Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఇంగ్లాండ్‌ క్రికెటర్లకు వైరస్‌! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

ఇంగ్లాండ్‌ క్రికెటర్లకు వైరస్‌!

Thu 01 Dec 03:46:17.703843 2022

- పాక్‌తో తొలి టెస్టు ఓ రోజు వాయిదా?
రావల్పిండి (పాకిస్థాన్‌) :ఇంగ్లాండ్‌ జట్టు పాకిస్థాన్‌ పర్యటన ఓ రోజు ఆలస్యం కానుంది. షెడ్యూల్‌ ప్రకారం ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ తొలి టెస్టు గురువారం రావల్పిండిలో ఆరంభం కావాల్సి ఉంది. కానీ ఇంగ్లాండ్‌ శిబిరంలో సగానికి పైగా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అనారోగ్యం బారిన పడ్డారు. కోవిడ్‌-19, కలుషిత ఆహారం ప్రభావం కాదని వైద్య బృందం నిర్ధారించింది. విపరీత వాంతులు, విరేచనాలతో ఇంగ్లాండ్‌ క్రికెటర్లు బాధపడుతున్నారని సమాచారం. కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, సీనియర్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌లు సైతం అనారోగ్యం బారిన పడిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. జో రూట్‌కు సైతం లక్షణాలు కనిపించినా అతడు బుధవారానికి కోలుకున్నాడు. తుది జట్టును బరిలోకి దింపే స్థితిలో లేని పరిస్థితుల్లో తొలి టెస్టు 24 గంటలు వాయిదా వేయటంపై ఈసీబీ మంతనాలు జరుపుతోంది. రావల్పిండి టెస్టును ఓ రోజు వాయిదా వేసేందుకు ఐసీసీ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ టెస్టు సిరీస్‌ ఆడుతున్నాయి.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాయకత్వ సవాల్‌
ముఖేశ్‌ మెమోరియల్‌ 'మల్లయుద్ధ'
విజేతలు గాయత్రి, చంద్రశేఖర్‌ జోడీ
జోష్‌ హాజెల్‌వుడ్‌ అవుట్‌
సందడి షురూ
రివర్స్‌ స్వింగ్‌
సెమీస్‌లో సౌరాష్ట్ర
దీపపై 21 నెలల నిషేధం
మీ విజయం యువతకు స్ఫూర్తిదాయకం
సెమీస్‌లో నంద్యాల జోడీ
కార్లు వచ్చేశాయ్‌
సాధన మొదలైంది
సాయిప్రణీత్‌ ఓటమి
హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ షురూ
సెమీస్‌లో బెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌
ప్రపంచ విజేతలకు జేజేలు
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌
ధోని పాత్రకు సిద్ధమే
కంగారూ పడకుండా!
శివాలెత్తిన శుభ్‌మన్‌
క్రీడలకూ కంటితుడుపే..!
ఆంధ్ర 379 ఆలౌట్‌
సిరీస్‌ సవాల్‌
కుల్దీప్‌ కీలకం
పర్యవేక్షణ కమిటీలో బబిత ఫోగట్‌
9వ స్థానంలో సింధు
జ్వెరెవ్‌పై చర్యల్లేవ్‌
ఇదేం పిచ్‌?
మెల్‌బోర్న్‌ మొనగాడు
ఐదేండ్లలో రూ.12.5 కోట్లు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.