Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌ | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి

సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌

Thu 26 Jan 00:15:48.318075 2023

        లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై డా.మంచు మోహన్‌ బాబు, మంచు లక్ష్మి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'అగ్ని నక్షత్రం'. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపు కుంటోంది. మోహన్‌ బాబు, లక్ష్మీప్రసన్న తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు. మలయాళంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన మలయాళ నటుడు సిద్దిక్‌, యువ హీరో విశ్వంత్‌, చైత్ర శుక్లతో పాటు భారీ తారాగణం ఇందులో కీలక పాత్రలు పోషించారు.
        శరవేగంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఒక సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌ అని, ఆసక్తికర ఫైట్స్‌తో ఆకట్టుకుంటుందని డైరెక్టర్‌ వంశీ కష్ణ తెలిపారు. ఈ చిత్రానికి అచ్చు రాజామణి సంగీతం అందిస్తున్నారు. గోకుల్‌ భారతి కెమెరామెన్‌గా, మధు రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కథతో పాటు మారే పాత్ర
ఆగస్ట్‌ 11న భోళా శంకర్‌
బతికే ఉన్నా..
నిర్మాత ప్రమోద్‌కుమార్‌ కన్నుమూత
బహుజనలందరం ఒకటైతే రాజ్యాధికారం మనదే
బూతులు, అశ్లీల దృశ్యాలతో రానానాయుడు
అంచనాలు పెంచిన టీజర్‌
థ్రిల్‌ చేసే అన్వేషి
తొలిసారి ఇలాంటి పాత్ర చేశా..
దాని గురించి ఇప్పుడే.. చెప్పకూడదు
అద్భుతమైన ప్రేమకథ
భయ పెడుతూనే నవ్విస్తా..
మరో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
దేశం మొత్తం ఎదురు చూస్తోంది
తల్లి దండ్రులతో చూడాల్సిన సినిమా
సమ్మర్‌లో ఉగ్రం
కథ వెనుక జరిగిన కథ ఏంటి?
విశ్వక్‌ ఇక డైరెక్షన్‌ ఆపేయ్‌..
మంచి సినిమా తీశాననే పేరొచ్చింది..
24న విధ్వంసానికి రెడీ
ఉగాది కానుకగా రిలీజ్‌
అలాంటి ప్రతి ధనవంతుడూ బికిలీనే..
ఎన్నో సర్‌ప్రైజ్‌లతో దసరా
సరికొత్త కథతో పరారీ
తెలుగు, కన్నడలో వైరం
కాంతారకు అరుదైన గౌరవం
ఆస్కార్‌కు అర్హతలేని సినిమాలు
మిథునం నిర్మాత ఆనందరావు కన్నుమూత
మీరైనా.. ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాతని గుర్తించారు
విజయం ఖాయం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.