Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
మార్చిలో పార్లమెంట్‌ మార్చ్‌ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

మార్చిలో పార్లమెంట్‌ మార్చ్‌

Fri 27 Jan 03:16:07.458825 2023

- అఖిల భారత స్థాయిలో రైతు ఉద్యమం ఉధృతం
- ఎంఎస్‌పీకి చట్టపరమైన హామీ సాధన కోసం సుదీర్ఘ పోరాటానికి సిద్ధం కావాలి : కిసాన్‌ మహా పంచాయతీలో ప్రకటించిన ఎస్‌కేఎం
- లక్షకు పైగా హాజరైన రైతాంగం
- దేశవ్యాప్తంగా టాక్టర్స్‌ మార్చ్‌
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎస్‌కేఎం మెమోరాండం
న్యూఢిల్లీ : కేంద్రం లిఖితపూర్వకంగా హామీలు ఇచ్చి, అమలు చేయకుండా వెనక్కి తగ్గిన కీలకమైన సమస్యల సాధన కోసం అఖిల భారత స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వందలాది రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ప్రకటించింది. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా మార్చిలో పార్లమెంట్‌మార్చ్‌ నిర్వహించ నున్నట్టు వెల్లడించింది. ఫిబ్రవరి 9న కురుక్షేత్రలో జాతీయ స్థాయి ఎస్‌కేఎం సమావేశం నిర్వహి స్తున్నామని తెలిపింది. రైతులకు కేంద్రం ఇచ్చిన వాగ్దానాల ద్రోహం, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), పూర్తి రుణమాఫీ, ఇతర డిమాండ్లకు సంబంధించిన చట్టబద్ధమైన హామీపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎస్‌కేఎం మెమోరాండం పంపించింది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల రాజధాను లలో టాక్టర్స్‌ మార్చ్‌ నిర్వహించారు. దాదాపు 300 జిల్లాల్లో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. వేలాది ప్రాంతాల్లో ప్రదర్శనలు, మార్చ్‌ లు నిర్వహించారు. హర్యానాలోని జింద్‌లో భారీగా కిసాన్‌ మహా పంచాయత్‌ జరిగింది. ఇందులో పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ తో పాటు ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుంచి లక్ష మందికి పైగా రైతులు పాల్గొన్నారు. ఈ మహా పంచాయత్‌లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎస్‌కేఎం నేత దర్శన్‌ పాల్‌ చారిత్రాత్మక రైతు ఉద్యమంలో మరణించిన 700 మందికి పైగా అమరవీరులకు సంబంధించి తీర్మానం ప్రవేశపెట్టారు. రైతులంతా ఒక నిమిషం మౌనం పాటించారు. ఎస్‌కేఎం నాయకులు జోగేందర్‌ సింగ్‌ ఉగ్రహన్‌, దర్శన్‌ పాల్‌, రాకేష్‌ టికాయిత్‌, హన్నన్‌ మొల్లా, విజూ కష్ణన్‌, అవిక్‌ సాహా, యుధ్వీర్‌ సింగ్‌, అతుల్‌ కుమార్‌ అంజన్‌, ఆశిస్‌ మిట్టల్‌ తదితరులు మహా పంచా యత్‌లో ప్రసంగిస్తూ తమ ఐక్యతను మరింత పటిష్టం చేయాలని, బీజేపీ విభజన ఎత్తుగడలను తిప్పికొట్టాలని పిలుపు ఇచ్చారు.ఎంఎస్‌పీకి చట్ట పరమైన హామీ సాధన కోసం సుదీర్ఘ పోరాటానికి సిద్ధం కావాలని ఎస్‌కేఎం నేతలు పిలుపు ఇచ్చారు. లఖింపూర్‌ ఖేరీ ఘటనతో సంబంధమున్న కేంద్ర హోం సహాయ మంత్రి అజరు మిశ్రాను తొలగిం చాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సవరణ బిల్లు 2022 ఉపసంహరించుకోవాలని, రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. మోడీ పాలన వెనుక బలమైన కార్పొరేట్‌ హస్తం ఉన్నదనీ, రైతుల కష్టాలను తీర్చేందుకు అధికారం నుంచి తరిమికొట్టాల్సిన అవసరం ఉన్నదని జోగేందర్‌ సింగ్‌ ఉగ్రహన్‌ అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మోడీ పాలన అత్యంత రైతు, కార్మికుల వ్యతిరేక పాలన అని హన్నన్‌ మొల్లా అన్నారు. ఈ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసిందని, మళ్లీ మళ్లీ చేస్తుందని విమర్శించారు. అందువల్ల, బీజేపీని అధికారం నుంచి పారదోలడానికి ఐక్య పోరాటాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. హిందూ, సిక్కు ప్రాతిపదికన తమను విభజించేందుకు బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని భగం చేసినందుకు హర్యానా, పంజాబ్‌ రైతులకు రాకేష్‌ టికాయిత్‌ కృతజ్ఞతలు తెలిపారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

దిగొచ్చిన యోగి...
రాహుల్‌ ఇంటికి పోలీసులు
ఎవరి జోక్యం కోరలేదు..
అమర్త్యసేన్‌కు విశ్వ భారతి మరోసారి నోటీసులు
అదానీ చర్యలన్నీ పారదర్శకమే : ఎన్‌ఎస్‌ఇ క్లీన్‌చిట్‌
పది డిమాండ్ల కోసం పోరాటం
మార్కెట్‌లో మాయగాళ్లు
అదానీపై విచారణలో జాప్యం ఎందుకు? : ఏచూరి
మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు
ఉద్యోగాల పేరుతో మహిళలకు వల
ఈడీ ముందు హాజరుకాని ఎంపీ మాగుంట
మద్యం బాటిల్‌పై రూ.10 కౌ సెస్‌
నాలుగేళ్ల బాలుడిపై కోవిడ్‌ కేసు
మ‌హా విజ‌యం
తొమ్మిదేళ్లైనా పట్టించుకోరా?
తెలంగాణకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌
అప్రతిహతంగా కిసాన్‌ లాంగ్‌మార్చ్‌
అన్ని పరీక్షలూ రీషెడ్యూల్‌
ఎయిరిండియాలో రెండో దఫా వీఆర్‌ఎస్‌
దోషులపై కఠిన చర్యలు తీసుకోండి
రాష్ట్రపతికి పౌర సన్మానం
ఏపీ సర్కారుకు పట్టభద్రుల సెగ
సిజెఐపై ట్రోలింగ్‌ ఆపండి
గిరిజనులపై తూటా!
ప్రకటనలు ఘనం..పనులు శూన్యం
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐకి సుప్రీం నోటీసులు
పార్లమెంటులో ప్రతిపక్షాల సత్యాగ్రహం
ప్రతిపక్షాల భారీ మానవహారం
దేశ వ్యతిరేక ప్రసంగం చేయలేదు
ఉక్కు సంకల్పం..
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.