Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
జర్నలిస్టు రాణా అయూబ్‌పై కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేయండి | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

జర్నలిస్టు రాణా అయూబ్‌పై కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేయండి

Thu 26 Jan 00:09:30.318298 2023

- యూపీ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: జర్నలిస్టు రాణా అయూబ్‌పై మనీలాండరింగ్‌ కేసులో విచారణను జనవరి 31 తరువాత ఏ రోజుకు అయినా వాయిదా వేయాలని ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ ప్రత్యేక కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఘజియాబాద్‌ కోర్టు జారీచేసిన సమన్లకు వ్యతిరేకంగా అయూబ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జనవరి 31న విచారించనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ వి. రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 'మేం ఈ కేసును జనవరి 31న విచారిస్తాం. ఈ లోగా ఘజియాబాద్‌ ప్రత్యేక కోర్టు అవినీతి నిరోధక అంశంపై జనవరి 27న నిర్ణయించిన విచారణను జనవరి 31 తరువాత తేదీకి వాయిదా వేయాలని తెలిపింది. విచారణను ముగించలేనందున ఈ ఉత్తర్వు జారీ చేస్తున్నాం. సమయాభావం వల్ల తప్ప మెరిట్‌ల ఆధారంగా కాదు' అని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాఖలు చేసిన ప్రాసిక్యూషన్‌ ఫిర్యాదుకు సంబంధించి ఘజియాబాద్‌లోని ట్రయల్‌ కోర్టు అయ్యూబ్‌కు సమన్లు జారీ చేసింది. ఈ ఫిర్యాదు ముంబయిలో తలెత్తినందున ఈడి ఢిల్లీ జోనల్‌ ఆఫీస్‌ ఈ విషయాన్ని విచారిస్తున్నందున ఈ అంశాన్ని విచారించే అధికారం యుపి కోర్టుకు లేదని వాదిస్తూ అయ్యూబ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కనీస మద్దతు ధర లేకపోతే దేశ ఆహార భద్రతకు ముప్పు
వుయ్‌వాంట్‌ జేపీసీ..
ఎరువు కావాలంటే 'కులం' చెప్పాలి
తెలంగాణ ఆడబిడ్డపై ప్రతాపమా? : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
ప్రగతిశీల ముఖ్యమంత్రుల వేదిక !
దళితులపై దాడులు, నేరాలు..
10 గంటలు 15 ప్రశ్నలు
లక్ష్మణరేఖ దాటుతున్నదెవరు?
మోడీ షేమ్‌ షేమ్‌.. 'వుయ్‌ వాంట్‌ జేపీసీ'
10 గంటలు ఇంటరాగేషన్‌
సీల్డ్‌ కవర్లు వద్దు
కష్టజీవుల వ్యతిరేక విధానాలపై ప్రతిఘటన
ప్రధాని మోడీతో జపాన్‌ ప్రధాని భేటీ
'తెలంగాణ పిటిషన్‌పై మీ స్పందన ఏంటీ..?'
కేరళలో మొదటి ట్రాన్స్‌ జెండర్‌ లాయర్‌గా పద్మాలక్ష్మీ..
వేతనాల్లో అంతరం
రైతులను రక్షించండి...దేశాన్ని కాపాడండి
పాలక పక్షమా.. ప్రతి పక్షమా!
దిగొచ్చిన యోగి...
రాహుల్‌ ఇంటికి పోలీసులు
ఎవరి జోక్యం కోరలేదు..
అమర్త్యసేన్‌కు విశ్వ భారతి మరోసారి నోటీసులు
అదానీ చర్యలన్నీ పారదర్శకమే : ఎన్‌ఎస్‌ఇ క్లీన్‌చిట్‌
పది డిమాండ్ల కోసం పోరాటం
మార్కెట్‌లో మాయగాళ్లు
అదానీపై విచారణలో జాప్యం ఎందుకు? : ఏచూరి
మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు
ఉద్యోగాల పేరుతో మహిళలకు వల
ఈడీ ముందు హాజరుకాని ఎంపీ మాగుంట
మద్యం బాటిల్‌పై రూ.10 కౌ సెస్‌
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.