Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఫిబ్రవరి 1న రానున్న ఆసీస్‌ | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

ఫిబ్రవరి 1న రానున్న ఆసీస్‌

Wed 25 Jan 03:34:01.656405 2023

- భారత్‌తో బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ
మెల్‌బోర్న్‌ : బోర్డర్‌- గవాస్కర్‌ టెస్టు సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు ఫిబ్రవరి 1న భారత పర్యటనకు బయల్దేరనుంది. నాలుగు టెస్టుల సిరీస్‌ ముంగిట సిడ్నీలో ఆప్షనల్‌ సన్నాహాక శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. శిక్షణ శిబిరం అనంతరం ఆస్ట్రేలియా క్రికెటర్లు నేరుగా బారత్‌కు చేరుకోనున్నారు. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో తొలి టెస్టు ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌లో ఆరంభం కానుండగా.. రెండో టెస్టు న్యూఢిల్లీ (ఫిబ్రవరి 17), మూడో టెస్టు ధర్మశాల (మార్చి 1), నాల్గో టెస్టు అహ్మదాబాద్‌ (మార్చి 9)లో జరుగనున్నాయి. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకునే క్రమంలో భారత్‌కు ఈ నాలుగు టెస్టులు అత్యంత కీలకం. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఇదే చివరి నాలుగు టెస్టుల సిరీస్‌ కానుంది. తర్వాతి బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ నుంచి ఐదు టెస్టులు ఉండనున్నాయి. టెస్టు సిరీస్‌ అనంతరం ఆసీస్‌తో భారత్‌ మూడు వన్డేలు ఆడనుంది. ముంబయి (మార్చి 17), విశాఖపట్నం (మార్చి 19), చెన్నై (మార్చి 22) వన్డేలకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాయకత్వ సవాల్‌
ముఖేశ్‌ మెమోరియల్‌ 'మల్లయుద్ధ'
విజేతలు గాయత్రి, చంద్రశేఖర్‌ జోడీ
జోష్‌ హాజెల్‌వుడ్‌ అవుట్‌
సందడి షురూ
రివర్స్‌ స్వింగ్‌
సెమీస్‌లో సౌరాష్ట్ర
దీపపై 21 నెలల నిషేధం
మీ విజయం యువతకు స్ఫూర్తిదాయకం
సెమీస్‌లో నంద్యాల జోడీ
కార్లు వచ్చేశాయ్‌
సాధన మొదలైంది
సాయిప్రణీత్‌ ఓటమి
హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ షురూ
సెమీస్‌లో బెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌
ప్రపంచ విజేతలకు జేజేలు
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌
ధోని పాత్రకు సిద్ధమే
కంగారూ పడకుండా!
శివాలెత్తిన శుభ్‌మన్‌
క్రీడలకూ కంటితుడుపే..!
ఆంధ్ర 379 ఆలౌట్‌
సిరీస్‌ సవాల్‌
కుల్దీప్‌ కీలకం
పర్యవేక్షణ కమిటీలో బబిత ఫోగట్‌
9వ స్థానంలో సింధు
జ్వెరెవ్‌పై చర్యల్లేవ్‌
ఇదేం పిచ్‌?
మెల్‌బోర్న్‌ మొనగాడు
ఐదేండ్లలో రూ.12.5 కోట్లు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.