Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
  • బిటెక్ విద్యార్థిని అదృశ్యం..
  • హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..
  • కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
భారత్‌లో మారణహోమం ! | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

భారత్‌లో మారణహోమం !

Sun 04 Dec 03:42:09.071634 2022

- మైనార్టీలే లక్ష్యంగా 2022-23లో జరగొచ్చు : అమెరికా పరిశోధన సంస్థ నివేదిక
- ముస్లింలపై బీజేపీ నాయకుల ద్వేషపూరిత ప్రసంగాలు..
- ఇలాంటి ప్రసంగాల వల్లే 2020 ఢిల్లీ అల్లర్లు..
- సామూహిక హత్యలు జరిగే ప్రమాదమున్న దేశాల్లో భారత్‌కు 8వ స్థానం
న్యూఢిల్లీ : భారత్‌లో మైనార్టీలే లక్ష్యంగా పెద్ద ఎత్తున మారణహోమం జరగొచ్చునని అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ విడుదల చేసిన 'ఎర్లీ వార్నింగ్‌ ప్రాజెక్ట్‌' నివేదిక అంచనావేసింది. ప్రపంచంలో ఏ ఏ దేశాల్లో సామూహిక మారణ హోమాలు జరిగే ప్రమాదముందో తెలియజేస్తూ ర్యాంకులు విడుదల చేసింది. ఈనేపథ్యంలో భారత్‌ 8వ స్థానంలో ఉందని తెలిపింది. ''2022-23లో ఒక జాతిని, మతాన్ని లక్ష్యంగా చేసుకొని భారత్‌లో హత్యాకాండ జరిగే అవకాశముంది. మొత్తంగా 14 ఘటనల్లో మారణహోమం తలెత్తే అవకాశం ఒక్క ఘటనలో ఉంది. ఘటన జరిగే అవకాశం 7.4శాత''మని తాజాగా విడుదలైన నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. సైమన్‌-స్కోట్‌ సెంటర్‌ ఫర్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ జినోసైడ్‌ (అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ) ఈ నివేదికను రూపొందించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
సొమాలియా కన్నా డేంజర్‌
          సామూహిక హత్యలు జరిగే ప్రమాదముందని, ఆ అవకాశముందని నివేదిక అంచనావేస్తోంది. మొత్తం 162 దేశాలకు సంబంధించి జాబితా విడుదలకాగా, ఇందులో పాకిస్తాన్‌ మొదటిస్థానంలో, యెమెన్‌ రెండోస్థానంలో, మయన్మార్‌ మూడో స్థానంలో, ఇథియోపియో ఐదో స్థానంలో, నైజీరియా ఆరోస్థానంలో, ఆఫ్ఘనిస్తాన్‌ ఏడో స్థానంలో నిలిచాయని నివేదిక పేర్కొంది. జాబితాలో భారత్‌కు 8వ స్థానం దక్కగా, సూడాన్‌ (9), సొమాలియా (10), సిరియా (10), ఇరాక్‌ (12), జింబాబ్వే (14) కంటే భారత్‌ పరిస్థితి ఆందోళన కలిగించే విధంగా ఉంది. 2021-22 నివేదిక ప్రకారం గత ఐదేండ్లలో అత్యధిక ప్రమాదమున్న టాప్‌-15 దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది.
ముస్లింలే లక్ష్యం..
          దేశంలో ముస్లిం మైనార్టీలు లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం చూపుతున్న వివక్షను నివేదిక ప్రస్తావిం చింది. అనేక ఉదాహరణలను చూపుతూ నివేదికలో హైలైట్‌ చేసింది. ''డిసెంబర్‌ 2021లో ముస్లింపై సామూహిక హత్యలకు దిగాలని హిందూత్వ శక్తులు పిలుపునివ్వటం, ద్వేషపూరిత ప్రచారం చేయటం కొనసాగుతోంది. అనేక రాష్ట్రాల్లో ముస్లింలు లక్ష్యంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. హిందూత్వ శక్తుల ఊరేగింపుల్లో దాడులు జరుగుతున్నాయి. మసీదులకు సమీపంలో ఒక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. ముస్లింలు యాజమాన్యా లుగా ఉన్న ఆస్తులను బుల్డౌజర్లతో కూల గొడుతు న్నారు'' అని నివేదిక పలు ఉదాహరణలు తెలిపింది.
అడ్డుకోవటం లేదు..
          గతకొన్ని సంవత్సరాలుగా బీజేపీతో సంబంధమున్న, ఆ పార్టీ మద్దతుదారులైన నాయ కులు ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. సామూహిక హత్యాకాండకు పాల్పడాలని పిలుపు నిస్తున్నారు. అయినా వారిపై కేంద్రంలోని ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. 2020లో ఇలాగే హిందూత్వ నాయకుడు యతి నర్సింహానంద ప్రసంగాలతో ఢిల్లీ అల్లర్లు చెలరేగాయి. 53మంది అమాయక పౌరులు మరణించారు. సీఏఏ నిరసనల్ని దెబ్బతీయడానికి బీజేపీ నాయకుడు కపిల్‌ మిశ్రా అనేకమందిని రెచ్చగొట్టి అల్లర్లకు కారణమ య్యాడు. ఇప్పటివరకూ అతడిపై దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీంతో కాషాయ మూకలు మరింత రెచ్చిపోతున్నాయని నివేదిక తెలిపింది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒవెరా గ్రూప్‌ యజమానిపై చార్జిషీట్‌
బీహార్‌లో 'ఆపరేషన్‌ కమలం'..
విద్యార్థులు తమ సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలి
త్రిపుర ఎన్నికలు
'యువగళం'.. మన'గళం'..!
భద్రతా వైఫల్యంతో నిలిచిన జోడోయాత్ర
హిండెన్‌బర్గ్‌ దెబ్బకు షేర్ల విలవిల
విద్యార్థుల నిర్బంధం
రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తికి ప్రతీక
మార్చిలో పార్లమెంట్‌ మార్చ్‌
టీచర్లుగా వర్గీకరించండి
బడ్జెట్‌ హల్వా
ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌ విడుదల
హెచ్‌సియులో ఉద్రిక్తత
ఇడి అధికారాలు పరిమితమే
ఐడిఎఫ్‌సి ఎఎంసి హెడ్‌ ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీ
ఛత్తీస్‌గడ్‌ యువతకు నిరుద్యోగ భృతి
కేరళలో బిసిసి డ్యాకుమెంటరీ ప్రదర్శించిన కాంగ్రెస్‌
అదానీపై ఆరోపణలు వాస్తవమే
ఘణతంత్రం
జేఎన్‌యూలో రణరంగం
నేడు కిసాన్‌ ట్రాక్టర్స్‌ మార్చ్‌
తెలంగాణకు 13 పోలీసు పతకాలు
పద్మ పురస్కారాల ప్రకటన
పీఎంపై బీబీసీ డాక్యుమెంటరీని దాయడానికే ఎమర్జెన్సీ అధికారాలు
గుజరాత్‌ 2002 మత ఘర్షణలు 14 మంది నిందితులు విడుదల!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల ఆస్తులు ఈడీ ఎటాచ్‌
నమామి గంగే పతంజలికి రూ.4కోట్ల ప్రాజెక్ట్‌
జర్నలిస్టు రాణా అయూబ్‌పై కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేయండి
స్థానిక భాషల్లో వెయ్యికి పైగా తీర్పులు : సీజేఐ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.