Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అన్ని పరీక్షలూ రీషెడ్యూల్‌ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

అన్ని పరీక్షలూ రీషెడ్యూల్‌

Sat 18 Mar 05:14:43.103051 2023

గువహతి : రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంతో విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు, ఎదురుదాడులు, ఆందోళనలతో అసోం ప్రభుత్వం తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నది. మరొక ప్రశ్నపత్రం సైతం లీక్‌ కావడంతో ప్రభుత్వం పరీక్షల రీషెడ్యూల్‌కు నిర్ణయం తీసుకున్నది. ఇంగ్లీషుతో పాటు ఆధునిక భారత భాషా సబ్జెక్టుల అన్ని పరీక్షలను రీషెడ్యూల్‌ చేసింది. అస్సాం హై స్కూల్‌ పరీక్షలో పదో తరగతికి చెందిన అస్సామీస్‌ భాష ప్రశ్నపత్రం శనివారం జరగాల్సి ఉన్నది. అయితే, అది గురువారమే లీక్‌ అయింది. పదో తరగతి జనరల్‌ సైన్స్‌ ప్రశ్న పత్రం లీకైన మూడ్రోజులే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. జనరల్‌ సైన్స్‌ ప్రశ్న పత్రం లీకేజీ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల నిరసనలకు దారి తీశాయి. రాష్ట్ర విద్యా మంత్రి రాజీనామాకు, కేసు దర్యాప్తునకు డిమాండ్‌ చేశాయి. దీంతో ఈ కేసుకు సంబంధించి పోలీసులు మంగళవారం నాడు ముగ్గురిని అరెస్టు చేసి 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన నిందితుడు పరీక్ష కేంద్రం లుహిత్‌ ఖబాలు హెచ్‌ఎస్‌ స్కూల్‌ ఇంచార్జీ అని నా దృష్టికి వచ్చిందని అసోం సీఎం హిమంత విశ్వ శర్మ తెలిపారు. అస్సామీస్‌ పేపర్‌ లీకేజీని విచారణలో ఒప్పుకున్నారని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అస్సామీస్‌ పరీక్షను రీషెడ్యూల్‌ చేయాలని సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు అస్సాం (సెబా)ను ఆదేశించినట్టు ఆయన తెలిపారు. ఆధునిక భారతీయ భాషా సబ్జెక్టుల పరీక్షలు ఏప్రిల్‌ 1న రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లో నిర్వహించబడతాయని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రనోజ్‌ పెగు తెలిపారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కష్టజీవుల వ్యతిరేక విధానాలపై ప్రతిఘటన
ప్రధాని మోడీతో జపాన్‌ ప్రధాని భేటీ
'తెలంగాణ పిటిషన్‌పై మీ స్పందన ఏంటీ..?'
కేరళలో మొదటి ట్రాన్స్‌ జెండర్‌ లాయర్‌గా పద్మాలక్ష్మీ..
వేతనాల్లో అంతరం
రైతులను రక్షించండి...దేశాన్ని కాపాడండి
పాలక ప్రతి పక్షమా!
దిగొచ్చిన యోగి...
రాహుల్‌ ఇంటికి పోలీసులు
ఎవరి జోక్యం కోరలేదు..
అమర్త్యసేన్‌కు విశ్వ భారతి మరోసారి నోటీసులు
అదానీ చర్యలన్నీ పారదర్శకమే : ఎన్‌ఎస్‌ఇ క్లీన్‌చిట్‌
పది డిమాండ్ల కోసం పోరాటం
మార్కెట్‌లో మాయగాళ్లు
అదానీపై విచారణలో జాప్యం ఎందుకు? : ఏచూరి
మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు
ఉద్యోగాల పేరుతో మహిళలకు వల
ఈడీ ముందు హాజరుకాని ఎంపీ మాగుంట
మద్యం బాటిల్‌పై రూ.10 కౌ సెస్‌
నాలుగేళ్ల బాలుడిపై కోవిడ్‌ కేసు
మ‌హా విజ‌యం
తొమ్మిదేళ్లైనా పట్టించుకోరా?
తెలంగాణకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌
అప్రతిహతంగా కిసాన్‌ లాంగ్‌మార్చ్‌
ఎయిరిండియాలో రెండో దఫా వీఆర్‌ఎస్‌
దోషులపై కఠిన చర్యలు తీసుకోండి
రాష్ట్రపతికి పౌర సన్మానం
ఏపీ సర్కారుకు పట్టభద్రుల సెగ
సిజెఐపై ట్రోలింగ్‌ ఆపండి
గిరిజనులపై తూటా!
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.