Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తికి ప్రతీక | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తికి ప్రతీక

Fri 27 Jan 03:16:01.430157 2023

- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తికి ప్రతీక అని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన సోషల్‌ మీడి యాలో ఒక వీడియోను విడుదల చేశారు. '' భారత రాజ్యాంగం అందరికీ సమన్యాయం కల్పిస్తున్నది. దీంతో పాటు సమైక్యత, సోదరభావాన్ని పెంపొం దిస్తున్నది. మనకు ఉన్న హక్కులు, బాధ్యతలు, మౌలిక అధికారాలను వినియోగించుకునేందుకు వీలుగా రాజ్యాంగం రూపకల్పన జరిగింది. అన్ని వర్గాలకూ న్యాయం దక్కేలా లిఖించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లోనూ సమానంగా ఉండా లని స్పష్టంగా ప్రస్తావించింది. అయితే రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక సూత్రాలపై దాడులు జరుగు తున్నాయి. గత ఏడెనిమిదేండ్లుగా సంపన్నులు శతకోటీశ్వరుల వుతుంటే..పేదలు మరింత అట్టడుగుస్థాయికి దిగజారుతున్నారు. ఇది ఆర్థిక అంతరాల్లోనే కాకుండా సామాజిక అంశాల్లోనూ వారికి సమన్యాయం దక్కటంలేదు .అల్పసంఖ్యాకవర్గాలపై ప్రాణాలు తీసేలా హంతకదాడులు జరుగుతున్నాయి. దేశ సమానత, సమగ్రత అంటేనే సమన్యాయం. కానీ అలా ఎక్కడా జరగటంలేదు. దళితులు, ఆదివాసీలు, మహిళలపై అంతులేని అరాచకాలతో భయోత్పాతం కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడుకోవటంతో పాటు.. మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది'' అని ఏచూరి పిలుపునిచ్చారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సీల్డ్‌ కవర్లు వద్దు
కష్టజీవుల వ్యతిరేక విధానాలపై ప్రతిఘటన
ప్రధాని మోడీతో జపాన్‌ ప్రధాని భేటీ
'తెలంగాణ పిటిషన్‌పై మీ స్పందన ఏంటీ..?'
కేరళలో మొదటి ట్రాన్స్‌ జెండర్‌ లాయర్‌గా పద్మాలక్ష్మీ..
వేతనాల్లో అంతరం
రైతులను రక్షించండి...దేశాన్ని కాపాడండి
పాలక ప్రతి పక్షమా!
దిగొచ్చిన యోగి...
రాహుల్‌ ఇంటికి పోలీసులు
ఎవరి జోక్యం కోరలేదు..
అమర్త్యసేన్‌కు విశ్వ భారతి మరోసారి నోటీసులు
అదానీ చర్యలన్నీ పారదర్శకమే : ఎన్‌ఎస్‌ఇ క్లీన్‌చిట్‌
పది డిమాండ్ల కోసం పోరాటం
మార్కెట్‌లో మాయగాళ్లు
అదానీపై విచారణలో జాప్యం ఎందుకు? : ఏచూరి
మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు
ఉద్యోగాల పేరుతో మహిళలకు వల
ఈడీ ముందు హాజరుకాని ఎంపీ మాగుంట
మద్యం బాటిల్‌పై రూ.10 కౌ సెస్‌
నాలుగేళ్ల బాలుడిపై కోవిడ్‌ కేసు
మ‌హా విజ‌యం
తొమ్మిదేళ్లైనా పట్టించుకోరా?
తెలంగాణకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌
అప్రతిహతంగా కిసాన్‌ లాంగ్‌మార్చ్‌
అన్ని పరీక్షలూ రీషెడ్యూల్‌
ఎయిరిండియాలో రెండో దఫా వీఆర్‌ఎస్‌
దోషులపై కఠిన చర్యలు తీసుకోండి
రాష్ట్రపతికి పౌర సన్మానం
ఏపీ సర్కారుకు పట్టభద్రుల సెగ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.