Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
రాణించిన రాయుడు | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

రాణించిన రాయుడు

Wed 25 Jan 03:33:54.232287 2023

- ఢిల్లీతో రంజీ ట్రోఫీ మ్యాచ్‌
నవతెలంగాణ, హైదరాబాద్‌ : రంజీ ట్రోఫీ చివరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తుంది. ఎలైట్‌ గ్రూప్‌-బి చివరి రౌండ్‌ పోరులో ఢిల్లీపై భారీ స్కోరు దిశగా సాగుతుంది. తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన హైదరాబాద్‌ తొలి రోజు 247/4తో మంచి స్థితిలో నిలిచింది. చందన్‌ సహాని (67, 126 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి నాల్గో వికెట్‌కు రోహిత్‌ రాయుడు (90 నాటౌట్‌, 197 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) విలువైన 132 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. రోహిత్‌ రాయుడు, చందన్‌ సహాని రాణించటంతో ఢిల్లీ బౌలర్లు వికెట్ల వేటలో వెనుకంజ వేశారు. కెప్టెన్‌ తన్మరు (23), నితీశ్‌ (0) నిరాశపరిచారు. రాహుల్‌ (41) ఫర్వాలేదనిపించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సంతోశ్‌ గౌడ్‌ (10 నాటౌట్‌)తో కలిసి రోహిత్‌ అజేయంగా నిలిచాడు.
ఇక రంజీ ట్రోఫీ రీ ఎంట్రీలో జడేజాకు వికెట్‌ దక్కలేదు. తమిళనాడుతో మ్యాచ్‌లో 17 ఓవర్లు సంధించిన జడేజా 36 పరుగులకు ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేదు. సాయి సుదర్శన్‌ (45), బాబ అపరాజిత్‌ (45), బాబ ఇంద్రజిత్‌ (45 నాటౌట్‌) రాణించగా తొలి రోజు తమిళనాడు 183/4తో కొనసాగుతోంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాయకత్వ సవాల్‌
ముఖేశ్‌ మెమోరియల్‌ 'మల్లయుద్ధ'
విజేతలు గాయత్రి, చంద్రశేఖర్‌ జోడీ
జోష్‌ హాజెల్‌వుడ్‌ అవుట్‌
సందడి షురూ
రివర్స్‌ స్వింగ్‌
సెమీస్‌లో సౌరాష్ట్ర
దీపపై 21 నెలల నిషేధం
మీ విజయం యువతకు స్ఫూర్తిదాయకం
సెమీస్‌లో నంద్యాల జోడీ
కార్లు వచ్చేశాయ్‌
సాధన మొదలైంది
సాయిప్రణీత్‌ ఓటమి
హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ షురూ
సెమీస్‌లో బెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌
ప్రపంచ విజేతలకు జేజేలు
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌
ధోని పాత్రకు సిద్ధమే
కంగారూ పడకుండా!
శివాలెత్తిన శుభ్‌మన్‌
క్రీడలకూ కంటితుడుపే..!
ఆంధ్ర 379 ఆలౌట్‌
సిరీస్‌ సవాల్‌
కుల్దీప్‌ కీలకం
పర్యవేక్షణ కమిటీలో బబిత ఫోగట్‌
9వ స్థానంలో సింధు
జ్వెరెవ్‌పై చర్యల్లేవ్‌
ఇదేం పిచ్‌?
మెల్‌బోర్న్‌ మొనగాడు
ఐదేండ్లలో రూ.12.5 కోట్లు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.