Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
  • బిటెక్ విద్యార్థిని అదృశ్యం..
  • హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..
  • కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
చివరి రక్తపుబొట్టు వరకు ఎర్రజెండా వీడం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

చివరి రక్తపుబొట్టు వరకు ఎర్రజెండా వీడం

Sun 04 Dec 03:42:23.178548 2022

- అమరవీరులు చిందించిన రక్తం వృథాకాబోదు
- అమరవీరుడు షాహిద్‌ మియా కుటుంబం ప్రతీన
- పార్టీ అండగా ఉంటుందని మాణిక్‌ సర్కార్‌ భరోసా
అగర్తల : త్రిపురలో బీజేపీ కార్యకర్తల చేతిలో పట్టపగలే హత్యకు గురైన సీపీఐ(ఎం) కార్యకర్త షాహిద్‌ మియా కుటుంబం పుట్టెడు దు:ఖంలోనూ ధీరత్వాన్ని చాటింది. తమ దేహంలో చివరి రక్తపు బొట్టు దాకా ఎర్రజెండాను వీడబోమని ప్రతిన బూనింది. అమరవీరులు చిందించిన రక్తం వృథా కా బోదని తెలిపింది. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ తదితరులు షాహిద్‌ నివాసానికి వెళ్లి అమరవీరుడి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చారు. పార్టీ కోసం ప్రాణాలొడ్డిన అమరుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని మాణిక్‌ సర్కార్‌ భరోసానిచ్చారు. కుటుంబ సభ్యులను అక్కున చేర్చుకొని ఓదార్చారు. తాము ఎర్రజెండా వీడ బోమని ఈ సందర్భంగా షాహిద్‌ కుటుంబ సభ్యలు పేర్కొనడంతో ఆ ప్రాంతమంతా ఉద్యమ నినాదాల తో మార్మోగింది. 'మాది ఇప్పుడు అమరవీరుడి కుటుంబం. అమరులు చిందించిన రక్తం వృథా కాబోదు. ఎన్ని కష్టాలొచ్చినా.. నష్టాలొచ్చినా ఎర్ర జెండాను వీడం. మా దేహంలో చివరి రక్తపుబొట్టు వరకూ అమరుల ఆశయాల కోసం కృషి చేస్తాం' అని దు:ఖాన్ని భరిస్తూ షాహిద్‌ కుటుంబం స్పందించిన తీరు గొప్ప ధీరత్వాన్ని చాటిందని మాణిక్‌ సర్కార్‌ తెలిపారు. షాహిద్‌ మియా కుటుంబాన్ని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే సుదీప్‌ రారు బర్మన్‌, మాజీ ఎమ్మెల్యే అశిష్‌ కుమార్‌ షా, రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షు లు రఖుదాస్‌ కూడా పరామర్శించారు. బీజేపీ హిం సాన్మోదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
హంతకులను కఠినంగా శిక్షించాలి : మాణిక్‌ సర్కార్‌
షాహిద్‌ మియాను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని మాణిక్‌ సర్కార్‌ డిమాండ్‌ చేశారు. షాహిద్‌ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తీవ్ర అణచివేతకు పాల్పడుతూ ప్రజా వ్యతిరేక విధానాలతో, హింసాకాండతో పాలన సాగిస్తూ బీజేపీని ఓడించడం ద్వారానే రాష్ట్రంలో శాంతిభద్రతలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలమని ఆయన అన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రజానీకమంతా ఒక్కతాటిపై నిలిచి ఐక్యపోరాటం సాగించాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ దుర్మార్గ పాలనలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న ఆదివాసీలు, వివిధ భాషలకు, మతాలకు చెందిన ప్రజలు అందరూ ఉమ్మడిగా బీజేపీపై పోరాడాలని కోరారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒవెరా గ్రూప్‌ యజమానిపై చార్జిషీట్‌
బీహార్‌లో 'ఆపరేషన్‌ కమలం'..
విద్యార్థులు తమ సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలి
త్రిపుర ఎన్నికలు
'యువగళం'.. మన'గళం'..!
భద్రతా వైఫల్యంతో నిలిచిన జోడోయాత్ర
హిండెన్‌బర్గ్‌ దెబ్బకు షేర్ల విలవిల
విద్యార్థుల నిర్బంధం
రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తికి ప్రతీక
మార్చిలో పార్లమెంట్‌ మార్చ్‌
టీచర్లుగా వర్గీకరించండి
బడ్జెట్‌ హల్వా
ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌ విడుదల
హెచ్‌సియులో ఉద్రిక్తత
ఇడి అధికారాలు పరిమితమే
ఐడిఎఫ్‌సి ఎఎంసి హెడ్‌ ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీ
ఛత్తీస్‌గడ్‌ యువతకు నిరుద్యోగ భృతి
కేరళలో బిసిసి డ్యాకుమెంటరీ ప్రదర్శించిన కాంగ్రెస్‌
అదానీపై ఆరోపణలు వాస్తవమే
ఘణతంత్రం
జేఎన్‌యూలో రణరంగం
నేడు కిసాన్‌ ట్రాక్టర్స్‌ మార్చ్‌
తెలంగాణకు 13 పోలీసు పతకాలు
పద్మ పురస్కారాల ప్రకటన
పీఎంపై బీబీసీ డాక్యుమెంటరీని దాయడానికే ఎమర్జెన్సీ అధికారాలు
గుజరాత్‌ 2002 మత ఘర్షణలు 14 మంది నిందితులు విడుదల!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల ఆస్తులు ఈడీ ఎటాచ్‌
నమామి గంగే పతంజలికి రూ.4కోట్ల ప్రాజెక్ట్‌
జర్నలిస్టు రాణా అయూబ్‌పై కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేయండి
స్థానిక భాషల్లో వెయ్యికి పైగా తీర్పులు : సీజేఐ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.