Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
భద్రతా వైఫల్యంతో నిలిచిన జోడోయాత్ర | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

భద్రతా వైఫల్యంతో నిలిచిన జోడోయాత్ర

Sat 28 Jan 02:51:54.841973 2023

శ్రీనగర్‌ :భద్రతా వైఫల్యం కారణంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని భారత్‌ జోడోయాత్రకు శుక్రవారం ఆటంకం ఏర్పడింది. షెడ్యూల్‌ ప్రకారం.. ¸ కాశ్మీర్‌ లోయలో నేడు 11 కి.మీ జోడోయాత్ర చేపట్టాల్సి వుంది. అయితే భద్రతా కారణాల రీత్యా కిలో మీటరు తర్వాత పాదయాత్రను నిలిపివేయాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రాహుల్‌ పాదయాత్ర జమ్ము నుంచి కాశ్మీర్‌లోకి ప్రవేశిస్తుండగా.. ఊహించని విధంగా కాశ్మీర్‌లో భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారని... దీంతో యాత్రను నిలిపివేసినట్టు ఆ వర్గాలు తెలిపాయి. జమ్ముకాశ్మీర్‌ పాలనా యంత్రాంగం భద్రతా సిబ్బందిని ఆకస్మికంగా ఉపసంహరించుకుందనీ, ఇది తీవ్రమైన భద్రతా ఉల్లంఘన అని కాంగ్రెస్‌ మండిపడింది. శ్రీనగర్‌కు వెళ్లే మార్గంలో బనిహాల్‌ టన్నెల్‌ దాటిన తర్వాత భారీ జన సమూహం ఎదురవడం, తగినంత భద్రతా సిబ్బంది లేకపోవడంతో యాత్రను రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపింది. వెంటనే ఆయనను ప్రత్యేక వాహనంలో వెనక్కు తీసుకెళ్లాల్సి వచ్చినట్టు పేర్కొంది. బనిహాల్‌ టన్నెల్‌ దాటిన అనంతరం పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారని కాంగ్రెస్‌ నేత కె.సి వేణుగోపాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి భారత్‌ జోడోయాత్రలో జమ్ముకాశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా కూడా పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

దిగొచ్చిన యోగి...
రాహుల్‌ ఇంటికి పోలీసులు
ఎవరి జోక్యం కోరలేదు..
అమర్త్యసేన్‌కు విశ్వ భారతి మరోసారి నోటీసులు
అదానీ చర్యలన్నీ పారదర్శకమే : ఎన్‌ఎస్‌ఇ క్లీన్‌చిట్‌
పది డిమాండ్ల కోసం పోరాటం
మార్కెట్‌లో మాయగాళ్లు
అదానీపై విచారణలో జాప్యం ఎందుకు? : ఏచూరి
మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు
ఉద్యోగాల పేరుతో మహిళలకు వల
ఈడీ ముందు హాజరుకాని ఎంపీ మాగుంట
మద్యం బాటిల్‌పై రూ.10 కౌ సెస్‌
నాలుగేళ్ల బాలుడిపై కోవిడ్‌ కేసు
మ‌హా విజ‌యం
తొమ్మిదేళ్లైనా పట్టించుకోరా?
తెలంగాణకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌
అప్రతిహతంగా కిసాన్‌ లాంగ్‌మార్చ్‌
అన్ని పరీక్షలూ రీషెడ్యూల్‌
ఎయిరిండియాలో రెండో దఫా వీఆర్‌ఎస్‌
దోషులపై కఠిన చర్యలు తీసుకోండి
రాష్ట్రపతికి పౌర సన్మానం
ఏపీ సర్కారుకు పట్టభద్రుల సెగ
సిజెఐపై ట్రోలింగ్‌ ఆపండి
గిరిజనులపై తూటా!
ప్రకటనలు ఘనం..పనులు శూన్యం
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐకి సుప్రీం నోటీసులు
పార్లమెంటులో ప్రతిపక్షాల సత్యాగ్రహం
ప్రతిపక్షాల భారీ మానవహారం
దేశ వ్యతిరేక ప్రసంగం చేయలేదు
ఉక్కు సంకల్పం..
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.