Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
  • బిటెక్ విద్యార్థిని అదృశ్యం..
  • హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..
  • కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
పారదర్శకంగా కొలీజియం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

పారదర్శకంగా కొలీజియం

Sat 03 Dec 04:31:56.482872 2022

- దాన్ని నిర్వీర్యం చేయకూడదు
- గత నిర్ణయాలపై వ్యాఖ్యానించడం ఫ్యాషన్‌గా మారింది : న్యాయమూర్తుల నియామకంపై సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : కొలీజియం వ్యవస్థ అత్యంత పారదర్శకంగా ఉన్నదనీ, అలాంటి న్యాయమూర్తుల నియామక వ్యవస్థను నిర్వీర్యం చేయకూడదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద 2018లో సుప్రీంకోర్టు కొలీజియం వివాదాస్పద సమావేశం వివరాలను కోరుతూ ఆర్టీఐ కార్యకర్త అంజలీ భరద్వాజ్‌ అభ్యర్థనను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసన విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎంఆర్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ''పనిచేసే వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దు. కొలీజియం తన పనిని చేయనివ్వండి. మాది అత్యంత పారదర్శకమైన సంస్థ. కొలీజియంలో ఉన్న మాజీ సభ్యులు ఏమి చెబుతారనే దానిపై మేమే ఇప్పుడు వ్యాఖ్యానించదలచుకోలేదు. వారు కొలీజియంలో భాగంగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై మాజీ సభ్యులు వ్యాఖ్యానించడం ఫ్యాషన్‌గా మారింది'' అని అన్నారు. పిటిషనర్‌ తరపు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపిస్తూ ''కొలీజియం నిర్ణయాలు ఆర్టీఐ కింద జవాబుదారీగా ఉంటాయా?. ఈ దేశ ప్రజలకు తెలుసుకునే హక్కు లేదా?'' అని ప్రశ్నించారు. ''ఆర్టీఐ ప్రాథమిక హక్కు అని కోర్టు స్వయంగా చెప్పింది. ఇప్పుడు, సుప్రీంకోర్టు వెనక్కి తగ్గుతోంది. ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వానికి మధ్య జరిగే అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొంది'' అని గుర్తు చేశారు. జస్టిస్‌ ఎంఆర్‌ షా జోక్యం చేసుకొని ''ఆ కొలీజియం సమావేశంలో ఎలాంటి తీర్మానం జరగలేదు. మాజీ సభ్యులు చేసిన వాటిపై మేం వ్యాఖ్యానించదలచుకోలేదు. కొలీజియం మాజీ సభ్యులు నిర్ణయాలపై వ్యాఖ్యానించడం ఫ్యాషన్‌గా మారింది'' అని అన్నారు. అంజలి భరద్వాజ్‌ తన పిటిషన్‌లో మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోరు ఆత్మకథ నుంచి 'జస్టిస్‌ ఫర్‌ ది జడ్జి' అనే శీర్షికతో ఒక సారాంశాన్ని ఉదహరించారు. దీనిలో అతను డిసెంబర్‌ 2018 సమావేశంలో కొలీజియం తన పేర్లను సిఫారసు చేయడానికి అంగీకరించినట్లు పేర్కొన్నారు. అప్పటి రాజస్థాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ప్రదీప్‌ నందజోగ్‌, సుప్రీంకోర్టుకు అప్పటి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజేంద్ర మీనన్‌ సిఫారసుల్లో ఉన్నారు. పుస్తకం ప్రకారం, ఇద్దరు ప్రధాన న్యాయమూర్తుల పదోన్నతి వార్తలు లీక్‌ కావడం, కొత్త కొలీజియం 2019 జనవరి 10 నాటి తన తీర్మానంలో జస్టిస్‌ నందజోగ్‌, జస్టిస్‌ మీనన్‌ల పేర్లను పదోన్నతి కోసం ఆమోదించకపోవడంతో నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. దీనిపై ఆమె ఆర్టీఐ కింద వివరాలు అడిగారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒవెరా గ్రూప్‌ యజమానిపై చార్జిషీట్‌
బీహార్‌లో 'ఆపరేషన్‌ కమలం'..
విద్యార్థులు తమ సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలి
త్రిపుర ఎన్నికలు
'యువగళం'.. మన'గళం'..!
భద్రతా వైఫల్యంతో నిలిచిన జోడోయాత్ర
హిండెన్‌బర్గ్‌ దెబ్బకు షేర్ల విలవిల
విద్యార్థుల నిర్బంధం
రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తికి ప్రతీక
మార్చిలో పార్లమెంట్‌ మార్చ్‌
టీచర్లుగా వర్గీకరించండి
బడ్జెట్‌ హల్వా
ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌ విడుదల
హెచ్‌సియులో ఉద్రిక్తత
ఇడి అధికారాలు పరిమితమే
ఐడిఎఫ్‌సి ఎఎంసి హెడ్‌ ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీ
ఛత్తీస్‌గడ్‌ యువతకు నిరుద్యోగ భృతి
కేరళలో బిసిసి డ్యాకుమెంటరీ ప్రదర్శించిన కాంగ్రెస్‌
అదానీపై ఆరోపణలు వాస్తవమే
ఘణతంత్రం
జేఎన్‌యూలో రణరంగం
నేడు కిసాన్‌ ట్రాక్టర్స్‌ మార్చ్‌
తెలంగాణకు 13 పోలీసు పతకాలు
పద్మ పురస్కారాల ప్రకటన
పీఎంపై బీబీసీ డాక్యుమెంటరీని దాయడానికే ఎమర్జెన్సీ అధికారాలు
గుజరాత్‌ 2002 మత ఘర్షణలు 14 మంది నిందితులు విడుదల!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల ఆస్తులు ఈడీ ఎటాచ్‌
నమామి గంగే పతంజలికి రూ.4కోట్ల ప్రాజెక్ట్‌
జర్నలిస్టు రాణా అయూబ్‌పై కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేయండి
స్థానిక భాషల్లో వెయ్యికి పైగా తీర్పులు : సీజేఐ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.