Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
  • బిటెక్ విద్యార్థిని అదృశ్యం..
  • హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..
  • కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
బెంగాల్‌లో పేలుడు ఇద్దరు మృతి | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

బెంగాల్‌లో పేలుడు ఇద్దరు మృతి

Sun 04 Dec 04:45:22.774548 2022

కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో శుక్రవారం రాత్రి జరిగిన పేలుడులో ఇద్దరు చనిపోయారు. పాత మిడ్నాపుర్‌ జిల్లాలోని భూపతినగర్‌ ప్రాంతంలో అధికార తృణమూల్‌కాంగ్రెస్‌ జాతీయ ప్రధానకార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ పాల్గొననున్న ఒక సభకు సమీపంలో ఈ పేలుడు సంభవించింది. శుక్రవారం రాత్రి 11.15 గంటల ప్రాంతంలో ఒక ఇంట్లో జరిగిన ఈ పేలుడు ఘటనలో ఇద్దరు చనిపోయారని, మరికొందరు గాయపడ్డారని పోలీసులు శనివారం ఉదయం తెలిపారు. పేలుడుకు కారణాలేమిటనేది దర్యాప్తులో తేలాల్సివుందని పేర్కొన్నారు. అయితే పేలుడు తీవ్రతకు ఇంటి పైకప్పు కూడా నేలమట్టమైందని తెలిపారు.
ముఖ్యమంత్రి మౌనం వీడాలి : సిపిఎం
బెంగాల్‌లో తరుచూ ఇలాంటి పేలుళ్లు చోటుచేసుకుంటున్నా ముఖ్యమంత్రి మమత బెనర్జీ మౌనంగా ఉండిపోతున్నారని సిపిఎం రాష్ట్ర నాయకులు సుజన్‌ చక్రవర్తి విమర్వించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మౌనంగా ఉండటానికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఈ పేలుళ్ల ఘటనపై ఒక ప్రకటన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా ఈ పేలుడుకు తృణమూల్‌ కాంగ్రెస్సే కారణమని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ఆరోపించారు. రాష్ట్రంలో 'బాంబు తయారీ పరిశ్రమ' మాత్రమే వృద్ధి చెందుతోందని ఆయన ఎద్దేవా చేశారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒవెరా గ్రూప్‌ యజమానిపై చార్జిషీట్‌
బీహార్‌లో 'ఆపరేషన్‌ కమలం'..
విద్యార్థులు తమ సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలి
త్రిపుర ఎన్నికలు
'యువగళం'.. మన'గళం'..!
భద్రతా వైఫల్యంతో నిలిచిన జోడోయాత్ర
హిండెన్‌బర్గ్‌ దెబ్బకు షేర్ల విలవిల
విద్యార్థుల నిర్బంధం
రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తికి ప్రతీక
మార్చిలో పార్లమెంట్‌ మార్చ్‌
టీచర్లుగా వర్గీకరించండి
బడ్జెట్‌ హల్వా
ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌ విడుదల
హెచ్‌సియులో ఉద్రిక్తత
ఇడి అధికారాలు పరిమితమే
ఐడిఎఫ్‌సి ఎఎంసి హెడ్‌ ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీ
ఛత్తీస్‌గడ్‌ యువతకు నిరుద్యోగ భృతి
కేరళలో బిసిసి డ్యాకుమెంటరీ ప్రదర్శించిన కాంగ్రెస్‌
అదానీపై ఆరోపణలు వాస్తవమే
ఘణతంత్రం
జేఎన్‌యూలో రణరంగం
నేడు కిసాన్‌ ట్రాక్టర్స్‌ మార్చ్‌
తెలంగాణకు 13 పోలీసు పతకాలు
పద్మ పురస్కారాల ప్రకటన
పీఎంపై బీబీసీ డాక్యుమెంటరీని దాయడానికే ఎమర్జెన్సీ అధికారాలు
గుజరాత్‌ 2002 మత ఘర్షణలు 14 మంది నిందితులు విడుదల!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల ఆస్తులు ఈడీ ఎటాచ్‌
నమామి గంగే పతంజలికి రూ.4కోట్ల ప్రాజెక్ట్‌
జర్నలిస్టు రాణా అయూబ్‌పై కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేయండి
స్థానిక భాషల్లో వెయ్యికి పైగా తీర్పులు : సీజేఐ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.