Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
సమస్యలను పరిష్కరించడంలో బడ్జెట్‌ విఫలం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

సమస్యలను పరిష్కరించడంలో బడ్జెట్‌ విఫలం

Thu 02 Feb 04:08:35.567151 2023

- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : సమస్యలను పరిష్కరించడంలో బడ్జెట్‌ విఫలం అయిందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంపై ధ్వజమెత్తారు. అతి ధనవంతులపై పన్ను విధించాలని, మౌలిక సదుపాయాలలో పెట్టుబడుల నేపథ్యంలో యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, మందగమనాన్ని పరిష్కరించడంలో బడ్జెట్‌ విఫలమైందని విమర్శించారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడంతోపాటు దేశీయంగా డిమాండ్‌ను పెంచడంపై బడ్జెట్‌లో దృష్టి సారించాలని ఆయన అన్నారు.
''ధనవంతులపైన ముఖ్యంగా లాభాన్ని ఆర్జిస్తున్న ధనవంతులపై పన్ను విధించాలి. గత రెండేళ్ళలో ఉత్పత్తి చేయబడిన సంపదలో దాదాపు 14.5 శాతం ప్రజల ఒక శాతం మంది ధనవంతుల చేతుల్లో ఉంది. వాటిపై పన్ను విధించండి'' అని ఏచూరి అన్నారు.
ధనవంతులకు రాయితీలు ఇచ్చే బదులు, ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టాలని అన్నారు. ఖర్చు చేసే యువత కోసం కోట్లాది కొత్త ఉద్యోగాలను సృష్టించాలని ఆయన అన్నారు. కాని దానికి బదులుగా ధనికులకు మరిన్ని రాయితీలు ఇచ్చారని విమర్శించారు. అత్యధిక పన్ను శ్లాబును కూడా తగ్గించారని, ఈ పన్ను రాయితీల వల్ల వచ్చే ఏడాది ఆదాయ వసూళ్ల పరంగా రూ. 35,000 కోట్ల నష్టం వాటిల్లుతుందని స్వయంగా ఆర్థిక మంత్రి ప్రకటించారని పేర్కొన్నారు.
''వేతన జీవులకు కొంత ఉపశమనం లభించడం మంచిదే. అయితే ద్రవ్యోల్బణం, సామాజిక సేవలకు కేటాయింపులు క్షీణించిన స్థితిలో, ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.
కాబట్టి పన్ను పరంగా ఎలాంటి ఉపశమనం లభించినా ధరల పెరుగుదల, ఆరోగ్యం, విద్యతో సహా ప్రజా సేవలలో ఖర్చు తగ్గడంతో భర్తీ చేయబడుతుంది''అని విమర్శించారు. ప్రభుత్వ మూలధన వ్యయం నామమాత్రంగా ఏడు శాతం పెరిగిందని ఏచూరి అన్నారు. రాష్ట్ర, కేంద్రం సంబంధాలపై ఒత్తిడి గురించి వ్యాఖ్యానించిన ఏచూరి ఆర్థిక సమాఖ్యవాదం ఇప్పుడు తీవ్ర దాడిలో ఉందని విమర్శించారు.
''రాష్ట్రాలు తీసుకునేందుకు వీలుగా రుణాల విషయంలో రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం ఇవ్వబడింది. ఇప్పుడు రుణాలపై కొత్త షరతులు పెట్టారు. జీఎస్టీ తర్వాత రాష్ట్రాలు వనరులను పెంచుకోలేవు. కొత్త షరతుల ప్రకారం రుణాలు తీసుకోవడానికి వీలు లేదు. కాబట్టి రాష్ట్రాలను భిక్షాటనకు వచ్చేలా కేంద్రం వ్యవహరించింది'' అని పేర్కొన్నారు.
''కర్నాటకకు భారీగా కేటాయించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనాలు లభిస్తాయని, బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరుకున పడతాయని చాలా స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి, ఇది మన రాజకీయాలలో గొప్ప ఒత్తిడికి దారి తీస్తుంది'' అని ఏచూరి అన్నారు. అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టాలని న్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కర్నాటక అసెంబ్లీ నగారా
లక్షద్వీప్‌ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌పై అనర్హత వేటు ఉపసంహరణ
ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహులు కాదు
ప్రజలపై మరో భారం
పోలవరానికి రూ.10 వేల కోట్లు ఇవ్వండి
విజయవంతంగా సారెక్స్‌-2023
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అనుమతించం
లోక్‌సభలో అటవీ సంరక్షణ సవరణ బిల్లు
రాహుల్‌ గాంధీ ఎందుకు క్షమాపణలు చెప్పాలి?
వివేకా హత్య కేసు విచారణకు కొత్త సిట్‌
పంటనష్టం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9,79,327 పోస్టులు ఖాళీ
రైల్వే కోచ్‌, పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదన లేదు
చదువుకు దూరం
పీఎఫ్‌పై 5 పైసల వడ్డీ పెంపు
నోటీసులు మాకు..సమాచారం కేటీఆర్‌కు
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
విద్వేష ప్రసంగాలపై చర్యలేవి?
బంగ్లా ఖాళీ చేస్తా
పార్లమెంట్‌లో కొనసాగిన ఆందోళన
సివిల్‌ సర్వీసులకు ఎస్టీలు 166 మందే..!
నకిలీ మందులు తయారు చేస్తున్న 18 ఫార్మా సంస్థల అనుమతులు రద్దు
హక్కుల ఉల్లంఘనేముంది?
విత్‌హెల్డ్‌లో బీబీసీ పంజాబ్‌ న్యూస్‌
2.38 లక్షలకు పైగా డొల్ల కంపెనీలు
ఈడీ లేఖకు ఎమ్మెల్సీ కవిత సమాధానం
రైతన్నల బలవన్మరణాలు
నాలుగేండ్లలో కనిష్టానికి ఉపాధి
అక్రమ మైనింగ్‌లో ఎఫ్‌ఐఆర్‌లు ఆరు శాతమే
అప్పు 155.8 లక్షల కోట్లు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.