంటరీని దాయడానికే ఎమర్జెన్సీ అధికారాలు
గుజరాత్‌ 2002 మత ఘర్షణలు 14 మంది నిందితులు విడుదల!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల ఆస్తులు ఈడీ ఎటాచ్‌
నమామి గంగే పతంజలికి రూ.4కోట్ల ప్రాజెక్ట్‌
జర్నలిస్టు రాణా అయూబ్‌పై కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేయండి
స్థానిక భాషల్లో వెయ్యికి పైగా తీర్పులు : సీజేఐ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.