Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • 5 డాలర్ల నోటుపై క్వీన్ ఎలిజబెత్ ఫొటో తొలగిస్తాం: ఆస్ట్రేలియా
  • డేటింగ్ యాప్స్‌లో కొలువుల కోత‌
  • అయోధ్యలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఎన్‌డీటీవీ డైరెక్టర్ల హోదాకు గుడ్‌బై | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

ఎన్‌డీటీవీ డైరెక్టర్ల హోదాకు గుడ్‌బై

Thu 01 Dec 03:56:54.96361 2022

న్యూఢిల్లీ : దేశంలో ప్రత్యామ్నాయ మీడియా సంస్థగా ఎదిగిన ఎన్‌డీటీవీ నుంచి ఆ సంస్థ వ్యవస్థాపకులు, ప్రమోటర్లు అయినా ప్రణరు రారు, రాధిక రారులు డైరెక్టర్ల హోదా నుంచి తప్పుకున్నారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు అందిస్తున్న ఈ ఛానల్‌లో ఇటీవల గౌతం అదానీ మెజారిటీ వాటాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్‌డీటీవీ ప్రమోటర్‌ అయిన ప్రణరు రారు దంపతులు ఛానల్‌ డైరెక్టర్‌ పదవికి బుధవారం రాజీనామా చేశారు. అయినప్పటికీ ఆ ఛానల్‌లో వారిద్దరికి 32.26 శాతం వాటాలున్నాయి. అదానీ 55.18 శాతం వాటాలతో యాజమాన్య హక్కులను కలిగి ఉన్నారు. కొత్తగా సుదీప్త భట్టాచార్య, సంజరు పుగాలియా, సెంథిల్‌ సిన్నియ చెంగల్వరాయన్‌లను నూతన డైరెక్టర్లుగా అదానీ నియమించారు. ప్రణరు రారు దంపతులు తప్పుకోగానే.. తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఎన్‌డీటీవీ ట్విట్టర్‌ ఖాతాను అన్‌ఫాలో చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటివరకు ఎన్‌డీటీవీ నిష్పాక్షిక సమాచారాన్ని ఇచ్చి బాగా పనిచేసిందని కేటీఆర్‌ ప్రశంసించారు. ఇకపై ఆ ఛానెల్‌ బీజేపీకి అనుకూలంగా మారనుందనే భావనను వ్యక్తం చేశారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బడ్జెట్‌ రాజకీయ జుమ్లా
సమస్యలను పరిష్కరించడంలో బడ్జెట్‌ విఫలం
ఉపాధి హామీకి తూట్లు
త్రిపురలో సీపీఐ(ఎం) భారీ ర్యాలీలు
సాగుకు వెతలు
వికలాంగుల హక్కుల చట్టం అమలు
దేశ నిర్మాణానికి బలమైన పునాది
భవిష్యత్తు నిర్మాణానికి రోడ్‌ మ్యాప్‌ లేదు
ఇది ప్రజా వ్యతిరేక, కోతల బడ్జెట్‌ !
అన్నీ కోతలే..
తడబాటా..లేక !
కేంద్రబడ్జెట్‌ లో ప్రజలకు అన్యాయమే
తెలంగాణ పై కేంద్రం వివక్ష
ఎన్నికల వేళ కర్నాటకకు ప్రాధాన్యం
ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ పథకాల కేటాయింపుల్లోనూ తగ్గింపు
ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాల్సిందే
అవినీతే అతి పెద్ద శత్రువు : ద్రౌపది ముర్ము
ప్రజా సమస్యల ప్రస్తావన లేదు
నేడు కేంద్ర బడ్జెట్‌
అప్పుల భారతం
కొలువు సవాల్‌
ప్రగతి లేని పద్దులు
కార్మిక వ్యతిరేక విధానాలపై ఉధృత పోరు
నా యాత్ర ప్రజల కోసమే
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై పిటిషన్లు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
అదానీ జాతీయవాద దోపిడి
నేటి నుంచి సెంట్రల్‌ బడ్జెట్‌
ప్రజల జీవనోపాధులపై దాడులను నిరసిస్తూ ఫిబ్రవరిలో నిరసన కార్యాచరణ
ఒడిషా మంత్రి దారుణ హత్య
బీబీసీ డాక్యుమెంటరీ చూశారని...
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.