Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
స్టే విధించలేము | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

స్టే విధించలేము

Wed 30 Nov 03:29:11.959832 2022

- క్రీడా అవార్డుల వేడుకపై ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ : జాతీయ క్రీడా పురస్కారాల ప్రదాన వేడుకపై స్టే విధించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. భారత స్టార్‌ స్పింటర్‌ మంజిత్‌ సింగ్‌ తనకు అర్జున అవార్డు నిరాకరణను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషను దాఖలు చేశారు. ఈ మేరకు మంగళవారం పిటిషను విచారణకు స్వీకరించిన ధర్మాసనం బుధవారం జరగాల్సిన అవార్డుల ప్రదాన వేడకను నిలుపదల చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ' రేపు జరుగబోయే అవార్డుల ప్రదాన వేడుక నిలుపుదల చేసేందుకు నేను స్టే ఆర్డర్‌ ఇవ్వటం లేదు. అవార్డుకు అర్హత కలిగినా ఎందుకు జాబితాలో చేర్చలేదో వివరణ కోరేందుకు భారత క్రీడా ప్రాధికార సంస్థం (శారు), కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖలకు నోటీసులు ఇస్తున్నాను' అని జస్టిస్‌ ప్రతిభా ఎం సింగ్‌ ఆదేశించారు.
జకర్తా ఆసియా క్రీడల్లో 800 మీటర్ల పరుగు పందెంలో మంజిత్‌ సింగ్‌ బంగారు పతకం సాధించాడు. నిబంధనల ప్రకారం అర్జున అవార్డు అందుకునేందుకు 30 మెరిట్‌ పాయింట్లు అవసరం. ఆసియా గోల్డ్‌ మెడల్‌తో మంజిత్‌కు ఆ పాయింట్లు ఉన్నాయి. 25 మెరిట్‌ పాయింట్లు ఉన్నవారు సైతం అర్జున అవార్డు జాబితాలో ఉండగా, అర్హత కలిగినా పక్కనపెట్టడం అన్యామని మంజిత్‌ సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. గత నాలుగేండ్లుగా మంజిత్‌ సింగ్‌ అర్జున అవార్డు కోసం ధరఖాస్తు చేస్తున్నాడు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాయకత్వ సవాల్‌
ముఖేశ్‌ మెమోరియల్‌ 'మల్లయుద్ధ'
విజేతలు గాయత్రి, చంద్రశేఖర్‌ జోడీ
జోష్‌ హాజెల్‌వుడ్‌ అవుట్‌
సందడి షురూ
రివర్స్‌ స్వింగ్‌
సెమీస్‌లో సౌరాష్ట్ర
దీపపై 21 నెలల నిషేధం
మీ విజయం యువతకు స్ఫూర్తిదాయకం
సెమీస్‌లో నంద్యాల జోడీ
కార్లు వచ్చేశాయ్‌
సాధన మొదలైంది
సాయిప్రణీత్‌ ఓటమి
హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ షురూ
సెమీస్‌లో బెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌
ప్రపంచ విజేతలకు జేజేలు
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌
ధోని పాత్రకు సిద్ధమే
కంగారూ పడకుండా!
శివాలెత్తిన శుభ్‌మన్‌
క్రీడలకూ కంటితుడుపే..!
ఆంధ్ర 379 ఆలౌట్‌
సిరీస్‌ సవాల్‌
కుల్దీప్‌ కీలకం
పర్యవేక్షణ కమిటీలో బబిత ఫోగట్‌
9వ స్థానంలో సింధు
జ్వెరెవ్‌పై చర్యల్లేవ్‌
ఇదేం పిచ్‌?
మెల్‌బోర్న్‌ మొనగాడు
ఐదేండ్లలో రూ.12.5 కోట్లు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.