Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
గిరిజనులపై తూటా! | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

గిరిజనులపై తూటా!

Sat 18 Mar 04:46:55.650045 2023

- విద్యార్థిని హత్యపై ఆందోళన
- పోలీసు కాల్పుల్లో మరో విద్యార్థి బలి
భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో గిరిజన విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసి, హత్య చేశారని ఆరోపిస్తూ గిరిజనులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. వారికి న్యాయం చేయడానికి బదులు పోలీసులు కాల్పులు జరిపి, మరో గిరిజన విద్యార్థిని బలిగొన్నారు. మరో కార్మికుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఇండోర్‌లోని మౌ వద్ద ఈ దారుణం జరిగింది. రాష్ట్రంలోని ఖర్గోన్‌ జిల్లా మండ్లెశ్వర్‌కు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని గురువారం అనుమానాస్పద స్థితిలో మరణించింది. మౌకు చెందిన యదునందన్‌ పాటీదార్‌, మరికొంతమంది విద్యార్థినిని అపహరించి, సామూహిక అత్యాచార.ం చేసి, హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. నేరస్తులకు పోలీసులు అండగా ఉంటున్నారని, ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదని విమర్శిస్తూ మౌలో విద్యార్థిని మృతదేహంతో గురువారం రోడ్డుపై ఆందోళనకు దిగారు.
వారిపై టియర్‌ గ్యాస్‌, లాఠీలు ఉపయోగించి చెదరగొట్టడంతోపాటు, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిర్వహించారు. తరువాత అంత్య క్రియలు నిర్వహించారు. పోలీసు చర్యతో మరింత ఆగ్రహానికి గురైన సుమారు 500 మంది గిరిజనులు, విద్యార్థులు గురువారం రాత్రి 9:30 గంటల సమయంలో మరోసారి మౌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చేశారు. వారిపై పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 18 ఏళ్ల విద్యార్థి బెరూలాల్‌ మృతి చెందాడు. అటుగా వెళ్తున్న ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు.
అట్టుడికిన అసెంబ్లీ
పోలీసులు కాల్పుల అంశం శుక్రవారం మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలను కుదిపివేసింది. ఉత్తర ప్రదేశ్‌లో హత్రాస్‌ ఘటనలో మాదిరిగానే ఇక్కడ కూడా నేరస్తులకు వంతపాడుతూ, మృతదేహానికి బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించారని కాంగ్రెస్‌ విమర్శించింది. విద్యార్థిని ఛాతీలో ఎందుకు కాల్చారని ప్రశ్నించింది. యువతికి, నిందితుడికి పరిచయం ఉందని, వేడినీటిని మరిగిస్తుండగా విద్యుత్‌ షాక్‌తో మరణించిందని కూడా చెబుతున్నారని హోం మంత్రి అన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ వాకౌట్‌ చేసింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

దిగొచ్చిన యోగి...
రాహుల్‌ ఇంటికి పోలీసులు
ఎవరి జోక్యం కోరలేదు..
అమర్త్యసేన్‌కు విశ్వ భారతి మరోసారి నోటీసులు
అదానీ చర్యలన్నీ పారదర్శకమే : ఎన్‌ఎస్‌ఇ క్లీన్‌చిట్‌
పది డిమాండ్ల కోసం పోరాటం
మార్కెట్‌లో మాయగాళ్లు
అదానీపై విచారణలో జాప్యం ఎందుకు? : ఏచూరి
మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు
ఉద్యోగాల పేరుతో మహిళలకు వల
ఈడీ ముందు హాజరుకాని ఎంపీ మాగుంట
మద్యం బాటిల్‌పై రూ.10 కౌ సెస్‌
నాలుగేళ్ల బాలుడిపై కోవిడ్‌ కేసు
మ‌హా విజ‌యం
తొమ్మిదేళ్లైనా పట్టించుకోరా?
తెలంగాణకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌
అప్రతిహతంగా కిసాన్‌ లాంగ్‌మార్చ్‌
అన్ని పరీక్షలూ రీషెడ్యూల్‌
ఎయిరిండియాలో రెండో దఫా వీఆర్‌ఎస్‌
దోషులపై కఠిన చర్యలు తీసుకోండి
రాష్ట్రపతికి పౌర సన్మానం
ఏపీ సర్కారుకు పట్టభద్రుల సెగ
సిజెఐపై ట్రోలింగ్‌ ఆపండి
ప్రకటనలు ఘనం..పనులు శూన్యం
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐకి సుప్రీం నోటీసులు
పార్లమెంటులో ప్రతిపక్షాల సత్యాగ్రహం
ప్రతిపక్షాల భారీ మానవహారం
దేశ వ్యతిరేక ప్రసంగం చేయలేదు
ఉక్కు సంకల్పం..
జైలుకు పరిమితం చేసేందుకు కుట్ర : ఆప్‌
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.