Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రాచకొండలో కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌..
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
  • బిటెక్ విద్యార్థిని అదృశ్యం..
  • హైద‌రాబాద్‌లో ప్ర‌తి శ‌నివారం ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు..
  • కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
నేడు గుజరాత్‌ తొలి దశ ఎన్నికలు | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి

నేడు గుజరాత్‌ తొలి దశ ఎన్నికలు

Thu 01 Dec 03:35:45.729239 2022

అహ్మదాబాద్‌ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. 19 జిల్లాల్లోని 89 నియోజకవర్గాల్లో గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఓటింగ్‌కు అనుమతిస్తారు. 14,382 పోలింగ్‌ స్టేషన్లలో పోలింగ్‌ ప్రక్రియ జరగనుండగా, 2,39,76,670 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలి దశలో పోటీ పడుతున్న మొత్తం 788 మంది అభ్యర్థుల్లో 70 మంది మహిళలున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌, ఆప్‌, బీఎస్పీ, ఎస్పీ, సీపీఐ(ఎం), భారతీయ ట్రైబల్‌ పార్టీ (బీటీపీ) తదితర 36 పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ 89 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలపగా, ఆమ్‌ ఆద్మీ పార్టీ 88 స్థానాల్లో బరిలో ఉంది. బీఎస్పీ 57, బీటీపీ 14, సీపీఐ(ఎం) నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపాయి. 339 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆప్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుధన్‌ గాధ్వీ, క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివబ జడేజా, ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గిరిజన నాయకులు ఛోటు వాసవ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు. డిసెంబర్‌ 5న రెండో దశ ఎన్నికలు, కౌంటింగ్‌ డిసెంబర్‌ 8న నిర్వహించనున్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తెలుగింటి సత్యభామ జమున ఇకలేరు
నీ ఆలోచనలే నీ శత్రువులు
సోదర సోదరీమణులారా..
ఘనంగా శర్వానంద్‌ నిశ్చితార్థం
పాన్‌ ఇండియా సినిమాగా జీబ్రా
గాయని సునీత తనయుడు హీరోగా సర్కారు నౌకరి
'సైంధవ్‌' షూటింగ్‌ షురూ
ప్రతి మలుపుని ఎంజాయ్‌ చేస్తారు
బాలీవుడ్‌ సినిమాలో కరీంనగర్‌ కుర్రాడు
సైంధవ్‌గా వెంకటేష్‌
సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌
మెప్పించే సిందూరం
హిమ వనంలో అగ్ని వర్షం..
దేశం కోసం చేసిన సినిమా : పరుచూరి గోపాలకృష్ణ
ఆ రాత్రి ఏం జరిగింది?
అంగరంగవైభవంగా హలో ! హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ అవార్డులు - సౌత్‌
ఆస్కార్‌ రేసులో నాటు నాటు పాట..
ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది
హిలేరియస్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌
ప్రేక్షకులకు కిక్‌ ఇచ్చే హంట్‌
ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు : బాలకృష్ణ
శైలేష్‌ కొలనుతో వెంకీ సినిమా
అజాత శత్రువు సూర్యనారాయణ
త్వరలో తెలుగులోనూ వేద
అందరూ గర్వపడే మైఖేల్‌
సుధీర్‌బాబు కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా
నయా యాక్షన్‌ థ్రిల్లర్‌
ఫిబ్రవరి 4న బుట్టబొమ్మ రిలీజ్‌
ప్రతి రూపాయిని లెక్క పెట్టుకునే తండ్రిగా..
స్వచ్ఛమైన ప్రేమకథ..
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.