Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
తెలంగాణకు 13 పోలీసు పతకాలు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

తెలంగాణకు 13 పోలీసు పతకాలు

Thu 26 Jan 02:07:53.574374 2023

- రెండు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు
న్యూఢిల్లీ: 74వ గణతంత్ర దినోత్సవం సంద ర్భంగా దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 901 మందికి పోలీసు పతకాలు అందజేయనుంది. ఈ మేరకు బుధవారం అవార్డుల జాబితాను విడుదల చేసింది. 140 మంది కి పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ (పీఎంజీ), 93 మంది పోలీసులకు రాష్ట్రపతి పోలీసు పతకా లు(పీపీఎం), 668 మందికి పోలీస్‌ విశిష్ట సేవా (పోలీసు మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌) పతకా లను ప్రకటించింది. గ్యాలంట్రీ పతకాలు దక్కించు కున్న 140 మందిలో అత్యధికంగా 48 మంది సీిఆర్పీ ఎఫ్‌ పోలీసులున్నారు. మహారాష్ట్ర నుంచి 31 మంది, జమ్మూకశ్మీర్‌ నుం చి 25, జార్ఖండ్‌ నుంచి 9, ఢిల్లీ నుంచి 7, ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఏడుగురు పోలీసులకు గ్యాలంట్రీ పురస్కారాలు దక్కాయి.
తెలంగాణకు రెండు రాష్ట్రపతి పోలీసు, 11 ప్రతిభా పతకాలు
తెలంగాణకు రెండు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలతో పాటు, 11 పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. అదే సమయంలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ కమిషనర్‌ రాజారాంకు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకం లభించింది. ఆంధ్రప్రదేశ్‌కు రెండు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలతో పాటు, 15 పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. తెలంగాణలో విశిష్ట సేవలందించినందుకు గాను అనిల్‌ కుమార్‌ (ఏడీజీ), బంగి రామకష్ణ (అడిషనల్‌ కమాండెంట్‌, టీఎస్‌ఎస్పీ 12 బెటాలియన్‌)కు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు లభించాయి. కాగా ఈ ఏడాది మరో 13 మంది అధికారులు పోలీసు ప్రతిభా పతాకాలకు ఎంపికయ్యారు. తరుణ్‌ జోషి (వరంగల్‌ పోలీసు కమిషనర్‌), పేర్ల విశ్వ ప్రసాద్‌ (జాయింట్‌ పోలీసు కమిషనర్‌, స్పెషల్‌ బ్రాంచ్‌, హైదరాబాద్‌), గంగసాని శ్రీధర్‌ (ఏసీపీ, సైబర్‌ క్రైం), పి.నర్సింహ (డీఎస్పీ, రీజినల్‌ ఇంటలిజెన్స్‌), ఆర్‌.అరుణ్‌ రాజ్‌ (డీఎస్పీ, బేగంపేట్‌), జి వెంకటేశ్వర్లు(ఇన్‌స్పెక్టర్‌, సిటీ స్పెషల్‌ బ్రాంచ్‌), ఎం.శ్రీధర్‌ రెడ్డి (ఇన్‌స్పెక్టర్‌, ఐటీ సెల్‌), ఎన్‌.ఎస్‌ జైశంకర్‌ (ఏఆర్‌ఎస్‌ఐ, 3 బెటాలియన్‌), కరుకొండ దయశీల (ఆర్‌ఐ, వరంగల్‌), జి.అచ్యుత రెడ్డి (ఏఏసీ గ్రేహౌండ్స్‌), ఎన్‌ రాందేవ్‌ రెడ్డి (ఇన్‌స్పెక్టర్‌, ఇంటలిజెన్స్‌), వీర రామాంజనేయులు (ఏఆర్‌ ఎస్‌ఐ, ఇంటలిజెన్స్‌), బి.వి.సన్యాసిరావు (ఇన్స్‌పెక్టర్‌, టీఎస్పీఎస్‌ హైదరాబాద్‌)లకు పోలీసు ప్రతిభా పురస్కారాలు దక్కాయి.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

దిగొచ్చిన యోగి...
రాహుల్‌ ఇంటికి పోలీసులు
ఎవరి జోక్యం కోరలేదు..
అమర్త్యసేన్‌కు విశ్వ భారతి మరోసారి నోటీసులు
అదానీ చర్యలన్నీ పారదర్శకమే : ఎన్‌ఎస్‌ఇ క్లీన్‌చిట్‌
పది డిమాండ్ల కోసం పోరాటం
మార్కెట్‌లో మాయగాళ్లు
అదానీపై విచారణలో జాప్యం ఎందుకు? : ఏచూరి
మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు
ఉద్యోగాల పేరుతో మహిళలకు వల
ఈడీ ముందు హాజరుకాని ఎంపీ మాగుంట
మద్యం బాటిల్‌పై రూ.10 కౌ సెస్‌
నాలుగేళ్ల బాలుడిపై కోవిడ్‌ కేసు
మ‌హా విజ‌యం
తొమ్మిదేళ్లైనా పట్టించుకోరా?
తెలంగాణకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌
అప్రతిహతంగా కిసాన్‌ లాంగ్‌మార్చ్‌
అన్ని పరీక్షలూ రీషెడ్యూల్‌
ఎయిరిండియాలో రెండో దఫా వీఆర్‌ఎస్‌
దోషులపై కఠిన చర్యలు తీసుకోండి
రాష్ట్రపతికి పౌర సన్మానం
ఏపీ సర్కారుకు పట్టభద్రుల సెగ
సిజెఐపై ట్రోలింగ్‌ ఆపండి
గిరిజనులపై తూటా!
ప్రకటనలు ఘనం..పనులు శూన్యం
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐకి సుప్రీం నోటీసులు
పార్లమెంటులో ప్రతిపక్షాల సత్యాగ్రహం
ప్రతిపక్షాల భారీ మానవహారం
దేశ వ్యతిరేక ప్రసంగం చేయలేదు
ఉక్కు సంకల్పం..
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.