Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అదానీకి ఎస్‌బీఐ రూ.27వేల కోట్ల అప్పు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

అదానీకి ఎస్‌బీఐ రూ.27వేల కోట్ల అప్పు

Sat 04 Feb 03:39:32.280354 2023

ముంబయి: అదాని కంపెనీలకు రూ.27వేల కోట్ల అప్పులు ఇచ్చినట్లు దేశంలోనే అతిపెద్ద రుణదాత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వెల్లడించింది. ఇది అదాని మొత్తం రుణ పుస్తకంలో 0.88 శాతానికి సమానమని ఎస్‌బీఐ చైర్మెన్‌ దినేష్‌ ఖార తెలిపారు. ''పోర్టుల నుంచి గనుల రంగాల్లో వ్యాపారాలు కలిగిన అదానీ గ్రూపు షేర్లను తనఖాగా పెట్టుకుని రుణాలు ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఆ కంపెనీల రుణాల చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. స్పష్టమైన ఆస్తులు, తగిన నగదు ప్రవాహాల ఆధారంగానే అప్పులిచ్చాం. అద్బుతమైన రీపేమెంట్‌ రికార్డును కలిగి ఉంది. అదానీ గ్రూపు నుంచి ఎలాంటి రుణాల పునరుద్ధరణ ప్రతిపాదన రాలేదు.'' అని దినేష్‌ ఖార పేర్కొన్నారు.
రూ.10 లక్షల కోట్ల నష్టం
అధిక ధరలకు విద్యుత్‌ను విక్రయిస్తున్న అదానీ పవర్‌తో చేసుకున్న ఒప్పందంపై సవరణలు కోరుతామని బంగ్లాదేశ్‌ ప్రభుత్వ వర్గాలు చేసిన ప్రకటనతో ఆ కంపెనీ సూచీ 5 శాతం పడిపోయి రూ.192 వద్ద ముగిసింది. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌నకు తోడు అంతర్జాతీయ విత్త సంస్థలు అదానీ గ్రూపునపై ఆంక్షలకు దిగడంతో ఆ కంపెనీల షేర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ ఓ దశలో మరో 35 శాతం పతనమై రూ.1,017 కనిష్ట స్థాయిని తాకి.. అనంతరం కొనుగోళ్ల మద్దతుతో తుదకు 1.25 శాతం పెరిగి రూ.1,584 వద్ద ముగిసింది. అదానీ ట్రాన్స్‌మిషన్‌ 10 శాతం, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 10 శాతం, అదానీ టోటల్‌ గ్యాస్‌ 5 శాతం, అదానీ విల్మర్‌ 5 శాతం, ఎన్‌డీటీవీ 5 శాతం చొప్పున పతనమయ్యాయి. గడిచిన ఏడు సెషన్లలో అదానీ స్టాక్స్‌ రూ.10 లక్షల కోట్ల విలువను కోల్పోయారు. 10 స్టాక్స్‌ కూడా 51 శాతం మేర పతనం కావడంతో వాటి క్యాపిటలైజేషన్‌ రూ.9.31 లక్షల కోట్లు హరించుకుపోయింది.
21వ స్థానానికి అదానీ పతనం..
హిండెన్‌బర్గ్‌ దెబ్బకు ప్రపంచ కుబేరుల్లో గౌతం అదానీ టాప్‌-20 జాబితా నుంచి బయటికి నెట్టబడ్డారు. గతేడాది రెండో స్థానంలో ఉన్న అదాని.. గడిచిన వారం రోజుల్లో పాతాళానికి పడిపోయారు. తాజాగా 61.3 బిలియన్‌ డాలర్ల సంపదతో 21వ స్థానానికి దిగజారరని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ సూచీ తెలిపింది. కాగా 57.6 బిలియన్‌ డాలర్ల సంపదతో అదాని 22వ స్థానానికి పడిపోయారని ఫోర్బ్స్‌ లిస్ట్‌ వెల్లడించింది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కర్నాటక అసెంబ్లీ నగారా
లక్షద్వీప్‌ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌పై అనర్హత వేటు ఉపసంహరణ
ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహులు కాదు
ప్రజలపై మరో భారం
పోలవరానికి రూ.10 వేల కోట్లు ఇవ్వండి
విజయవంతంగా సారెక్స్‌-2023
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అనుమతించం
లోక్‌సభలో అటవీ సంరక్షణ సవరణ బిల్లు
రాహుల్‌ గాంధీ ఎందుకు క్షమాపణలు చెప్పాలి?
వివేకా హత్య కేసు విచారణకు కొత్త సిట్‌
పంటనష్టం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9,79,327 పోస్టులు ఖాళీ
రైల్వే కోచ్‌, పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదన లేదు
చదువుకు దూరం
పీఎఫ్‌పై 5 పైసల వడ్డీ పెంపు
నోటీసులు మాకు..సమాచారం కేటీఆర్‌కు
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
విద్వేష ప్రసంగాలపై చర్యలేవి?
బంగ్లా ఖాళీ చేస్తా
పార్లమెంట్‌లో కొనసాగిన ఆందోళన
సివిల్‌ సర్వీసులకు ఎస్టీలు 166 మందే..!
నకిలీ మందులు తయారు చేస్తున్న 18 ఫార్మా సంస్థల అనుమతులు రద్దు
హక్కుల ఉల్లంఘనేముంది?
విత్‌హెల్డ్‌లో బీబీసీ పంజాబ్‌ న్యూస్‌
2.38 లక్షలకు పైగా డొల్ల కంపెనీలు
ఈడీ లేఖకు ఎమ్మెల్సీ కవిత సమాధానం
రైతన్నల బలవన్మరణాలు
నాలుగేండ్లలో కనిష్టానికి ఉపాధి
అక్రమ మైనింగ్‌లో ఎఫ్‌ఐఆర్‌లు ఆరు శాతమే
అప్పు 155.8 లక్షల కోట్లు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.