Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అందరూ గర్వపడే మైఖేల్‌ | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి

అందరూ గర్వపడే మైఖేల్‌

Tue 24 Jan 01:46:09.86465 2023

హీరో సందీప్‌ కిషన్‌ తొలి పాన్‌ ఇండియా చిత్రం 'మైఖేల్‌'. రంజిత్‌ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేసి, చిత్ర యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ,' బాలకృష్ణ ట్రైలర్‌ చూసి 'అదిరిపోయింది' అని చెప్పారు. ఇది పూర్తిగా తెలుగు సినిమా. మన సినిమా. మనమందరం గర్వపడే సినిమా. రంజిత్‌ అద్భుతంగా తెరకెక్కించాడు. నిర్మాతలు ఇప్పటివరకూ ఎప్పుడూపెట్టని బడ్జెట్‌ ఈ సినిమా కోసం పెట్టారు. ఎప్పుడూ చేయని బిజినెస్‌ చేశారు' అని తెలిపారు.
'ఈ సినిమా చేయడానికి కారణం సందీప్‌ కిషన్‌. తనే ఫోన్‌ చేసి ఈ పాత్ర గురించి చెప్పి నాకు కొత్తగా ఉంటుందని చెప్పాడు. ఇలాంటి పాత్ర నేను ఎప్పుడూ చేయలేదు. ఖచ్చితంగా కొత్తగా క్రేజీగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత సందీప్‌ నెక్స్ట్‌ లెవల్‌లో ఉంటారు. ఫిబ్రవరి 3 అందరూ ఈ చిత్రాన్ని చూడండి' అని వరుణ్‌ సందేశ్‌ అన్నారు.
దర్శకుడు రంజిత్‌ మాట్లాడుతూ,'మా హీరో, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది' అని చెప్పారు. 'సినిమా కంటెంట్‌, బిజినెస్‌ పరంగా నిర్మాతలుగా మేం హ్యాపీగా ఉన్నాం. హీరో, దర్శకుడి కష్టం ట్రైలర్‌లో చూశారు. సక్సెస్‌ మీట్‌లో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం' అని నిర్మాత భరత్‌ చౌదరి తెలిపారు. డిస్ట్రిబ్యూటర్‌ భరత్‌ చౌదరి, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌ రావు జాయింట్‌ ప్రొడక్షన్‌ వెంచర్‌ ఇది. నారాయణ్‌ దాస్‌ కె నారంగ్‌ సమర్పకులు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కథతో పాటు మారే పాత్ర
ఆగస్ట్‌ 11న భోళా శంకర్‌
బతికే ఉన్నా..
నిర్మాత ప్రమోద్‌కుమార్‌ కన్నుమూత
బహుజనలందరం ఒకటైతే రాజ్యాధికారం మనదే
బూతులు, అశ్లీల దృశ్యాలతో రానానాయుడు
అంచనాలు పెంచిన టీజర్‌
థ్రిల్‌ చేసే అన్వేషి
తొలిసారి ఇలాంటి పాత్ర చేశా..
దాని గురించి ఇప్పుడే.. చెప్పకూడదు
అద్భుతమైన ప్రేమకథ
భయ పెడుతూనే నవ్విస్తా..
మరో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
దేశం మొత్తం ఎదురు చూస్తోంది
తల్లి దండ్రులతో చూడాల్సిన సినిమా
సమ్మర్‌లో ఉగ్రం
కథ వెనుక జరిగిన కథ ఏంటి?
విశ్వక్‌ ఇక డైరెక్షన్‌ ఆపేయ్‌..
మంచి సినిమా తీశాననే పేరొచ్చింది..
24న విధ్వంసానికి రెడీ
ఉగాది కానుకగా రిలీజ్‌
అలాంటి ప్రతి ధనవంతుడూ బికిలీనే..
ఎన్నో సర్‌ప్రైజ్‌లతో దసరా
సరికొత్త కథతో పరారీ
తెలుగు, కన్నడలో వైరం
కాంతారకు అరుదైన గౌరవం
ఆస్కార్‌కు అర్హతలేని సినిమాలు
మిథునం నిర్మాత ఆనందరావు కన్నుమూత
మీరైనా.. ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాతని గుర్తించారు
విజయం ఖాయం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.