Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
'యువగళం'.. మన'గళం'..! | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

'యువగళం'.. మన'గళం'..!

Sat 28 Jan 02:56:55.190587 2023

- యువత కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో
- కుప్పంలో నారా లోకేష్‌ పాదయాత్ర
తిరుపతి : 'యువగళం... మన గళం. అదే ప్రజాబలం. నట సార్వభౌముడు ఎన్‌టిఆర్‌ తెలుగుజాతి కోసం చైతన్యరథమెక్కారు. ఆంధ్రా ప్రజల కోసం 'వస్తున్నా మీకోసం' అంటూ నారా చంద్రబాబునాయుడు పాదయాత్ర చేపట్టారు. యువత కోసం యువగళం పేరుతో నేను పాదయాత్ర తొలి అడుగు వేశాను. అని నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఎన్ని అడ్డుకులు సృష్టించినా యువగళం యాత్రగానీ, పవన్‌ కల్యాణ్‌ చేపట్టనున్న వారాహి యాత్రగానీ ఆగదని తేల్చి చెప్పారు. జిఒ-1 బూచిచూపి యువగళం యాత్రకు అడ్డు తగిలితే తొక్కుకుంటూపోతామని హెచ్చరించారు. టిడిపి అధికారంలోస్తే యువత కోసం ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నుంచి యువగళం పాదయాత్రను శుక్రవారం ఆయన ప్రారంభించారు. తన తండ్రి చంద్రబాబునాయుడు నియోజకవర్గమైన కుప్పంలోని లక్ష్మీపురం వరదరాజగుడి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ముహూర్తం ప్రకారం శుక్రవారం ఉదయం 11.03 గంటలకు పాదయాత్ర తొలి అడుగు వేశారు. ఈ యాత్ర 400 రోజులపాటు నాలుగు వేల కిలోమీటర్లు సాగనుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. తొలిరోజు లకీëపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర పట్టణంలోని పిఇఎస్‌ మెడికల్‌ కళాశాల వరకూ ఎనిమిది కిలోమీటర్లు సాగింది. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మామ నందమూరి బాలకృష్ణ, బావ నందమూరి తారకరత్న, మాజీ మంత్రులు అమరనాథరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కళా వెంకట్రావు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు తదితరుల సారథ్యంలో ఈ యాత్ర ప్రారంభమైంది. ఎన్‌టిఆర్‌కు, అంబేద్కర్‌ విగ్రహాలకు లోకేష్‌ పూలమాలలు వేశారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పాలక ప్రతి పక్షమా!
దిగొచ్చిన యోగి...
రాహుల్‌ ఇంటికి పోలీసులు
ఎవరి జోక్యం కోరలేదు..
అమర్త్యసేన్‌కు విశ్వ భారతి మరోసారి నోటీసులు
అదానీ చర్యలన్నీ పారదర్శకమే : ఎన్‌ఎస్‌ఇ క్లీన్‌చిట్‌
పది డిమాండ్ల కోసం పోరాటం
మార్కెట్‌లో మాయగాళ్లు
అదానీపై విచారణలో జాప్యం ఎందుకు? : ఏచూరి
మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు
ఉద్యోగాల పేరుతో మహిళలకు వల
ఈడీ ముందు హాజరుకాని ఎంపీ మాగుంట
మద్యం బాటిల్‌పై రూ.10 కౌ సెస్‌
నాలుగేళ్ల బాలుడిపై కోవిడ్‌ కేసు
మ‌హా విజ‌యం
తొమ్మిదేళ్లైనా పట్టించుకోరా?
తెలంగాణకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌
అప్రతిహతంగా కిసాన్‌ లాంగ్‌మార్చ్‌
అన్ని పరీక్షలూ రీషెడ్యూల్‌
ఎయిరిండియాలో రెండో దఫా వీఆర్‌ఎస్‌
దోషులపై కఠిన చర్యలు తీసుకోండి
రాష్ట్రపతికి పౌర సన్మానం
ఏపీ సర్కారుకు పట్టభద్రుల సెగ
సిజెఐపై ట్రోలింగ్‌ ఆపండి
గిరిజనులపై తూటా!
ప్రకటనలు ఘనం..పనులు శూన్యం
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐకి సుప్రీం నోటీసులు
పార్లమెంటులో ప్రతిపక్షాల సత్యాగ్రహం
ప్రతిపక్షాల భారీ మానవహారం
దేశ వ్యతిరేక ప్రసంగం చేయలేదు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.